Category జాతీయం

నేటి నుంచి రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర

కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ ‌వరకు పర్యటన తెలంగాణ సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్‌ ‌చేసేలా రూట్‌మ్యాప్‌ ‌ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రైవేటీకరణ సహా పలు అంశాలపై గళం కాంగ్రెస్‌కు జవసత్వాలు కల్పించే లక్ష్యంతో కార్యాచరణ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 6 : ‌కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు పార్టీ నేత…

కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే… ఉచిత విద్యుత్‌..3 ‌లక్షల వరకు రైతులకు రుణమాఫీ

ప్రజలకు 500కే గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌గుజరాత్‌ ‌మోడల్‌ అం‌టే వ్యాపారవేత్తల పాలన ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ ప్రకటన అహ్మదాబాద్‌, ‌సెప్టెంబర్‌ 5 : ఎన్నికలు సవి•పిస్తున్న వేళ గుజరాత్‌లో..కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ముందస్తు హావి•లు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ. 3 లక్షల వరకు రుణమాఫీ…

నా ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా విమర్శలా

రైతుల ఆత్మహత్యలపైనా జవాబు చెప్పండి నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా దాటవేస్తే ఎలా మూడోరోజు పర్యటనలో రాష్ట్ర సర్కార్‌పై మరోమారు కేంద్ర మంత్రి నిర్మల ధ్వజం వ్యాక్సినేషన్‌ ‌సెంటర్‌ ‌వద్ద మోడీ ఫోటో ఏదీ : పాలమూరు పర్యటనలో కేంద్ర మంత్రి మహేందర్‌ ‌నాథ్‌ ‌పాండే కామారెడ్డి/మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3 : ‌శుక్రవారం జిల్లాలో తన…

మతం పేరు మీద.. ప్రాంతం పేరు మీద వివాదాలు

హైదరాబాద్‌ను కాంగ్రెస్‌ అభవృద్ధి చేస్తే..రాష్ట్రాన్ని కెసిఆర్‌ అప్పుల పాలు చేశారు ప్రజల సమస్యలు తీర్చకుండా బిజెపి, టిఆర్‌ఎస్‌ల మోసం మునుగోడు ఎప్పటికీ కాంగ్రెస్‌ ‌కంచుకోట ఓడించే శక్తి మోడీకి..కేడీకి లేదు కాంగ్రెస్‌ ‌నేతలు రేవంత్‌, ఉత్తమ్‌, ‌జానా తదితరుల రెండు ప్రభుత్వాల వైఫల్యాలపై కాంగ్రెస్‌ ‌చార్జ్‌షీట్‌ ‌గడపగడపకూ తీసుకుని వెళ్లాలని పార్టీ కార్యకర్తలకు నేతల విజ్ఞప్తి…

ఇం‌డియన్‌ ‌నేవీకి కొత్త జెండా

న్యూదిల్లీ,సెప్టెంబర్‌2 : ఇం‌డియన్‌ ‌నేవీ కొత్త జెండాను ఆవిష్కరించింది. ప్రధాని చేతుల దుగా ఆ కార్యక్రమం జరిగింది. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌జలప్రవేశం సందర్భంగా నేవీ కొత్త జెండాను ప్రజెంట్‌ ‌చేశారు. ఆ జెండాలో ఓ కొత్త గుర్తును జోడించారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో రుపుదిద్దుకున్న ఓ గుర్తును ఆ జెండాలో డిజైన్‌ ‌చేశారు.…

అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌

‌కొచ్చి, సెప్టెంబర్‌ 2 : అభివృద్ధి చెందిన దేశం దిశగా మరో ముందడుగు పడిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన దేశంలోనే డిజైన్‌ ‌చేసి, నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ను భారత నావికా దళానికి అప్పగించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఇలాంటి నౌకలను అభివృద్ధి చెందిన…

ఎమ్మార్‌ ‌ప్రాపర్టీ వ్యవహారం కోనేరు మధుకు నోటీసులు ఇచ్చిన సుప్రీమ్‌ ‌కోర్టు

న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 2 : ఎమ్మార్‌ ‌ప్రాపర్టీస్‌ ‌వ్యవహారంలో కోనేరు మధుకు సుప్రీమ్‌ ‌కోర్టు నోటీసులు జారీ చేసింది. కోనేరు మధును నిందితుడిగా పేర్కొంటూ ఈడీ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఎమ్మార్‌ ‌ప్రాపర్టీస్‌ ‌వ్యవహారంలో మనీ లాండరింగ్‌ ‌చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై నాంపల్లి సీబీఐ స్పెషల్‌…

అదుపుతప్పి లోయలో పడ్డ ఎమ్మెల్యే కారు

చెట్టును ఢీకొనడంతో ఎమ్మెల్యేకు గాయాలు సిమ్లా, సెప్టెంబర్‌ 1 : ‌సిమ్లా పర్యటనకు వెళ్లి వస్తున్న ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కారు.. అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్డంతో ప్రమాదానికి గురయ్యారు. కారు అదుపుతప్పి బోల్తా పడి చెట్టుకి ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటన హిమాచల్‌ ‌ప్రదేశ్‌లోని సోలన్‌ ‌జిల్లాలో జరిగింది. పంజాబ్‌ ‌కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాణా గుర్జీత్‌…

ఉత్తరాదిలో మరిన్ని పర్యటనలకు కెసిఆర్‌ ‌ప్లాన్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌కెసిఆర్‌ ‌బిహార్‌ ‌పర్యటన విజయవంతం కావడం టీఆర్‌ఎస్‌లో జోష్‌ ‌నింపింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మరిన్ని పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. తదుపరి టార్గెట్‌గా యూపిని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఎస్పీ నేత అఖిలేశ్‌తో కలసి పోరాడాలని చూస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌త్వరలో ఉత్తరప్రదేశ్‌ ‌పర్యటనకు ప్లాన్‌ ‌చేస్తున్నారని…