Category జాతీయం

కోట్లు కుమ్మరించినా గంగా ప్రక్షాళన  ఏదీ?

ప్రభుత్వంపై సొంత పార్టీ ఎంపి వరుణ్‌ ‌గాంధీ విమర్శలు న్యూ దిల్లీ, జూలై 26 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ’నమామి గంగే’ కార్యక్రమంపై బీజేపీ ఎంపీ వరుణ్‌ ‌గాంధీ మరోమారు విమర్శలు గుప్పించారు. సొంత పార్టీకిచెందిన వరుణ్‌ ‌ప్రశ్నలు లేవనెత్తారు. రూ.11,000 కోట్లు ఖర్చు…

రాజస్థాన్‌లో భారీ వర్షాలు

జోధ్‌పూర్‌ను ముంచెత్తిన వరదలు జయపుర, జూలై 26 : రాజస్థాన్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలు జలమయమయ్యాయి. బిల్వారాలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. పలు ప్రాంతాలు నీటమునిగాయి. మోకాళ్లలోతు నీళ్లల్లోనే ప్రజలు జీవనం సాగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీమ్స్…

లఖింపూర్‌ ‌ఘటనలో.. కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌ ‌మిశ్రాకు బెయిల్‌ ‌నిరాకరణ

లక్నో, జూలై 26 : కేంద్రమంత్రి అజయ్‌ ‌మిశ్రా కుమారుడు ఆశిష్‌ ‌మిశ్రాకు బెయిల్‌ ‌మంజూరు చేసేందుకు అలహాబాద్‌ ‌హైకోర్టు నిరాకరించింది. బెయిల్‌ ‌కోరుతూ ఆశిష్‌ ‌దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 15నే వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మంగళవారం వెల్లడించింది. కాగా 2021 అక్టోబర్‌ 3‌న జరిగిన లఖింపూర్‌ ‌ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన…

డిటెన్షన్‌ ‌క్యాంపులోనే రాహుల్‌ ‌మేథోమధనం

పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చ న్యూ దిల్లీ, జూలై 26 : నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రిక వ్యవహారంలో మనీలాండరింగ్‌ ‌కేసుకు సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌  ‌ముందు రెండోసారి హాజరైన సందర్భంగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళన సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.…

ముగ్గురు టిఆర్‌ఎస్‌ ‌సభ్యులు సహా 19 మంది రాజ్యసభ ఎంపిల సస్సెన్షన్‌

‌సస్పెండ్‌ అయిన వారిలో బడుగుల లింగయ్య యాదవ్‌, ‌వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌ ‌రావు న్యూ దిల్లీ, జూలై 26 : పార్లమెంటులో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ధరలు, జెస్టీలపై చర్చకు రాజ్యసభలో పట్టుబట్టి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. దీంతో  పంతొమ్మిది మంది విపక్ష రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్‌ ‌వేటు పడింది. నిరసనలతో గందరగోళం సృష్టిస్తూ,…

ఏ ‌రాజకీయపార్టీలోనూ చేరను…ప్రజా జీవితంలోనే ఉంటా యశ్వంత్‌ ‌సిన్హా

పాట్నా, జూలై 26 : రాష్ట్రపతి ఎన్నికలో ఓడిపోయిన యశ్వంత్‌ ‌సిన్హా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని..స్వతంత్రంగానే ఉంటానని తెలిపారు. ప్రజాజీవితంలో తాను ఎలాంటి పాత్ర పోషించాలనుకుంటున్నానో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. తృణమూల్‌ ‌నాయకత్వంతో టచ్‌లో ఉన్నారా అన్న ప్రశ్నకు..నాతో ఎవరూ మాట్లాడలేదు..నేను ఎవరితోనూ మాట్లాడలేదని బదులిచ్చారు. ’నేను ప్రజా…

సైకత శిల్పంతో నూతన రాష్ట్రపతికి శుభాకాంక్షలు

న్యూ దిల్లీ, జూలై 25 : భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ఒడిశాకు చెందిన గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేసారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఆమెకు అభినందనలు తెలియజేసారు. అందులో భాగంగా పూరీ తీరంలో తనదైన శైలిలో సైకత శిల్పాన్ని రూపొందించడం ద్వారా ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్‌ ‌పట్నాయక్‌…

జిఎస్టీ, ధరలపై సభలో కాంగ్రెస్‌ ఆం‌దోళన

ప్లకార్డులతో నిరసలను వ్యక్తం చేసిన సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టు సభా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందన్న స్పీకర్‌ ‌సెషన్‌ ‌మొత్తానికి నలుగురు కాంగ్రెస్‌ ఎం‌పిల సస్పెన్షన్‌ ‌గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగిన కాంగ్రెస్‌ ఎం‌పిలు న్యూ దిల్లీ, జూలై 25 : లోక్‌సభ నుంచి నలుగురు కాంగ్రెస్‌ ఎం‌పీలను బహిష్కరిస్తూ లోక్‌సభ స్పీకర్‌…

రెండు వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది మృతి

యూపిలో రెండు బస్సలు ఢీకొని 8 మంది మృత్యువాత హిమాచల్‌లో కారు లోయలో పడి 5 గురు దుర్మరణం లక్నో, జూలై 25 : వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 13మంది మృత్యువాత పడ్డారు. యూపి, హిమాచల్‌లో జరిగిన ఈ రెండుప్రమాదాల్లో 13మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం…