Category ముఖ్యాంశాలు

నేడు ఘనంగా బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం

టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మారుస్తూ కెసిఆర్‌కు ఇసి లేఖ తెలంగాణ భవన్‌లో సంబురాలకు సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయం పార్టీ శ్రేణులు భారీగా హాజరు కావాలని పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నారు.…

డిసెంబర్‌ 9… ‌తెలంగాణ ప్రక్రియ ప్రకటన దినం రాష్ట్ర ఏర్పాటు ప్రకటన పూర్వాపరాలు

డిసెంబర్‌ 9.. 2009‌న కేంద్రం దిగి వచ్చి  ప్రత్యేక రాష్ట్ర  ఏర్పాటులో సువర్ణాక్షరాలతో లిఖించబడిన దినం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సాఫల్య సాకార ప్రక్రియకు శ్రీకారం చుట్టిన దినం. ఇది ప్రత్యేక చారిత్రక సందర్భం. 2009 నవంబర్‌ 29‌న ప్రస్తుత ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‌మొదలు పెట్టిన ఆమరణ దీక్ష మలి దశ ఉద్యమంలో కీలక…

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

కపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం తిరుమల, డిసెంబర్‌ 7 : ‌తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఒకటే కంపార్టమెంట్‌లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. వీరికి ఆరుగంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.మంగళవారం స్వామివారిని 64,163 మంది భక్తులు దర్శించుకోగా 23,709 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ…

బీసీలంటే బ్యాక్‌ ‌వర్డ్ ‌క్లాస్‌లు కాదు…బ్యాక్‌ ‌బోన్‌ ‌కాస్ట్

సమాజానికి వెన్నెముకలు బిసిలను పదవులతో ఆదుకున్న ఘనత మాది 82 వేల మంది బిసిలు వివిధ పదవుల్లో ఉన్నారు జయహో బిసి సభలో ఎపి సిఎం జగన్‌ విజయవాడ, డిసెంబర్‌ 7 : ‌బీసీలంటే బ్యాక్‌ ‌వర్డ్ ‌క్లాస్‌లు కాదు.. బీసీలంటే బ్యాక్‌ ‌బోన్‌ ‌కాస్ట్.. ‌బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. బీసీలంటే వెన్నెముక అని…

సిఎం జగన్‌ ‌మాత్రమే బిసి పక్షపాతి

ఆయన బిసిలకు అండగా నిలిచారు ఆత్మగౌరవం కల్పించిన ఏకైక నేత విజయవాడ సభలో ఆర్‌. ‌కృష్ణయ్య ప్రశంసలు విజయవాడ,డిసెంబర్‌7 : ఏపీలో సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌బీసీలకు ఇచ్చినంత ప్రాధాన్యం  ఎక్కడా ఎవ్వరూ ఇవ్వలేదని  వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్‌ ‌కృష్ణయ్య అన్నారు.  పదకొండు మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో బీసీ…

రైలుకు ప్లాట్‌ ‌ఫామ్‌ ‌మధ్య ఇరుక్కున్న విద్యార్థి

గంట పాటు శ్రమించి రక్షించిన రైల్వే సిబ్బంది విశాఖపట్టణం, డిసెంబర్‌ 7 : ‌రైల్వే ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆశాఖ అధికారులు హెచ్చరిస్తున్నా ..అజాగ్రత్తతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని దువ్వాడ రైల్వేస్టేషన్‌లో శశికళ అనే ఎంసీఏ విద్యార్థి రైలు దిగుతుండగా ఒక్కసారిగా రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయింది. ఆ సమయంలో రైలు ఆగి ఉండడంతో…

రూ.100 కోట్లతో కొండగట్టు ఆలయ అభివృద్ధి

కోరుట్ల నియోజకవర్గంలో బండలింగాపూర్‌  ‌మండలంగా ఏర్పాటు జగిత్యాల, కరీంనగర్‌ ‌జిల్లాల్లో నియోజకవర్గాలకు అదనంగా రూ.10 కోట్ల ఎమ్మెల్యే ఫండ్‌ ‌వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో నూతన లిఫ్‌ట్‌లు మంజూరు తలసరి విద్యుత్‌ ‌వినియోగం, తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ 1 ‌దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి రూ. 14 వేల కోట్ల ఖర్చుతో 24 గంటల…

పల్లె దవాఖానాల కోసం ప్రత్యేకంగా 1492 మంది వైద్యుల నియామకం..

కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి పల్లెల్లో పెరగనున్న ఆరోగ్య సేవలు ఆరోగ్య తెలంగాణ దిశగా వడి వడిగా అడుగులు హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర డెస్క్, ‌డిసెంబర్‌ 7 : ఆరోగ్య తెలంగాణ దిశగా  తెలంగాణ రాష్ట్రం వడి వడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే పట్టణాలలోని బస్తీల్లో సుస్తీని పొగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం…

92‌వ రోజుకు రాహుల్‌ ‘‌భారత్‌ ‌జోడో’

రాజస్థాన్‌లో కొనసాగుతున్న యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 07 : ‌దేశ సమైక్యత కోసం కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 91 రోజులు పూర్తి చేసుకోగా రాజస్థాన్‌ ‌రాష్ట్రంలో 3 రోజలు పూర్తి చేసుకుని కొనసాగుతున్నది. బుధవారం ఉదయం రాజస్థాన్‌ ‌రాష్ట్రం కోటలోని ధారా స్టేషన్‌…