Category జాతీయం

ఉత్తరాఖండ్‌లో ప్రమాదకరంగా 36 బ్రిడ్జిలు సేఫ్టీ ఆడిట్‌ ‌నిర్వహణలో వెల్లడి

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో దాదాపు 36 బ్రిడ్జిలు రాకపోకలకు అనర్హమైనవిగా తేలింది. రాష్ట్రంలోని ఐదు జోన్లలో ఉన్న మొత్తం 3262 బ్రిడ్జిలుండగా అందులో 2618 బ్రిడ్జిలపై అధికారులు సేప్టీ ఆడిట్‌ ‌నిర్వహించారు. అందులో 36 వంతెనలు మాత్రం సురక్షితంగా లేవని గుర్తించారు. సకాలంలో కొత్త వంతెనలు నిర్మించేందుకు వీలుగా బ్రిడ్జి బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి…

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

గుజరాత్‌ ఎన్నికల్లో పాల్గొనేలా సరిహద్దుల్లో సెలవు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ‌రోజున మహారాష్ట్ర సరిహద్దుల్లోని కొన్ని జిల్లాల్లో పనిచేసే గుజరాతీ ఓటర్లకు సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్‌, ‌మహారాష్ట్ర సరిహద్దుల్లోని పాల్ఘర్‌, ‌నాసిక్‌, ‌నందూర్బర్‌, ‌ధులే జిల్లాల్లో పనిచేసే గుజరాతీలు…

భారత్‌ ‌జోడోలో పెయిడ్‌ ఆర్టిస్టులన్న… బిజెపి విమర్శలను తిప్పికొట్టి కాంగ్రెస్‌

‌రాహుల్‌ ‌యాత్రతో ఆ పార్టీ వణుకుతుందన్న మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌నేత సచిన్‌ ‌సావంత్‌ భారత్‌ ‌జోడో యాత్రలో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీతో పాటు నడవడం కోసం నటీనటులకు సొమ్ము చెల్లిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. పెయిడ్‌ ఆర్టిస్టులు వెంట ఉంటున్నారని ఆరోపించింది. మధ్యప్రదేశ్‌లో జరిగే యాత్రలో పాల్గొనాలని పిలుపునిస్తున్నట్లు తెలిపే ఓ వాట్సాప్‌ ‌సందేశాన్ని ఈ…

అధికారం కోసమే పాదయాత్రలు

గుజరాత్‌ ఉప్పు తింటూ గుజరాత్‌నే తిడుతున్నారు రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్రపై ప్రధాని మోదీ విమర్శలు కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్రపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. అధికారం నుంచి వైదొలగిన నేతలు ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం పాదయాత్రలు చేస్తున్నారని అన్నారు. గుజారాత్‌లో అసెంబ్లీ…

ఏనుగు దాడిలో మహిళ మృతి

ఓ ఎమ్మెల్యేను చితక్కొట్టిన గ్రామస్థులు చిక్కమగళూరు: ‌కర్ణాటకలో ఓ ఎమ్మెల్యేను గ్రామస్థులు చితకొట్టారు. తరిమి తరిమి అతనిపై దాడి చేశారు. ఈ ఘటన చిక్కమగళూరులో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌గా మారాయి.. అసలేం జరిగిందంటే.. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో ఏనుగు దాడిలో ఓ మహిళ మృతి…

కాశ్మీర్‌లో హిమపాతం.. ముగ్గురు జవాన్లుమృతి

శ్రీనగర్‌, ‌నవంబర్‌ 19 : ‌జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో విషాదం నెలకొంది. మచిల్‌ ‌సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద మంచు చరియలు విరిగిడపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మఋతి చెందారు. శుక్రవారం 56 రాష్టీయ్ర రైఫిల్స్‌కు చెందిన జవాన్ల బృందం పెట్రోలింగ్‌కు వెళ్లింది. పెట్రోలింగ్‌ ‌నిర్వహిస్తుండగా, ప్రమాదవశాత్తు మంచు చరియలు విరిగి పడటంతో..…

బద్రీనాథ్‌ ఆలయం మూసివేత

నైనిటాల్‌, ‌నవంబర్‌ : ఉత్తరాఖండ్‌ ‌లోని బద్రీనాథ్‌ ఆలయాన్ని శనివారం నుంచి అధికారులు మూసివేసారు. మధ్యాహ్నం 3.35 గంటల తర్వాత నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. శీతాకాలం దృష్ట్యా తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా దేవస్థానం మేనేజ్‌మెంట్‌ ‌బోర్డు తెలిపింది.శీతాకాలంలో దాదాపు నాలుగు నెలలకి పైగా బద్రీనాథ్‌ ఆలయుం మంచుతో కప్పబడి ఉంటుంది.…

నేడు మధ్యప్రదేశ్‌లోకి రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

అన్ని వర్టాల నుంచీ భారీ స్పందన యాత్రలో పాల్గొన్న మేథాపాట్కర్‌…‌కలవడంపై బిజెపి విమర్శలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌‌డెస్క్: ‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకురావాలని, రానున్న ఎన్నికల్లో తన పార్టీ సత్తా చాటాలనే ధృఢ సంకల్పంతో రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత జోడో యాత్ర మహారాష్ట్రలో నిరాటంకంగా ముందుకు సాగుతుంది. ప్రజలు అడుగడుగున్నా నీరాజనం పడుతున్నారు.…

మహారాష్ట్రలో చివరి అంకంలో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

యాత్రలో పాల్గొన్న మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్‌ ‌గాంధీ రేపు మధ్యప్రదేశ్‌లోకి… కలకలం రేపుతున్న ఇండోర్‌లో బాంబు దాడితో హత్య చేస్తామన్న బెదిరింపు లేఖ ముంబయి, నవంబర్‌ 18 : ‌కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ సెప్టెంబర్‌ 7‌న కన్యాకుమారిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర నవంబర్‌ 7 ‌నుండి మహారాష్ట్రలో…