Category జాతీయం

స్వామీజీలతో ప్రభుత్వాలు కూలుతాయా..?

అంత బలహీనంగా కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఉందా కెసిఆర్‌ ‌నడిపిన డ్రామాలో ఉన్నదెవరో తేల్చాలి వారితో బిజెపికి ఎలాంటి సంబంధం లేదు అలాంటి వారితో వ్యవహారాలు నడపాల్సిన ఖర్మలేదు నలుగురు ఎమ్మెల్యేల కోసం వెంపర్లాడాల్సిన పనిలేదు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకున్నదే కెసిఆర్‌ అన్ని పార్టీల వారిని చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ కేంద్ర…

కర్నాటక ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణ ఘటన

ఆధార్‌ ‌లేదని డెలివరీకి వైద్యుల నిరాకరణ తిప్పి పంపండంతో రక్త స్రావంతో ఇంట్లో మృత్యువాత బిజెపి పాలిత కర్నాటకలో దారుణం జరిగింది. ఆధార్‌ ‌లేని కారణంగా ప్రసూతి హాస్పిటల్‌ ‌వైద్యులు డెలివరీకి నిరాకరించడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరులో జరిగింది. కస్తూరి అనే మహిళ డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి…

దిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం

ప్రాథమిక స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం వాయు కాలుష్యంపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం దిల్లీ, పంజాబ్‌, ‌హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ ‌కార్యదర్శులకు నోటీసులు దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. ఎయిర్‌ ‌క్వాలిటీ రోజురోజుకూ తగ్గిపోతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ ‌కీలక నిర్ణయం తీసుకున్నారు.…

తమిళనాడును వణికిస్తున్న వర్షాలు

భారీ వర్షాలతో వణుకుతున్న చెన్నై నగరం తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, డెల్టా జిల్లాల్లో తెల్లవారుజామున వర్షం కురుస్తోంది. అయితే ఈ ప్రభావం ఏపీలో పలు జిల్లాల్లో కూడా కనిపిస్తోంది.చెన్నైవాసులను భారీ వర్షాలు కంటిద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ యేడాది…

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. అగ్నిపథ్‌ ‌పథకాన్ని రద్దు చేస్తాం: ప్రియాంక

సిమ్లా, నవంబర్‌ 4 : ‌కేంద్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రాగానే అగ్నిపథ్‌ ‌పథకాన్ని రద్దు చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఏ వాగ్దానం చేసినా దానిని నెరవేరుస్తామన్నారు. రాష్ట్రంలో ప్రియాంక గాంధీ పర్యటించారు. కాంగ్రా జిల్లాలోని నగ్రోటా బగ్వాన్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఛత్తీస్‌గఢ్‌లో రైతు రుణమాఫీకి…

దిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు

తిరిగి ప్రమాదకర స్థాయికి కాలుష్యం పంట వ్యర్థాలను తగులబెట్టడంతో పాటు వాహనాల పొగ పరస్పర విమర్శలతో సమస్యపై కప్పదాటులో ఆప్‌, ‌బిజెపిలు దిల్లీలో కాలుష్యానికి చెక్‌ ‌పెట్టాల్సిందే : కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరీ దేశ రాజధాని దిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు తిరిగి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.…

రాజస్థాన్‌ ‌కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం

పార్టీని ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలి గెహ్లాట్‌ ‌తీరుపై మండిపడ్డ సచిన్‌ ‌పైలట్‌ రాజస్థాన్‌ ‌కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం పుట్టింది. సీఎం అశోక్‌ ‌గెహ్లాట్‌ ‌తీరుపై సీనియర్‌ ‌నేత సచిన్‌ ‌పైలట్‌ ‌తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు . గులాంనబీఆజాద్‌ ‌లాగే పార్టీకి నమ్మకద్రోహం చేసేందుకు గెహ్లాట్‌ ‌కుట్ర చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో ఆజాద్‌ను పొగిడిన తరువాత ఏం…

అ‌క్రమమైనింగ్‌ ‌కేసులో దర్యాప్తు ముమ్మరం

జార్ఖండ్‌ ‌సిఎం హేమంత్‌ ‌సోరెన్‌కు ఈడీ సమన్లు నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జార్ఖండ్‌ ‌ముఖ్యమంత్రి హేమంత్‌ ‌సోరెన్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సమన్లు పంపింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించి పీఎంఎల్‌ఏ ‌కేసులో ఈ సమన్‌ ‌పంపబడింది. గురువారం హేమంత్‌ ‌సోరెన్‌ను విచారణకు పిలిచారు. ఈ కేసులో సోరెన్‌ ‌సహాయకుడు పంకజ్‌ ‌మిశ్రాను…

బ్రిడ్జి కూలిన ఘటన కలచివేసింది

గుండెలో విషాదం నిండి ఉన్నా విధుల్లో పాల్గొనక తప్పడ లేదు కేవాడియా ఏక్తా దివస్‌లో ప్రధాని మోదీ సర్దార్‌ ‌పటేల్‌ 147‌వ జయంతి సందర్భంగా జరిగిన రెండు వేర్వేరు కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ , హోంమంత్రి అమిత్‌ ‌షా హాజరయ్యారు . ఒకవైపు, ప్రధాని మోడీ 31 అక్టోబర్‌ 2022 ‌సోమవారం నాడు గుజరాత్‌లోని…