Category ప్రత్యేక వ్యాసాలు

రేపు పది ఫలితాలు…

ఫెయిల్‌ ఐనా కూడా అవకాశాలు ఎన్నో… స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కోర్సులలో చేరొచ్చు… జీవితంలో తిరిగి పొందలేనివి రెండే రెండు అవే ఒకటి కాలం, రెండోది ప్రాణం. క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. భారతదేశ విద్యావ్యవస్థలో పదవతరగతి ఒక మైలు రాయి. తన జీవన ప్రయాణంలో మొట్ట మొదటి మెట్టు పదవతరగతి ఫలితాలు.…

రసాయన ఆయుధాల నిషేధాన్ని గౌరవిస్తున్నామా..!

‘అంతర్జాతీయ రసాయన ఆయుధాల సమావేశం’లో తీసుకున్న నిర్ణయాలు 29 ఏప్రిల్‌ 1997 నుంచి అమలులోకి వచ్చాయి. 11 నవంబర్‌ 2005న ఐక్యరాజ్యసమితి నిర్వహించిన 10వ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ప్రతి ఏటా 29 ఏప్రిల్‌ రోజున ‘రసాయన యుద్ధ క్షతగాత్రుల స్మారక దినం’ పాటించుట ఆనవాయితీగా మారింది. ఈ వేదికగా రసాయన యుద్ధ క్షతగాత్రులకు…

సాగునీటి వివక్షతపై ఎలుగెత్తి చాటిన విద్యాసాగర్‌ రావు

 నేడు  ఆర్‌.విద్యా సాగర్‌రావు  వర్థంతి వలస పాలకుల స్వార్థ పాలనలో, సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టు ల్లో మోసంపై గణాంకాలతో తెలంగాణ జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్‌ రావు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం, ప్రాజెక్టులపై జరిగిన అన్యాయం పై విద్యాసాగర్‌రావు చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యం.…

కారు ఇక  కాంటాకే

కమీషన్‌ల కోసం అన్ని మిషన్‌లు  పాలించమంటే పదేళ్ళు ఫామ్‌ హౌస్‌లో పడుకున్నారు ఆర్‌ఆర్‌ఆర్‌ను లక్ష మెజారిటీలో గెలిపించాలి మంత్రి పొంగులేటి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : తెలంగాణను పాలించమని ప్రజలు పదేళ్ళు అధికారం ఇస్తే ఫామ్‌ హౌస్‌లో పడుకున్నారని, గడీల పాలనను బద్దలు కొట్టి గద్దె దింపగానే మళ్ళీ ప్రజలు గుర్తుకు వచ్చారా అని…

మోదీ..నీకిది తగునా..?

ప్రధాని స్థాయికి తగని వ్యాఖ్య ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుందంటున్న విపక్షాలు ఓటమి భయంతోనే ఏదేదో మాట్లాడుతున్నాడని రాహుల్‌ విమర్శ ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. ప్రధాని అంతటివాడు మాట్లాడాల్సిన మాటలేనానంటున్నాయి ప్రతిపక్షాలు. మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రధాన మంత్రి స్థాయిని దిగజార్చేవిగా ఉన్నాయని విపక్షాలు విరుచుపడుతున్నాయి. ఈ వేడి ఇప్పట్లో చల్లారేట్లు కనిపించడంలేదు.…

జీతం..లక్ష

రామనాథం, గురునాథం ఇద్దరూ సన్నకారు రైతులు. ఇద్దరి కొడుకులు, కూతుళ్లు మంచి స్నేహితులు. కలిసి పెరిగారు, కలిసే చదివారు. రామనాథం కొడుకు ప్రకాష్‌ డిగ్రీ అయిపోయి అమ్మానాన్నలకు చేదోడుగా వ్యవసాయం చేస్తూ పిజి సీటు కోసం ప్రయత్నిస్తున్నాడు. కూతురు గిరిజ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది గురునాథం కూతురు నీలిమ లాగే. ఒకరోజు  పొలం గట్ల…

జనహితమే కవిత్వపు అభిమతం…

కవి తన సృజన ప్రపంచంలో శ్రద్ధతో విత్తుకునే విత్తనం కవిత్వం. అది మొలకెత్తి, వృక్షంగా మారి,  విస్తారంగా  ఎదిగి కవికి చిరునామాగా మారుతుంది. తన హృదయం నుండి కురిసే విభిన్న భావాలను అక్షరీకరించి శబ్దవేదిగా కవిత్వాన్ని కవి  నిపుణతతో మలుస్తాడు. కవికి చివరకు మిగిలే నిజమైన ఆస్తి ఒక్క కవిత్వమే. సమాజాన్ని అనేక కోణాల్లో లోతుగా…

బంధాల కోసం తపించే నేటి అనుబంధాలు

మనుషుల మధ్య క్రమంగా మాయమౌతున్న అనుబంధాలు మానవజీవనసంక్షోభానికి దారితీస్తున్నాయి. ఆ సంక్షోభం మనుషులు చేజేతులా తెచ్చుకుంటున్నదే. అనుబంధం నిత్యం పల్లవించే పత్రహరితం. ఇప్పుడు ఆ పత్రహరితాన్ని కోల్పోయి జీవనోధ్యానాలు మోడువారిపోతున్నాయి. వాటిని అవేదనల శిశిరాలే ఆవహించేస్తున్నాయి. అనుబంధాలు పైకి కనిపించే కృత్రిమత్వపు ప్లాస్టిక్‌ పూలైపోతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఒకప్పుడు కళకళలాడిన కుటుంబబంధాలు నేడు పెరిగిపోతున్న…

గిరిజన కోటలో పాగా వేసేది ఎవరు..?

సుమారు 13 లక్షల  పైచిలుకు వోటర్లు కలిగి ఉన్న  మహబూబాబాద్‌ ‌లోక్‌సభ నియోజకవర్గం కింద 7 శాసన సభ  నియోజకవర్గాలు ఉన్నాయి అందులో  డోర్నకల్‌, ‌మహబూబాబాద్‌, ఇల్లందు, భద్రాచలం పినపాక, నర్సంపేట, ములుగు, నియోజకవర్గాలు ఉన్నాయి.  గత 2023 శాసనసభ ఎన్నికల్లో ఏడు నియోజక వర్గాల మొత్తంగా పొందిన వోట్లు … 6,85,897  కాంగ్రెస్ పార్టీ   4,43,910 …