Category ప్రత్యేక వ్యాసాలు

ఎనర్జీ ఆడిట్ తో శక్తి వనరుల సక్రమ వినియోగం

(జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం డిసెంబర్ 14) భారతదేశంలో డిసెంబర్ 14న జరుపుకునే జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం ఇంధన సామర్థ్యం, పరిరక్షణ గురించి అవగాహన కల్పిస్తుంది, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, ఇంధన భద్రతను ప్రోత్సహించడానికి స్థిరమైన పద్ధతులు, సమర్థవంతమైన పరిశ్రమలకు అవార్డులు, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) నేతృత్వంలోని విద్యా కార్యకలాపాలు నిర్వహింపబడతాయి. 2025 జాతీయ శక్తి పరిరక్షణ…

తెలంగాణ అంటే వ్యాపారం కాదు

“ఆకలి,అసమానతలను అంతం చేసి ,ఆరోగ్యం,విద్య అందరికీ పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల తో పౌరులందరికీ మంచి,సుస్థిరమైన భవిష్యత్తు అందించడం తోనే విజన్ – 2047 లో పొందుపరిచిన రాష్ట్రం ఆర్ధిక అభివృద్ధి సాధ్యం అని గుర్తించాలి. అభివృద్ధి ప్రణాళిక ప్రక్రియల్లో ప్రజాప్రతినిధుల, పౌరుల భాగస్వామ్యం మరియు అన్ని సామాజిక వర్గాలను కలుపుకోవడం అత్యవసరం. ప్రణాళిక కర్తలు,…

ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు గడ్డు కాలం

Distress and Direction in Andhra Pradess

దశాబ్దం కిందటదేశంలోనే అగ్రగామిగా ఉన్నఆంధ్రప్రదేశ్ నేడు పూర్తిగాప్రమాదపు అంచునఉన్నట్లు కనిపిస్తుంది.గత దశాబ్ద కాలంగా   ఇంతటి అధోగతికి కారకులెవరు?రాష్ట్రం విడిపోయిన తరువాతరెండు రాష్ట్రాల్లోవిద్య ప్రమాణాలునీచ స్థితి చేరుకున్నాయి.  గతపదిహేను  సంవత్సరాలుగా అధ్యాపకనియామకాలు చేపట్టకపోవడం,రీసెర్చు గ్రాంటులు పూర్తిగానిలిపివేయడం, పరిశోధనలు పక్కదారి పట్టిచివరికి అధఃపాతాళానికిచేరింది. వంద  సంవత్సరాల ఘనకీర్తి గడించిన ఆంధ్ర  విశ్వవిద్యాలయంలో , డెబ్భై సంవత్సరాలు కిందట నెలకొల్పిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, నలభై ఐదు  సంవత్సరాల కిందట నెలకొల్పిన  శ్రీ కృష్ణదేవరాయ, ఆచార్య…

రేవంత్‌లో తొణికిస‌లాడుతున్న ఆత్మ‌విశ్వాసం!

“రెండేళ్ల క్రితం రేవంత్ రెడ్డి మాటల్లో వైరాగ్యం కనిపించేది. బింకంగా కాంగ్రెస్ పార్టీ నే మరో ఇరవై ఏళ్ళు అధికారంలో ఉంటుందని, బీసీలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ఇలా ఎన్నో జిమ్మిక్కులు పత్రికా పరిభాషలో వినిపించారు. కానీ ఇప్పుడు రేవంత్ లో బాగా ఆత్మ‌విశ్వాసం పెరిగిన‌ట్టుంది. ఏకంగా ప‌దేళ్ల‌పాటు తానే ముఖ్య‌మంత్రిగా ఉంటానని చెబుతున్నారు.…

నియంత్రణ కోల్పోయిన ప్రజాస్వామ్యం

“సామాన్య పౌరుల నుంచి, క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నాయకులకు చట్టసభల్లో స్థానం కల్పించడం ద్వారా మాత్రమే దేశ ఆర్థిక స్థితిగతులపై సరైన అధ్యయనం జరిగి, సమ్మిళిత అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని పౌర సమాజం గట్టిగా అభిప్రాయపడుతోంది. ఈ మొత్తం అంశాలను పరిశీలిస్తే, కేంద్రం కేవలం ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే పరిపాలనాపరమైన చర్చకే పరిమితం…

మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి

“ఓయుకు వేళ్ళేందుకు ధైర్యం ఎందుకు .. అభిమానం ఉంటే చాలంటూ తాను బదులిచ్చినట్లు సీఎం పేర్కొనడంతో విద్యార్థులనుండి చప్పట్ల రూపంలో స్పందన కనిపించింది. ‘నా తమ్ముళ్ళు ఉన్న కాలేజీకి వెళ్ళేందుకు భయపడాల్సిందేముంది’. మా తమ్ముళ్ళు అడుగుతున్నది స్వేచ్ఛ. గత పాలకులు ఇవ్వలేని స్వేచ్ఛను నేను వారికి కల్పిస్తున్న. వారిపై ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడే పోరాటం పుట్టుకు వస్తుంది.…

యాంత్రీకరణ గర్జనలో… కులవృత్తుల విలాపం!

“కులవృత్తులకు ప్రోత్సాహం లేకపోవడం, సరైన రుణాలు, మార్కెట్లు లభించకపోవడం, పనిముట్ల ఆధునీకరణకు సహాయం అందకపోవడం, వృత్తి పని వారిని కౌశల్ శిక్షణలో భాగం చేయకపోవడం.. ఇవన్నీ వారి వృత్తులను క్రమంగా మునిగిపోయే పాత పడవలా మార్చేశాయి. ఏళ్ల తరబడి పెట్టిన శ్రమ, నైపుణ్యం, కళాప్రతిభ… ఇవన్నీ ఒక్కరోజులో కోల్పోయినట్లుగా వృత్తికారుల పరిస్థితి మారిపోయింది. వారి పిల్లలు…

వందేమాత‌రంపై చ‌ర్చ అవ‌స‌ర‌మా?

“స్వాతంత్య్ర స‌మ‌రం కాలంలో ర‌చించిన ఈ గీతంపై చ‌ర్చ‌ను కొన‌సాగిస్తూ విలువైన పార్ల‌మెంట్ స‌మ‌యాన్ని వృధా చేయ‌డం ఎంత‌వ‌ర‌కు సమంజ‌స మన్నది కీల‌క ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం ఇండిగో సంక్షోభం, దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో వాయుకాలుష్యం, రూపాయి విలువ ప‌డిపోవ‌డం, నిరుద్యోగం వంటి ప్ర‌ధాన స‌మ‌స్య‌లు ఒక్క‌ప‌క్క ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్న స‌మ‌యంలో, కేవ‌లం రాజ‌కీయ కార‌ణాల‌కోసం…

మట్టిలో మాణిక్యం విఠల్‌ సాయన్న

“ఒక వైపు భవన నిర్మాణ రంగంలో విజయకేతనాన్ని ఎగరవేస్తూనే మరోవైపు విఠల్‌ సాయన్న సామాజిక సేవలో కూడా నిమగమై ఉండేవారు. ప్రధానంగా విఠల్‌ సాయన్న ధార్మిక భావాలు కలిగినవారు. ఆధ్యాత్మిక రంగం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. పలు దేవాలయాలకు, దైవకార్యాలకు ఆయన విరాళాలు అందించారు. ముఖ్యంగా తెలుగు సామాజిక రంగంలో ఆయన ప్రధాన భూమిక…