Category జాతీయం

కొనసాగిన వాయిదాల పర్వం

వరుసగా మూడరోజూ దద్దరిల్లిన పార్లమెంట్‌ ఉభయసభలు జిఎస్టీ, ఆర్థిక ద్రవ్యోల్బణంపై చర్చకు విపక్షాల పట్టు పార్లమెంటు గాంధీ విగ్రహం ముందు విపక్షాల నిరసన ధర్నా న్యూ దిల్లీ, జూలై 20 : పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. తొలి రోజు నుంచే ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మూడో రోజూ జీఎస్టీ రేట్ల పెంపుపై పార్లమెంట్‌ ఆవరణలో…

ఆల్ట్‌న్యూస్‌ ‌జుబేర్‌కు ఊరట

అన్ని కేసుల్లోనూ సుప్రీం బెయిల్‌ ‌కేసులను దిల్ల్లీకి బదిలీ చేస్తూ ఆదేశాలు న్యూ దిల్లీ,జూలై20: ఆల్ట్ ‌న్యూస్‌ ‌సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ ‌జుబేర్‌కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్‌ ‌మంజూరు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. 20వేల బెయిల్‌ ‌బాండును పూచీకత్తుగా సమర్పించాలని జుబేర్‌ను ఆదేశించింది. దీంతో ఆయన జైలు నుంచి…

సుప్రీంకోర్టులో నుపుర్‌ ‌శర్మకు తాత్కాలిక ఊరట

తదుపరి విచారణ వరకు అరెస్ట్ ‌నుంచి మినహాయింపు విచారణను ఆగస్ట్ ‌పదికి వాయిదా వేసిన ధర్మాసనం న్యూ దిల్లీ ,జూలై19: సుప్రీంకోర్టులో నుపుర్‌ ‌శర్మకు తాత్కాలిక ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్‌ ‌శర్మకు తాత్కాలిక ఉపశమనం దక్కింది. కేసు తదుపరి విచారణ వరకు అరెస్ట్ ‌నుంచి మినహాయింపునిస్తూ…

‌బ్రిటన్‌ ‌ప్రధాని రేసులో ముందున్న రిషి

మూడో రౌండ్‌లోనూ అగ్రస్థానంలో సునాక్‌ లండన్‌,‌జూలై19: బ్రిటన్‌ ‌ప్రధాని రేసులో మాజీ ఆర్థికమంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ ‌మరోసారి ముందంజలో నిలిచారు. తాజాగా జరిగిన మూడో రౌండులో 115 ఓట్లతో నలుగురు అభ్యర్థుల్లో అగ్రస్థానంలో నిలిచారు. టామ్‌ ‌తుగెన్‌ధాట్‌ ‌తక్కువ ఓట్లతో ఈ రౌండ్‌లో నిష్కమ్రించారు.బ్రిటన్‌ ‌ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న మాజీ…

మహారాష్ట్ర వర్షాలతోనే గోదావరికి వరదలు

పోలవరం ఎత్తు పెంచడ•ంతో కాదని గుర్తించాలి తెలంగాణ విమర్శలను తిప్పికొట్టిన ఎంపి వంగా గీత న్యూ దిల్లీ ,జూలై19:మహారాష్ట్రలో భారీ వర్షాల వల్లే గోదావరికి వరదలు వచ్చాయని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచడం వల్ల భద్రాచాలం మునిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. ఇలాంటి…

రెండో రోజు ధరలపై దద్దరిల్లిన పార్లమెంట్‌

న్యూ దిల్లీ, జూలై19 : ధరల పెంపు, ద్రవ్యోల్బణంపై విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. వరుసగా రెండోరోజూ వాయిద పర్వం సాగింది. దీంతో పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ధరల పెంపు, ద్రవ్యోల్బణం పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్‌ ‌వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌…

రాష్ట్రపతి ఎన్నికల బాక్స్ ‌తరలింపు

ప్రత్యేక భద్రత మధ్య దిల్లీకి చేరవేత హైదరాబాద్‌,‌జూలై19: రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్‌ ‌బాక్సును అధికారులు దిల్ల్లీకి తరలించారు. దేశవ్యాప్తంగా సోమవారం నాడు రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఎన్నికలు జరిగాయి. సీఎం కేసీఆర్‌ ‌సహా దాదాపు నేతలంతా తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఈ ఎన్నికల బ్యాలెట్‌…

రూపాయి మారక విలువ 80కి చేరిక

డాలర్‌ ‌రేటుతో పోలిస్తే అత్యంత దారుణంగా విలువ భారీ పతనంపై మండిపడుతున్న విపక్షాలు మోదీ సర్కార్‌ ‌వైఫలమేనని విమర్శలు న్యూ దిల్లీ, జూలై19 : మోదీ పాలనలో రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. డాలరుతో రూపాయి మారకం విలువ చరిత్రలోనే తొలిసారి దారుణంగా దిగజారిపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం చరిత్రలో తొలిసారి…

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ధన్‌ఖడ్‌ ‌నామినేషన్‌

‌హాజరైన ప్రధాని మోదీ, నడ్డా తదితరులు న్యూఢిల్లీ,జూలై18: ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, భాజపా అగ్రనేతలు పాల్‌ఒన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. భారత దేశ రెండో…