Category జాతీయం

మధ్యప్రదేశ్‌లో దారుణం.. మోటర్‌ ‌సైకిల్‌పై డెడ్‌బాడీ తరలింపు

భోపాల్‌, అగస్టు 1 : మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఒకే సిరంజితో 30 మంది విద్యార్థులకు టీకాలు వేసిన ఘటన మరువకముందే.. ఆ రాష్ట్రంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన షాదోల్‌ ‌జిల్లాలో జరిగింది. చనిపోయిన ఓ తల్లి మృతదేహానికి వాహనాన్ని…

పాత్రాచాల్‌ ‌కుంభకోణంలో సంజయ్‌ ‌రౌత్‌ అరెస్ట్

తిలకం దిద్ది ఆశీర్వదించిన సంజయ్‌ ‌తల్లి రూ.11.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఈడి ముంబై, ఆగస్ట్ 1 : ‌పాత్రాచాల్‌ ‌కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ను ఈడీ ఆదివారం అరెస్టు చేశాక, సోదాలు నిర్వహించి రౌత్‌ ఇం‌ట్లో రూ.11.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.10 లక్షలను ప్రత్యేకంగా ఒక కవర్‌లో…

సులభతర న్యాయం కూడా ముఖ్యమే

24 గంటలు పనిచేసే కోర్టులను తీసుకొస్తున్నాం న్యాయవ్యవస్థ బలోపేతానికి ఎన్నో చర్యలు డిస్ట్రిక్ట్ ‌లీగల్‌ ‌సర్వీసెస్‌ అథారిటీస్‌ ‌సమావేశంలో ప్రధాని మోడీ గడపగడపకూ న్యాయం అందదాలన్న చీఫ్‌ ‌జస్టిస్‌ ‌రమణ న్యూ దిల్లీ, జూలై 30 : సులభతర వాణిజ్యం, సులభతర జీవనం లాగే సులభతర న్యాయమూ అంతే ముఖ్యం అని ప్రధాని మోదీ అన్నారు.…

పార్లమెంటులో మళ్లీ అదే రభస

ఉభయ సభలు సోమవారానికి వాయిదా న్యూ దిల్లీ, జూలై 29 : పార్లమెంటులో మరోమారు గందరగోళం కొనసాగింది. ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు సోమావారానికి వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మునుద్దేశించి కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత అధిర్‌ ‌రంజన్‌ ‌చౌదరి అనుచిత పదజాలం వాడటంపై పార్లమెంట్‌ ‌శుక్రవారం దద్దరిల్లింది. ఇటు బిజెపి ఎంపిలు, అటు…

జర్నలిస్టులు, వార్తా సంస్థలు చేసిన ట్వీట్‌కంటెంట్లు తొలగించాలి

ట్విట్టర్‌కు భారత్‌ ‌లీగల్‌ ‌నోటీసులు న్యూ దిల్లీ, జూలై 29 : గత ఏడాది జులై నుండి డిసెంబర్‌ ‌వరకు ప్రముఖ జర్నలిస్టులు, వార్తా సంస్థలు ట్వీట్‌ ‌చేసిన కంటెంట్లను తొలగించాలని భారత్‌ ‌నుండి లీగల్‌ ‌డిమాండ్లు వచ్చాయని ప్రముఖ సోషల్‌ ‌డియా సంస్థ ట్విట్టర్‌ ‌వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా లీగల్‌ ‌డిమాండ్లు అత్యధికంగా భారత్‌…

అం‌తర్జాతీయ ఈవెంట్ల ప్రచార పోస్టర్ల వివాదం

రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ఫొటోలు ప్రచురించాల్సిందే తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించిన మద్రాస్‌ ‌హైకోర్టు చెన్నై, జూలై 29 : చెస్‌ ఒలింపియాడ్‌  ‌సహా అన్ని అంతర్జాతీయ ఈవెంట్ల ప్రచార పోస్టర్లలో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ఫొటోలను తప్పనిసరిగా ముద్రించాలని మద్రాస్‌ ‌హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో ఏదైనా అంతర్జాతీయ కార్యక్రమానికి ఆతిథ్యమిస్తే, ఆ కార్యక్రమంలో పాల్గొనే ప్రతినిధుల…

వరుసగా రెండోరోజూ పెరిగిన కొరోనా కేసులు

న్యూ దిల్లీ, జూలై 28 : దేశంలో వరుసగా రెండో రోజూ కొరోనా పాజిటివ్‌ ‌కేసులు పెరిగాయి. బుధవారం 18 వేల కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 20,557కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,39,59,321కి చేరింది. ఇందులో 4,32,86,787 మంది బాధితులు వైరస్‌ ‌నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,211 మంది మరణించారు. మరో…

సబర్‌ ‌డెయిరీకి మోదీ శంకుస్థాపన

గాంధీనగర్‌, ‌జూలై 28 : గుజరాత్‌ ‌పర్యటనలో ఉన్న మోడీ అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సబర్కాంత జిల్లోలోని గదోడ చౌకిలో సబర్‌ ‌డెయిరీకి సంబంధించి ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించిన మోడీ… మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ… ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు ఎంతో మేలు…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు

పార్లమెంటులో అధీర్‌ ‌రంజన్‌ ‌వ్యాఖ్యలపై దుమారం ఉభయ సభల్లో బిజెపి మహిళా నేతల ఆగ్రహం కాంగ్రెస్‌ ‌క్షమాపణలు చెప్పాలని మంత్రులు నిర్మల  డిమాండ్‌ ‌గందరగోళంతో ఉభయసభలు వాయిదా పార్లమెంట్‌ ‌బయట బిజెపి మహిళా నేతల ఆందోళన న్యూ దిల్లీ, జూలై 28 : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్‌ ‌నేత అధిర్‌ ‌రంజన్‌ ‌చేసిన వ్యాఖ్యలపై…