Category జాతీయం

పోలవరం బకాయిలు విడుదల చేయండి

ప్రధాని మోదీని కోరిన సిఎం జగన్‌ ‌ముగిసిన ఒకరోజు పర్యటన న్యూ దిల్లీ, అగస్ట్ 22 : ‌పోలవరం బకాయిలను…15 రోజుల్లో విడుదల చేసేలా చూడాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి జగన్‌ ‌కోరారు. ప్రధాని నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి జగన్‌ ‌దిల్లీలో భేటీ అయ్యారు. పోలవరం, ప్రత్యేక హోదా, విభజన హాలపై ప్రధానితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు…

బీహార్‌లో దారుణ ఘటన

బాలికను కిడ్నాప్‌ ‌చేసి సామూహిక అత్యాచారం పాట్నా, అగస్ట్ 22 : ‌బాలికను కిడ్నాప్‌ ‌చేసిన ఆరుగురు దుండగులు నాలుగు రోజులపాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో చివరకు రైల్వే స్టేషన్‌ ‌వద్ద వదిలి వెళ్లారు. బీహార్‌లోని బక్సర్‌ ‌జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. మురార్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని…

ఆ 11 ‌మంది రేపిస్టులను మళ్లీ జైలుకు పంపండి..!

సుప్రీమ్‌ ‌కోర్టుకు 6 వేల మంది పౌరులు, హక్కుల సంఘాలు, కార్యకర్తలు, తదితరుల లేఖ ! బిల్కిస్‌ ‌బానో అత్యాచారం కేసులో రేపిస్టుల విడుదలను వ్యతిరేకిస్తూ డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, ఆగస్ట్ 20 : ‌బిల్కిస్‌ ‌బానో సామూహిక అత్యాచారం కేసులో రేపిస్టులను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ 6 వేల మంది సుప్రీమ్‌ ‌కోర్టుకు లేఖ…

మనీష్‌ ‌సిసోడియా ఇంట్లో సిబిఐ దాడులు

‌న్యూ దిల్లీ, ఆగస్ట్ 19 : ‌దిల్లీ డిప్యూటీ సిఎం మనీష్‌ ‌సిసోడియా ఇంట్లో సిబిఐ దాడులు కొనసాగు తున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్‌ ‌పాలసీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలో సిబిఐ సోదాలు చేస్తోంది. సిసోడియా ఇంటితో పాటు దిల్లీ పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. సిసోడియా ఇంటిపై…

మహాత్మాగాంధీకి అపచారం

అమెరికాలో మరోమారు విగ్రహం ధ్వంసం వాషింగ్టన్‌, ఆగస్ట్ 19 : ‌భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అమెరికాలో ధ్వంసం చేశారు. రెండు వారాల్లో ఇలాంటి సంఘటన జరుగడం ఇది రెండోసారి. న్యూయార్క్ ‌నగరంలో మరోసారి గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నెల 16న ఈ సంఘటన జరిగింది. తెల్లవారుజామున రెండు కార్లలో…

అమెరికా వీసాల కోసం మళ్లీ కష్టాలు

స్లాట్‌ ఓపెనింగ్స్ ‌లేక అవస్థలు కనీసం 500 రోజులు పడుతుందని వెల్లడి న్యూ దిల్లీ, ఆగస్ట్ 19 : అమెరికా వీసాల కోసం మళ్లీ కష్టాలు పెరిగాయి. కొరోనా విజృంభణ తరవాత మూసివేసి ప్రాజెసింగ్‌ ఇప్పటికీ తెరచుకోలేదు. దీంతో అమెరికా వెళ్లాలనుకున్న వారికి వీసా దొరక్క కష్టాలు పడుతున్నారు. విజిటర్స్ ‌వీసాకు దరఖాస్తు చేసుకున్నోళ్లు స్లాట్‌…

బిజెపి సిన్సియర్లు…. సీనియర్లకు షాక్‌

పార్టమెంటరీ బోర్డునుంచి గడ్కరీ, శివరాజ్‌ ఔట్‌ ‌కొత్తగా యెడ్యూరప్ప, సద్బానంద్‌ ‌సోనోవాల్‌కు చోటు తెలంగాణ నుంచి డాక్టర్‌ ‌లక్ష్మణ్‌కు అవకాశం బిజెపిలో సీనియర్లకు మెల్లగా ఉద్వాసన సాగుతోంది. ఇప్టపికే అద్వానీ సహా అందరినీ సాగనంపగా మిలిని ఒకరిద్దరిని కూడా పంపేప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా బీజేపీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్డులో కీలక మార్పులు…

మేక్‌ ఇం‌డియా నంబర్‌ ‌వన్‌

మారుమూల ప్రాంతాలకు సైతం విద్య, వైద్యం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయంపై ప్రధాన దృష్టి 75ఏళ్లలో ఎంతో సాధించినా.. ప్రజల్లో ఆగ్రహం తగ్గలేదు యువశక్తిని ముందుకు తీసుకుని వెళ్లాల్సి ఉంది అన్నిపార్టీలు తనతో కలసి రావాలన్న కేజ్రీవాల్‌ ‌దిల్లీలో కార్యక్రమం ప్రారంభోత్సవంలో సిఎం కేజ్రీవాల పిలుపు న్యూ దిల్లీ, అగస్టు 17: భారత దేశాన్ని అన్ని…

బీహార్‌లో నితీశ్‌ ‌కేబినేట్‌ ‌విస్తరణ

31 మంది మంత్రులతో ప్రమాణం చేయించిన గవర్నర్‌ ‌తేజస్వీ సోదరుడు తేజ్‌‌ప్రతాప్‌కు సైతం కేబినేట్‌లో చోటు పాట్నా, ఆగస్ట్ 16 : ఎన్డీఏ కూటమితో తెగదెంపులు చేసుకుని పాత మిత్రులతో కలిసి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సిఎం నితీశ్‌ ‌కుమార్‌ ‌తన మంత్రివర్గాన్ని విస్తరించారు.ఇప్పటికే సీఎంగా నితీశ్‌, ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ…