Category తెలంగాణ

కర్ణాటక తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర ఆగస్ట్, 24: ఈనెల 26న చేవెళ్లలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ తోనే తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు చరమగీతం పాడేందుకు పునాదులు పడతాయని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్ లో ఈ నెల 26న…

ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్లో ఘనంగా ఇన్వెస్టిచర్ వేడుక

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు నాలుగు ‘డ్రీమ్-డిసైడ్-డిక్లరేషన్-డేట్‘లను అనుసరించాలని ముఖ్య అతిథి మేజర్ జయసుధ సూచించారు. ఈ మేరకు గురువారం ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ ఇన్వెస్టిచర్ వేడుకను నిర్వహించింది. క్రమశిక్షణ కనబరుస్తున్న యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాయకత్వం ప్రాక్టికల్ డెమోక్రసీ…

ఏక్ బార్, ధోబార్, తీన్ బార్ కెసిఆర్ ఏ ముఖ్యమంత్రి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 24 : ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అభివృద్ధి సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీ గెలుపుకు నాంది పలుకుతాయని ఏక్ బార్, దోబార్, తీన్ బార్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ సీఎం అవుతారని ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లపురం శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు…

వృద్ధాశ్రమాల ఏర్పాటు అభినందనీయం 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: వయోవృద్ధుల సంక్షేమం కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వాణి నగర్ లో నూతనంగా నిర్మించిన ది నెస్ట్ హోం ఫర్ ది ఏజ్ వృద్ధాశ్రమం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు…

ముదిరాజులకు చట్టసభల్లో స్థానం కల్పించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగష్టు 24: జగదేవపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎల్లమ్మ టెంపుల్ వద్ద రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత, ముదిరాజ్ మండల అధ్యక్షుడు రాగుల రాజు ముదిరాజ్, యూత్ మండల అధ్యక్షులు హేమ సురేష్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కెసిఆర్ ముదిరాజలకు చట్టసభలలో స్థానo కల్పించక…

గీతం స్మార్ట్ ఐడియాథాన్ ఘనంగా ప్రారంభం

పటాన్‌చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: గీతం స్మార్ట్ ఐడియాథాన్ ( అత్యుత్తమ ఆవిష్కరణలు చేసిన విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమం) గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ ప్రాంగణంలో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. స్టార్టప్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ (సీఈఎం), బోస్టన్లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎడ్యుకేషన్ (ఎన్ఎయూసీఈఈ)ల…

ప్రణాళిక బద్ధంగా డివిజన్ల అభివృద్ధి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: బల్దియా పరిధిలోని డివిజన్ల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మాణిక్య ప్రభు మందిరం సమీపంలో 26 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: జిహెచ్ఎంసి పరిధిలోని వార్డులలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం పటాన్ చెరు పట్టణంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, బల్దియ అధికారులతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 24 : ఆమనగల్లు మున్సిపాలిటీ లోని ఆదర్శనగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న అలివేలు అనే వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉన్న ఫ్యాన్ కురేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆమనగల్ పట్టణానికి చెందిన ప్రేమ్ కుమార్ గత ఆరు…