Category ప్రత్యేక వ్యాసాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాముఖ్యత..!!

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని ప్రతిపాదించిన వ్యక్తి ఎక్కడ ఎప్పుడు అనేది పరిశీలిస్తే 1910లో కోపెన్‌ హెగెన్‌లో సోషలిస్టు మహిళ రెండువ అంతర్జాతీయ మహాసభలు జరిగాయి ఇందులో జర్మన్‌ విప్లవకారిణి క్లారిజె జెట్కిన్‌ బూర్జువా పెత్తనానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి విస్తృతంగా స్త్రీల ను కూడగట్టే  ఉద్దేశంతో మార్చి8ని అంతర్జాతీయ మహిళా…

భారతదేశంలో న్యాయానికి సాధ్యతను పెంచడం

‘‘సులభతరం న్యాయం’’ అనే పదం బహుళ ఫోరమ్‌లలో కేవలం నైతిక ఆవశ్యకతగా మాత్రమే కాకుండా, ఇది అందరికీ జీవించే వాస్తవమని నిర్ధారించడానికి ఉపయోగించబడిరది. భారత సర్వోన్నత న్యాయస్థానం వజ్రోత్సవాలలో  గౌరవ భారత ప్రధాని  నరేంద్ర మోదీ ‘‘సులభతర న్యాయం ప్రతి పౌరుడి హక్కు’’ అని ఉద్బోధించారు. న్యాయ సౌలభ్యం అడ్డంకులను తొలగించడం, ప్రాప్యతను పెంచడం, భౌగోళిక…

గ్లాకోమా రహిత ప్రపంచ నిర్మాణమే మన లక్ష్యం కావాలి..!

06 – 12 మార్చి ‘‘ప్రపంచ గ్లాకోమా వారం’’ సందర్భంగా ప్రకృతి అందాల విందు ఆరగించడానికి రెండు కళ్లు చాలవు. కంటి చూపు ఉన్నపుడే సప్తవర్ణ సింగిడి రంగుల ప్రపంచాన్ని దర్శిం చవచ్చు. భగవంతుడి సృష్టిని కళ్లారా చూడగల గడమే ఓ అపూర్వమైన ఆస్తి. దృష్టి దోషమున్న అభాగ్యుల జీవితాల్లో కారు చీకట్లే రాజ్యమేలుతాయి. కంటి…

అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌, ‌బీజేపీల్లో అసంతృప్తి బీఆర్‌ఎస్‌లో నైరాశ్యం..

‘‘‌కొత్త అభ్యర్ధులను ప్రకటించిన హైదరాబాద్‌, ‌మల్కాజిగిరి, జహీరాబాద్‌ ‌విషయంలో మాత్రం ఆ పార్టీలోని సీనియర్‌ ‌నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఎంతో లాయల్‌గా ఉండే మురళీధర్‌రావు లాంటి సీనియర్‌ ‌నాయకుడుకూడా అభ్యర్ధుల ఎంపిక విషయంలో  అసంతృప్తికి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ముఖ్యంగా మల్కాజిగిరి, హైదరాబాద్‌ ‌స్థానాలకు ఎంపిక చేసిన అభ్యర్ధులపట్ల ఆయనతోపాటు మరో సీనియర్‌నేత…

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు..ఒక సమీక్ష

ఇటీవల అడ్వకేట్స్‌ యూనియన్‌ ఫర్‌ డెమోక్రసీ అండ్‌ సోషల్‌ జస్టిస్‌ అనే సంస్థ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్‌ ను విచారించిన మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు జనరల్‌ కేటగిరి కులాల వారికి మాత్రమే ఎలా వర్తిస్తాయి?ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారి పరిస్థితి ఏంటి? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించడంతో పాటు ఆరు వారాల్లో స్పందించాలని…

కాంగ్రెస్‌ పార్టీ బాటలో బీజేపీ!

విచిత్రమేమంటే ఏడు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్‌ అనుసరించిన సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , అమిత్‌ షాలు అమలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవడం, పార్టీల్లో సీనియర్లను పక్కన పెట్టడం, ముఖ్యమంత్రులను మార్చడం తదితర నిర్ణయాలన్నీ గతంలో కాంగ్రెస్‌ చేసి చూపింది. బిజెపి రాజకీయాల తీరు కాంగ్రెస్‌ సంస్కృతికి ఏ మాత్రం భిన్నంగా లేవనడానికి…

ఎస్‌.వెంకట్‌ నారాయణ్‌కు ‘పొత్తూరి’ స్మారక పురస్కారం!

(రేపు సాయంత్రం హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి ప్రముఖ పాత్రికేయుడు ఎస్‌.ఎంకట్‌ నారాయణ్‌కు పొత్తూరి స్మారక పురస్కారం అందజేస్తున్నసందర్భంగా…) ఇండియా టుడే మాజీ ఎగ్జిక్యూటివ్‌, సీనియర్‌ ఎడిటర్‌ ఎస్‌ వెంకట్‌ నారాయణ్‌ అర్ధ శతాబ్దం పైగా దేశ విదేశాలలో గణుతికెక్కిన ప్రముఖ పాత్రికేయులు. ఆయన జర్నలిస్ట్‌ గా ప్రపంచంలో 65 దేశాలు…

శ్రామికవర్గాల భద్రతే ఆరోగ్య, అభివృద్ధికి దారులు..

(04 – 10 మార్చి ‘‘జాతీయ భద్రతా వారోత్సవాలు/దినోత్సవాలు’’ సందర్భంగా…) ‘జీవితం అమూల్యమైంది, అనుక్షణం భద్రతా స్ప్రహను కలిగి ఉందాం’ అనే నినాదాన్ని నిత్యం మననం చేసుకుంటూ సురక్ష కవచాలు ధరించి జీవనయానం చేద్దాం. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన, పరిశ్రమల్లో విషవాయువులు లీక్‌ కావడం, రైలు పట్టాలు తప్పడం, విమానాలు కుప్పకూలడం, బస్సు ప్రమాదాలు ఎదురుకావడం…

లోక్‌సభ ఎన్నికల బిజెపి జాబితాలో 9మందికి ఛాన్స్‌..

మల్కాజిగిరి దక్కించుకున్న ఈటల రాజేందర్‌  పార్టీలో చేరిన  బీబీ పాటిల్‌, భరత్‌లకు చోటు న్యూదిల్లీ, మార్చి 2 : రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ శనివారం తొలి విడత అభ్యర్థులను ప్రకటించగా ముగ్గురు సిట్టింగ్‌ ఎంపిలకు తిరిగి అవే స్థానాలు దక్కాయి. ఈటల  రాజేందర్‌ మల్కాజిగిరి నుంచి సీటు దక్కించుకున్నారు. మెదక్‌పై రఘునందన్‌ రావు…