Category జాతీయం

కాంగ్రెస్‌ ‌పార్టీ భారత్‌ ‌జోడో… మాస్‌ ‌కాంటాక్ట్ ‌పోగ్రామ్‌..!

‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌ 19 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ భారత్‌ ‌జోడో యాత్ర ఆదివారం 11వ రోజుకు చేరుకుంది, కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ మరియు ఇతర సీనియర్‌ ‌నాయకులు ఉదయం 6.30 గంటల తర్వాత యాత్రను పునఃప్రారంభించారు. తన వెంట వొచ్చిన వందలాది మంది పార్టీ కార్యకర్తలు మరియు నాయకులతో గాంధీ…

గ్లోబల్‌ ‌మాన్యుఫ్యాక్చరింగ్‌ ‌హబ్‌గా భారత్‌

ప్రజలు కేంద్రంగా అభివృద్ధి విధానం అమలుపై దృష్టి కొరోనా, ఉక్రెయిన్‌ ‌యుద్ధంతో సరఫరా వ్యవస్థకు దెబ్బ సరఫరా వ్యవస్థల ద్వారా దేశాల మధ్య అనుసంధానం ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోడీ ఉద్ఘాటన వొచ్చే ఏడాది సదస్సుకు సహకరిస్తామన్న జిన్‌పింగ్‌ ‌మోడీ, జిన్‌పింగ్‌ల పరస్పర అభినందనలు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 16 : ‌మెరుగైన సరఫరా ద్వారా…

విద్యుత్‌ ‌బైక్‌ల దహనంపై కేంద్రం ఉన్నతస్థాయి విచారణ

ఇద్దరు అధికారులతో కమిటీ వేసిన కేంద్ర రవాణాశాఖ ఘటనకు సంబంధించి నలుగిరిని అరెస్ట్ ‌చేసిన పోలీసులు హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 14 : ‌సికింద్రాబాద్‌ ‌రూబీ మోటార్స్‌లో విద్యుత్‌ ‌బైక్‌ల దహనం ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి రంగంలోకి దిగిన కేంద్ర రవాణాశాఖ వాస్తవాలు తెలుసుకునేందుకు ఇద్దరు అధికారులతో కమిటీని…

బిజెపిలో చేరిన 8మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

భారత్‌ ‌జోడో యాత్ర వేళ కాంగ్రెస్‌కు షాక్‌ ‌గోవాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ పనాజి, సెప్టెంబర్‌ 14 : ‌గోవాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర చేస్తున్న తరుణంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరడం గమనార్హం.ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది బీజేపీలో…

నితీష్‌ ‌ఫెవికాల్‌లా అతుక్కు పోగలరు

తాజాగా సిఎంతో ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌చర్చలు పాట్నా, సెప్టెంబర్‌ 14 : ‌బీజేపీని వీడి రాష్ట్రీయ జనతాదళ్‌ ‌తో కలిసి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నితీష్‌ ‌కుమార్‌ ఇప్పు‌డు మరింత దూకుడు పెంచారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. మిషన్‌ 2024 ‌కోసం తీవ్రంగా ప్రయత్ని స్తున్నారు. ఇందులో భాగంగా…

భారత్‌ ‌జోడో యాత్రలో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ తిరువనంతపురం, సెప్టెంబర్‌ 14 : ‌రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్రకొనసాగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాదాపు 1,000 చదరపు కిలోవి•టర్ల భారత భూభాగాన్ని చైనాకు అప్పగించిందని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ఈ సందర్భంగా ఆరోపించారు. ఎటువంటి…

17‌న విమోచనోత్సవ వేడుకలకు అమిత్‌ ‌షా

16న హైదరాబాద్‌కు కేంద్ర హోమ్‌ ‌మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలకు కేంద్రహోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా హాజరుకానున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో అమిత్‌ ‌షా హైదరాబాద్‌ ‌పర్యటించనున్నారు. 16న అమిత్‌ ‌షా హైదరాబాద్‌కు చేరుకుంటారు. 17న ఉదయం 8 గంటలకు పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో…

బిజెపి చలో సెక్రటేరియట్‌ ఉ‌ద్రిక్తం

ముట్టడిని అడ్డుకున్న పోలీసులు కోల్‌కతా, సెప్టెంబర్‌ 13 : ‌పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాబన్న చలో.. సచివాలయ ముట్టడి పేరుతో ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు కోల్‌కతా, హౌరా రైల్వే స్టేషన్లకు వెళ్లారు. అక్కడ వారిని పోలీసులు…

‌ట్రాఫిక్‌లో చిక్కుకుని పరుగులు తీసిన డాక్టర్‌

ఆపరేషన్‌ ‌టైమ్‌ ‌కావడంతో కారు వదిలి పరుగు డాక్టర్‌ ‌స్ఫూర్తికి నెటిజన్ల ప్రశంసలు బెంగళూరు, సెప్టెంబర్‌ 12 : ‌బెంగళూరు నగరం ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ డాక్టర్‌ ఆస్తత్రికి పరుగులు తీసారు. తన రోగి ప్రాణాలను కాపాడేందుకు ఓ డాక్టర్‌ ‌తీసుకున్న ఓ నిర్ణయం అందరికీ ఓ స్ఫూర్తిదాయకమైన కథగా నిలుస్తోంది. మణిపాల్‌ ‌హాస్పిటల్స్‌లో గ్యాస్టోఎంటరాలజీ…