Category జాతీయం

ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ షురూ

న్యూ దిల్లీ, జూలై 5 : ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ పక్రియ మంగళవారం నుంచి మొదలు అయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ‌జారీ చేసిన అనంతరం నామినేషన్ల పక్రియ ప్రారంభమయ్యింది.  ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్‌ ‌పత్రాలను స్వీకరించనున్నారు. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జులై 22…

సైబర్‌ ‌నేరగాళ్ల కొత్త ఎత్తులు

న్యూ దిల్లీ, జూలై 5 : కాదేదీ మోసానికి అనర్హం అన్నట్టుగా ఉంది సైబర్‌ ‌నేరగాళ్ల పని. రోజుకో కొత్త పద్ధతిని ఎంచుకుంటూ మోసాల్లో ఆరితేరిపోతున్నారు. తాజాగా అమితాబచ్చన్‌ ‌హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్‌బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌ ‌పేరుతో కూడా మోసానికి పాల్పడ్డారు. అది కూడా అలాంటి ఇలాంటి మోసం కాదు. ఏకంగా రూ.3 కోట్ల మోసం.…

భారీ వర్షంతో అమర్‌నాథ్‌ ‌యాత్ర నిలిపివేత

శ్రీనగర్‌, ‌జూలై 5 : రెండేళ్ల విరామం తర్వాత మొదలైన అమర్‌నాథ్‌ ‌యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం పహల్గామ్‌ ‌యాక్సిస్‌లోని నున్వాన్‌ ‌బేస్‌ ‌క్యాంపు వద్ద సుమారు 3,000 మంది యాత్రికులను దర్శనానికి అనుమతించలేదని అధికారులు వెల్లడించారు. కాశ్మీర్‌ ‌లోయలో అర్థరాత్రి నుంచి వర్షం కురుస్తోంది.…

అవినీతి నిరోధక శాఖపై వ్యాఖ్యలు

బెంగళూరు, జూలై 5 : అవినీతి నిరోధక శాఖపై వ్యాఖ్యలు చేసిన ఓ హైకోర్టు న్యాయమూర్తికి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని  ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని స్పష్టం చేశారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఏసీబీ ’కలెక్షన్‌ ‌సెంటర్‌’‌గా మారిందని.. ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనను బదిలీ…

రాజ్యసభ సభ్యుడిగా మిథున్‌ ‌చక్రవర్తి

కోల్‌కతా, జూలై 5 : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు ప్రముఖ సినీనటుడు మిథున్‌ ‌చక్రవర్తిని రాజ్యసభకు పంపించాలని బీజేపీ అధిష్ఠానవర్గం యోచిస్తున్నట్లు సమాచారం.పశ్చిమ బెంగాల్‌లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్టార్‌ ‌క్యాంపెయినర్‌గా పనిచేసిన మిథున్‌ను రూపా గంగూలీ స్థానంలో రాజ్యసభ సభ్యుడిగా పంపించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ పదవి వరిస్తుందని…

క్లస్టర్లుగా తెలంగాణ లోక్‌సభ స్థానాలు

ఒక్కో క్లస్టర్‌కు ఇన్‌ఛార్జులుగా కేంద్రమంత్రులు హైదరాబాద్‌ ‌క్లస్టర్‌ ఇం‌చార్జ్‌గా కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య ప్రజల్లోకి జాతీయకార్యవర్గ సమావేశాల నిర్ణయాలు హైదరాబాద్‌, ‌జూలై 5 : తెలంగాణలోని లోక్‌సభ స్థానాలను బీజేపీ  క్లస్టర్లుగా విభజించింది. 3, 4 లోక్‌సభ నియోజకవర్గాలు కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసింది. క్లస్టర్‌ ఇం‌చార్జ్‌లుగా కేంద్రమంత్రులకు బాధ్యతలు అప్పగించింంది. హైదరాబాద్‌ ‌క్లస్టర్‌ ఇం‌చార్జ్‌గా…

ముంబాయిలో దంచికొడుతున్న వానలు

ముంబై, జూలై 5 :  ముంబాయిలో వర్షాలు దంచికొడుతున్నాయి. సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. అంధేరి సబ్‌ ‌వే వర్షపు నీటితో నిండిపోయింది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై మోకాలు లోతు నీళ్లు నిలిచిపోయాయి. ఆఫీసులకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ట్రాఫిక్‌…

బీజేపీ, ఏక్‌నాథ్‌ ‌షిండే మధ్య ఒప్పందం తాత్కాలికమే ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ ‌వ్యాఖ్యలు

ముంబై, జూలై 4 : బీజేపీ, ఏక్‌నాథ్‌ ‌షిండే మధ్య జరిగిన ఒప్పందం తాత్కాలిక ఒప్పందం మాత్రమే అని శివసేన ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ అన్నారు. శివసేనపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ప్రజల మధ్య తిరగలేరని చెప్పారు. శివసేనలో ఉన్న సమయంలో ఏక్‌నాథ్‌ ‌షిండే వర్గం ఎమ్మెల్యేలు సింహాల్లా తిరిగే వారని..కానీ వారు ముంబైలో అడుగుపెట్టిన…

విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ ‌షిండే విజయం

164 మంది శాసనసభ్యుల మద్ధతు వోటింగ్‌ ‌నిర్వహించిన స్పీకర్‌ ‌నర్వేకర్‌ ‌వోటింగ్‌కు ఎస్పీ చెందిన ఎమ్మెల్యేలు దూరం ముంబయి, జూలై 4 : మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ ‌షిండే విజయం సాధించారు. సీఎం షిండేకు 164 మంది శాసనసభ్యుల మద్ధతుగా వోటు వేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం…