Category జాతీయం

వారణాసి జిల్లా కోర్టు కీలక నిర్ణయం

హిందువుల పిటిషన్‌పై విచారణకు అంగీకారం తదుపరి విచారణ 22కు వాయిదా వేసిన కోర్టు తీర్పు సందర్భంగా 144 సెక్షన్‌ అమలు వారణాసి,సెప్టెంబర్‌12(ఆర్‌ఎన్‌ఎ): ‌జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సోమవారం కీలక ఆదేశాలను వెలువరించింది. మసీదులోని దేవతా విగ్రహాలకు పూజలు నిర్వహించేలా ఆదేశిం చాలన్న హిందూ పక్షం పిటిషన్‌ ‌ను సమర్ధించింది. దీంతో సెప్టెంబరు…

అన్ని రంగాల్లో అభివృద్ధి

దేశంల ఎదగుదలను చూసి గర్వపడుతున్నా క్షేత్రస్థాయికి శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు అహ్మదాబాద్‌ ‌సైన్స్ ‌కాన్‌క్లేవ్‌ ‌ప్రారంభించిన ప్రధాని మోడీ ‌ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించేందుకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశం ఎదుగుదలను చూసి గర్వపడుతున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.…

రాజస్థాన్‌లోనూ ఐటి దాడులు

మంత్రి ఫ్యాక్టరీలో ఐటి సోదాలు జైపూర్‌, ‌సెప్టెంబర్‌ 7 : ‌దేశంలో ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు అనేవి సర్వ సాధారణమై పోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు విపక్ష పాలిత రాష్టాల్రే లక్ష్యంగా నిత్యం ఏదో ఒకచోట సోదాలు నిర్వహిస్తున్నాయి. బుధవారం ఉదయం పశ్చిమబెంగాల్‌ ‌న్యాయశాఖ మంత్రి ఇండ్లపై సీబీఐ అధికారులు దాడులు…

ఉజ్జయినిలో ఉద్రిక్తత రణ్‌బీర్‌, ఆలియా భట్‌ల రాకపై నిరసనలు

ఉజ్జయిని, సెప్టెంబర్‌ 7 : ఉజ్జయినిలోని మహాకాలేశ్వర్‌ ఆలయం వద్ద ఇవాళ ఉద్రిక్తత నెలకొన్నది. విశ్వహిందూ పరిషత్‌, ‌భజరంగ్‌ ‌దళ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాలీవుడ్‌ ‌జంట రణ్‌బీర్‌ ‌కపూర్‌, ఆలియా భట్‌ .. ‌మహాకాలేశ్వర్‌ ఆలయాన్ని బుధవారం సందర్శించాల్సి ఉంది. అయితే దానికి ముందే విశ్వహిందూ, భజరంగ్‌ ‌దళ్‌ ‌సభ్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు.…

ఆసియా కప్‌ ‌నుంచి ఇక భారత్‌ ‌నిష్క్రమణ తప్పదా?

వరుసగా రెండు మ్యాచుల్లోనూ పేలవ ప్రదర్శన బ్యాటింగ్‌, ‌బౌలింగ్‌, ‌ఫీల్డింగ్‌ల్లో పూర్తి నిర్లక్ష్య ధోరణి దుబాయ్‌, ‌సెప్టెంబర్‌ 7 : ‌వరుసగా చేసిన తప్పే చేస్తూ పోవడం వల్ల టీమిండియా పేలవ ప్రదర్శనతో పోటీ నుంచి తప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.పాక్‌తో టాస్‌ ఓడి చేసిన తప్పులనే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ చేయడంతో వరుసగా రెండు పరాజయాలను…

సాధువు తిరువల్లువర్‌ ‌నైతికత..

సాధువు తిరువల్లువర్‌ ‌నైతికత..స్వామి వివేకానంద సహనాన్ని బోధించారు. మహాత్మా గాంధీ సత్యమార్గంలో నడిచారు. శ్రీ కామరాజ్‌ ‌సమానత్వం కోసం నిలబడ్డారు. ఈ మహనీయుల బోధనలు తరతరాల భారతీయులను ప్రేరేపించాయి. మరియు మనకు విలువల మార్గాన్ని చూపాయి. మెరుగైన భారతదేశం కోసం ‘భారత్‌ ‌జోడోయాత్ర’ను ప్రారంభించినప్పుడు నేను వారి ముందు వినయంతో నమస్కరిస్తున్నాను మరియు వారి ఆశీర్వాదాలను…

భారత్‌ ‌జోడో యాత్రకు రాహుల్‌

తొలుత రాజీవ్‌ ‌గాంధీ స్మారకం వద్ద నివాళి తొలిసారిగా తండ్రి స్మారకం సందర్శించిన రాహుల్‌ ‌భారీగా తరలి వొచ్చిన కాంగ్రెస్‌ ‌శ్రేణులు చెన్నై, సెప్టెంబర్‌ 7 : ‌బుధవారం భారత్‌ ‌జోడో యాత్రకు సిద్ధం అయిన కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ముందు తన తండ్రి స్మారకం వద్ద నివాళి అర్పించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఉన్న…

పీఎం కిసాన్ కు ఈ కేవైసీ తప్పనిసరి

పీఎంకిసాన్ పథకానికి సంబదించి ఈకేవైసి తప్పనిసరి అని మదనపల్లి వ్యవసాయ అధికారి నాగప్రసాద్ తెలిపారు. ఈ మేరకు వివరాలను మంగళవారం తెలియజేశారు.ఈ గడువు తేదీ మొదట ఏప్రిల్ 31 గా తెలిపినప్పటికి సెప్టెంబర్ 7వ తేదీ వరకు పొడిగించారు. ఇప్పటికే మదనపల్లి మండలం లో 70 % రైతులు ఈకైవైసి చేసుకొన్నారు.రేపే ఆఖరు గడువు కాబట్టి…

లిక్కర్‌ ‌కుంభకోణంపై ఇడి దూకుడు

దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు తెలంగాణలోనూ సోదాలు చేపట్టినట్లు సమాచారం న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 6 : ‌దిల్లీ ప్రభుత్వ లిక్కర్‌ ‌విధానంలో అవకతకవకల కేసులో ఈడీ దూకుడు పెంచింది. తాజగా దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో సైతం దాడులు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ…