Category జాతీయం

దావూద్‌ ఆచూకీ చెబితే రూ.25 లక్షల నజరానా

తాజా ఫోటోతో ప్రకటన విడుదల చేసిన ఎన్‌ఐఎ ‌న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 1 : అం‌డర్‌ ‌వరల్డ్ ‌డాన్‌ ‌దావూద్‌ ఇ‌బ్రహీం గురించి సమాచారం అందించిన వారికి రూ 25 లక్షల రివార్డును ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎ ‌ప్రకటించింది. ఈ మేరకు దావూద్‌  ‌తాజా ఫోటోను విడుదల చేసింది. అదేవిధంగా దావూద్‌ ఇ‌బ్రహీం…

భారీ వర్షాలతో పెరిగిన గంగా ప్రవాహం

యూపి, బెంగాల్‌లో భారీ వర్షాలు నమోదు కర్నాటక, కేరళలో తగ్గని వరద ఉధృతి న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 1 : ‌దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. రుతుపవనాలు విస్తరించడంతో ఉత్తరప్రదేశ్‌, ‌పశ్చిమ బెంగాల్‌ ‌తోపాటు దక్షిణాదిలోని కేరళ,…

అమెరికాలో కాల్పుల మోత

వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృత్యువాత వాషింగ్టన్‌,ఆగస్ట్29: ‌కాల్పుల మోతలతో అమెరికా ఆదివారం దద్దరిల్లిపోయింది. డెట్రాయిట్‌, ‌హోస్టన్స్‌లో జరిగిన వేర్వేరు పేలుళ్ల ఘటనల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. డెట్రాయిట్‌లో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరు మహిళలు కాగా, ఒక పురుషుడుని వెల్లడించారు. నాలుగో వ్యక్తికి గాయాలయ్యాయని తెలుస్తోంది.…

టవర్లు కూల్చిన ధూళితో జాగ్రత్త

నోయిడా,ఆగస్ట్29: ‌సూపర్‌టెక్‌ ‌జంట భవనాల కూల్చివేత దుమ్ము కణాలు గాల్లోనే కొన్ని రోజులు వరకు వుంటాయని, వాటితో జాగ్రత్తగా వుండాలని డాక్టర్లు చెబుతున్నారు. యుపిలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జంట టవర్లను నియంత్రిత పేలుళ్లతో ఆదివారం కూల్చివేశారు. దీంతో ఏర్పడ్డ బూడిద కణాలు గగాలిలో చేరి మన ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయని అంటున్నారు. ఈ ధూలి…

దేశంలో పెండింగ్‌ ‌కేసులే అతిపెద్ద సమస్య

లిస్టింగ్‌ ‌విషయంలో తీవ్ర జాప్యం సారీ.. పరిష్కరించలేకపోయా పదవీ విరమణ సందర్భంగా సిజెఐ ఎన్వీ రమణ ఉచిత వాగ్దానాలపై సుప్రీమ్‌ ‌కోర్టులో చర్చ… అంశంలో సంక్లిష్టత నేపథ్యంలో కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్‌ న్యూ దిల్లీ, అగస్ట్ 26 : ‌దేశంలో పెండింగ్‌ ‌కేసులు పెను సమస్యగా మారాయని, కానీ భారతీయ న్యాయ వ్యవస్థను ఒక్క…

గోపూజ చేసిన రుషి సునాక్‌ ‌దంపతులు

నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫోటోలు అభినందిస్తున్న భారతీయులు లండన్‌, అగస్ట్ 26 : ‌బ్రిటన్‌ ‌ప్రధాన మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న రుషి సునాక్సతీ సమేతంగా గో పూజ చేశారు. ఈ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఆయనను బ్రిటన్‌లోని భారతీయ మూలాలు గలవారంతా ప్రశంసిస్తున్నారు. ఇది ఘనమైన భారతీయ సాంస్క•తిక…

యూపి సిఎం యోగికి సుప్రీంలో ఊరట

2007 నాటి కేసులో విచారణకు తిరస్కరణ న్యూఢిల్లీ, అగస్ట్ 26 : ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2007లో సీఎం విద్వేషపూరితంగా ప్రసంగించినట్లు నమోదైన కేసులో ఆయనను విచారించేందుకు ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం తిరస్కరించడాన్ని సవాల్‌ ‌చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. యోగి ఆదిత్యనాథ్‌ను విచారించేందుకు అనుమతి మంజూరు…

కర్నాటక రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి

బెంగళూరు, ఆగస్ట్ 23 : ‌కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లా శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ, జీపు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని తుమకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.…

కొనసాగుతున్న వోటరుతో ఆధార్‌ ‌నమోదు పక్రియ

చురుకుగా బోగస్‌ ‌వోట్ల ఏరివేత రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న కార్యక్రమం వోటర్‌ను ఆధార్‌తో నమోదు చేయించే పక్రియ జరుగు తుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఫోన్‌లకు ఆధార్‌ ‌నమోదు కోసం మెసేజ్‌లు వొస్తున్నాయి. దీంతో వోటరు కార్డుతో ఆధార్‌ ‌నమోదు ద్వారా బోగస్‌ ‌వోట్లను అరికట్టా లని అధికారులు నిర్ణయిం చారు. ఒక వ్యక్తి ఒకే…