Category తెలంగాణ

కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19: కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు,పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు.శనివారం పరిగి పట్టణంలో పరిగి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….  కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల గురించి బూతుల వారిగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు…

పద్మశాలి నూతన కార్యవర్గ సభ్యుడిగా ఎర్రగుంట వేణుగోపాల్ ఏకగ్రీవంగా ఎన్నిక

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగష్టు 19:  జగదేవపూర్ కేంద్రంలోని మార్కండేయ ఫంక్షన్ హల్ లో పద్మశాలి నూతన కార్యవర్గ సంఘం కార్యవర్గం సమావేశం నిర్వహించారు. పద్మశాలి నూతన మండల సభ్యునిగా ఎర్రగుంట వేణుగోపాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉప అధ్యక్షుడుగా మహేశుని యాదగిరి ఎన్నికైన్నారు. కార్యదర్శి దండే యాదగిరి, కోశాధికారి దండే వేణు, సహాయ కార్యదర్శి మంత్రి…

అభివృద్ధిలో మీర్ పేట్ ఆదర్శం మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 19: సీఎం కేసీఆర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ను కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ లో రూ.66 లక్షల వ్యయంతో నిర్మించనున్న…

24 న ఆమనగల్లు లో గద్దర్ సంస్మరణ సభ వాల్ పోస్టర్ విడుదల

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 :  ఆమనగల్లు మున్సిపాలిటీలో ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద గద్దర్ సంస్మరణ సభ వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ పూలే జ్ఞాన గ్రంథాలయ కన్వీనర్ జి. సుధాకర్ మాట్లాడుతూ కోట్లాది ప్రజలను తన పాటల ద్వారా ఇంతగా ప్రభావితం చేసిన ప్రజా…

కేటీఆర్ సమక్షంలో  బిఆర్ఎస్ లో చేరిన ఉప్పల వెంకటేష్ గుప్తా

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : తలకొండపల్లి మండల జడ్పిటిసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. శుక్రవారం కేటీఆర్ ఆహ్వానం మేరకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రోద్బలంతో ఉప్పల…

గృహలక్ష్మి దరఖాస్తుల పరిశీలన

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 19 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కింద ఆమనగల్లు మండలం లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. శనివారం మేడిగడ్డ, మంగళపల్లి ఆకుతోటపల్లి తదితర గ్రామాలలో దరఖాస్తు దారుల ఇంటికెళ్లి ఆయా గ్రామ కార్యదర్శులు పరిశీలిస్తున్నారు. మేడిగడ్డ తండాలో 110 దరఖాస్తులందాయని వాటిని…

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన యాదగిరి

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 19: మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని  కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవస్థానం పాలక మండలి ధర్మకర్తగా నూతనంగా నియమితులైన మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ శ్రీ సాయి కృపా నగర్ కాలనీ నివాసి మేకల యాదగిరి, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి శనివారం…

ఆమనగల్లు ఎస్సై ను సన్మానించిన బీజేవైఎం నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 :  ఆమనగల్లు పోలీస్ స్టేషన్ కు ఇటీవల బదిలీపై వచ్చిన ఎస్సై బలరాం నాయక్ ను బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కండే సాయి ఆధ్వర్యంలో స్థానిక బీజేవైఎం నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కండే సాయి, అధికార ప్రతినిధి ఒగ్గు ప్రభాకర్, బీజేవైఎం…

ఆమనగల్లు లో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : ఆమనగల్లు మండల ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.  ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ సృష్టికర్త  లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిసి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం…