Category తెలంగాణ

రైతన్నకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19: కలుషిత జలాలు తాగి పశుసంపదను కోల్పోయిన రైతులకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అండగా నిలిచారు.అమీన్ పూర్ మండల పరిధిలోని సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన బిక్షపతి, రాజు అనే ఇద్దరు రైతులకు సంబంధించిన ఐదు బర్రెలు ఇటీవల గ్రామ పరిధిలోని ఆసానికుంటలో కలుషిత జలాలు తాగి…

ఫోటో వీడియో గ్రాఫర్లకు రూ.5 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ సదుపాయం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 19: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రామచంద్రాపురం పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు సి.గోదావరి అంజిరెడ్డి పలువురు ఫోటోగ్రాఫర్లరను ఘనంగా సన్మానించి, మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మనిషి జీవన ప్రస్థానంలో మధుర…

ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19:  ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఎలాంటి ఒత్తిడి, ప్రలోభాలకు లోను కాకుండా వినియోగించుకుని సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.  రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో స్వీప్ ప్రచార కార్యక్రమంలో భాగంగా…

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు

పటాన్ చెరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 19: ప్రజల అవసరాలు ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ ప్రణాళికబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.జిన్నారం మండల పరిధిలోని శివనగర్, నల్తూరు, ఖాజిపల్లి గ్రామాలతో పాటు బొల్లారం మున్సిపల్ పరిధిలో ఒక కోటి 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రభుత్వ ప్రాథమిక…

 5కె రన్ లో పాల్గొన్న డాక్టర్ సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 19; ఐ ఓటు ఫర్ ష్యూర్ ’ నినాదంతో 5కె రన్ కార్యక్రమంలో భాగంగా జీ.హెచ్.ఏం.సీ.అధికారులు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నుంచి చింతలకుంట వరకు 5కె రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.అర్హత గల వారందరినీ ఓటరుగా…

బిజెపి కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు దళిత బంధు పై ఓర్వలేకనే దళితుల్లో చిచ్చు

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగష్టు 19: దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు విడతల వారీగా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి అందజేయడం జరుగుతుందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.శుక్రవారం జగదేవపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో…

షర్మిల గజ్వేల్‌ ‌పర్యటనకు పోలీసుల బ్రేక్‌

లోటస్‌పాండ్‌ ‌నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధం పోలీసులు తీరుపై మండిపడ్డ వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌గజ్వేల్‌ ‌పర్యటనకు సిద్ధమైన వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. శుక్రవారం లోటస్‌ ‌పాండ్‌లోని ఆమె ఇంటి వద్దకు భారీగా పోలీసులు తెల్లారేసరికి చేరుకున్నారు. ఎవర్నీ లోనికి పోనివ్వకుండా ఆంక్షలు…

పోటీ చేయాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిందే

అభ్యర్థులు ఫైనల్‌ అయినట్లు వొచ్చే కథనాలు నమ్మొద్దు గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీ నేతలెవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. గెలుపు ప్రాతిపదిన మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. ఎన్నికల్లో పోటీ…

అధికారులకు రాజకీయాలతో ఏమిటి సంబంధం

పని చేసే అధికారులపై ఎప్పుడూ గౌరవం ఉంటుంది పార్టీ కార్యకర్తలే నాకు సెక్యూరిటీ రియల్‌ ‌భూమ్‌ ఒక నాటకం… భూములు కొన్నది బిఆర్‌ఎస్‌ ‌నాయకులు, కెసిఆర్‌ ‌బినామీలే మీడియాతో చిట్‌చాట్‌లో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : అధికారులకు రాజకీయాలతో సంబంధం ఏమిటని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి నిలదీశారు.…