Category జాతీయం

తెలంగాణా ఆత్మ గౌరవాన్ని కొనలేరు ..!

దిల్లీ బ్రోకర్లు కొందామని చూశారు వారికి మన ఎంఎల్‌ఏలు తగిన బుద్ధి చెప్పారు అవసరం లేని ఉప ఎన్నిక వొచ్చింది వొడ్లు కొనని మోదీకి ఎంఎల్‌ఏలను కొనడం చేతవుతుంది కార్పొరేట్ల జేబులు నింపడానికే మోదీ ప్రభుత్వం పని చేస్తుంది వ్యవసాయ రంగాన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం ఆలోచించి వోటేస్తే మునుగోడు, రాష్ట్రం, దేశం బాగు పడుతుంది…

పాత సవాళ్లను విడిచిపెట్టండి

ఇది కొత్త అవకాశాల నుండి ప్రయోజనం పొందే సమయం జమ్ము కాశ్మీర్‌ ‌ప్రతి భారతీయుడికి గర్వకారణం ‘రోజ్‌గార్‌ ‌మేలా’లో జమ్ము కాశ్మీర్‌ ‌యువతకు ప్రధాని మోదీ సూచన న్యూ దిల్లీ, అక్టోబర్‌ 30 : ‌జమ్మూ కాశ్మీర్‌ ‌ప్రతి భారతీయుడికి గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇది పాత సవాళ్లను విడిచిపెట్టి, కొత్త అవకాశాలను…

తెలంగాణలో ఉత్సాహంగా రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

పాల్గొన్న విద్యార్థి సంఘం నాయకులు, వేలాదిగా ప్రజలు ఆదివాసీలతో కలసి గుస్సాడి నృత్యం చేసిన రాహుల్‌ ‌యాత్రలో పాల్గొన్న సిఎల్పీ నేత భట్టి మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడోయాత్ర తెలంగాణలో నాలుగో రోజు ఉత్సాహంగా కొనసాగింది. మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో భారీ జనసందోహం నడుమ..రాహుల్‌ ‌శనివారం ఉదయం ధర్మాపూర్‌…

రాహల్‌ ‌జోడో యాత్రతో కాంగ్రెస్‌లో జోష్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌రాష్ట్రంలో రాహుల్‌ ‌జోడోయాత్ర సాగుతున్న తరుణంలో అటు కాంగ్రెస్‌  ‌నేతల్లోనూ, ఇటు పార్టీ శ్రేణుల్లోనూ స్పష్టంగా జోష్‌ ‌కనిపిస్తుంది. రాహుల్‌ ఈ ‌సందర్భంగా తాము మళ్లీ అధికారంలోకి వొస్తామన్న భరోసా వారికి కల్పిస్తున్నారు. దీనికితోడు ప్రధాన సమస్యల పరిష్కారం చేస్తామని హావి•లు ఇస్తూ రాహుల్‌ ‌గాంధీ ముందుకు సాగుతుండడంతో…

ఎమ్మెల్యేల కొనుగోళ్లలో అడ్డంగా దొరికిన బిజెపి

దిల్లీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు కూడా యత్నించారు మీడియా సమావేశంలో మండిపడ్డ దిల్లీ డిప్యూటీ సిఎం మనీష్‌ ‌సిసోడియా న్యూ దిల్లీ, అక్టోబర్‌ 29 : ‌తెలంగాణ ఎమ్మెల్యేలను కొంటూ బిజెపి అడ్డంగా దొరికిపోయిందని దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ ‌సిసోడియా అన్నారు. పదవులు, డబ్బులతో ఎమ్మెల్యేలను బిజెపి ప్రలోభాలకు గురిచేస్తుందన్నారు. రు మా పార్టీలో చేరితే…

దేశమంతా ఒకే పోలీస్‌ ‌యూనిఫామ్‌

‌సాధ్యాసాధ్యాలపై చర్చించాలి నేరాలను అరికట్టడంలో ఆధునిక సాంకేతికత పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లాలి సూరజ్‌కుండ్‌ ‌సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ సందేశం న్యూ దిల్లీ, అక్టోబర్‌ 28 : ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫామ్‌ ‌సాధ్యాసాధ్యాలపై చర్చించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శాంతిభద్రతల…

‌ప్రధాని మోదీ సమర్థుడైన నేత రాష్యా అధ్యక్షుడు పుతిన్‌ ‌ప్రశంసలు

ఉక్రెయిన్‌లో యుద్ధానికి పశ్చిమ దేశాలు ఆజ్యం అణుయుద్ధం ఆలోచన లేదని వెల్లడి న్యూ దిల్లీ, అక్టోబర్‌ 28 : ‌ప్రధాని మోడీపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ‌ప్రశంసలు కురిపించారు. మోడీ దేశభక్తుడని..ఆయన నాయకత్వంలో దేశం చాలా అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. మోడీ దేశభక్తుడు. ఆయన మేకిన్‌ ఇం‌డియా ఆలోచన ఆర్థికంగా, నైతికంగా ఎంతో గర్వించదగినది. మోడీ…

శిలాజ ఇంధనాలతో పెనుముప్పు

గ్లోబల్‌ ‌వార్మింగ్‌కు ఇదే కారణమని నిపుణుల కమిటీ వెల్లడి న్యూ దిల్లీ, అక్టోబర్‌ 28 : ‌శిలాజ ఇంధనాల పెరుగుదలతో ప్రపంచానికి పెనుముప్పు తప్పదని ఓ నివేదిక తేల్చింది. బొగ్గు, చమురు, గ్యాస్‌ ‌వంటి శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడుతుండటంతో.. గ్లోబల్‌ ‌వార్మింగ్‌ ‌పెరిగిపోతుందని.. దీంతో లక్షలాది మందిప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంది. భవిష్యత్తులో మరింత తీవ్ర…

ఎలన్‌ ‌మస్క్ ‌చేతికి ట్విట్టర్‌

‌సిఇవో పరాగ్‌ అగర్వాల్‌ ‌తొలగింపు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 28 : ‌సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ ‌యాజమాన్య బాధ్యతలను ఎలన్‌ ‌మస్క్ ‌గురువారం చేపట్టారు. ఈ కంపెనీని తాను కొనేటపుడు తనను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించినవారిని ఆయన తొలగించారు. సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌, ‌లీగల్‌, ‌పాలసీ అండ్‌ ‌ట్రస్ట్ ‌విభాగం అధిపతి విజయ…