అమర్నాథ్ యాత్రలో విషాదం
రాజమండ్రికి చెందిన మహిళ మృతి అమరావతి, జూలై 11 : రాజమండ్రికి చెందిన మహిళ అమర్నాథ్యాత్రలో మృతి చెందింది. ఆంధప్రదేశ్ నుంచి వెళ్లిన వారిలో ఐదుగురు భక్తుల జాడ తెలియడం లేదని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు ప్రకటించారు. వీరిలో ముగ్గురు సురక్షితంగా ఉండగా,గుడిమెట్ల సుధ ,పార్వతి జాడ తెలియాల్సి ఉండగా గుడిమెట్ల సుధ మృతదేహాన్ని…
