Category ముఖ్యాంశాలు

‘ప్రజాతంత్ర’ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌

కాంగ్రెస్‌ పార్టీ 100 రోజుల పాలనపై  ప్రజాసంఘాల ‘నిగాహ్’ .. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 29:  పాత అధికారానికి చెక్‌ పెట్టి తెలంగాణ ఇస్తామన్న హామీకి కట్టుబడి  రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటానికి  ప్రజాసంఘాల విమర్శనాత్మకమైన ఆచరణే ఇతోధికంగా తోడ్పడినది.  ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వొచ్చి 100…

ఫోన్‌ట్యాపింగ్‌లో కెటిఆర్‌ చిప్పకూడా తినాల్సిందే

సిగ్గులేకుండా ట్యాప్‌ చేశామని చెప్పడం అహంకారమే వందరోజుల పాలనలో ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఉద్యోగులకు ఠంచన్‌గా జీతాలు ఇస్తున్నాం వాల్మీకి బోయల సమస్యలు పరిష్కరిస్తాం గాంధీభవన్‌ల్లో మీడియాతో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి29:  ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహ రంపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఫోన్‌లు విన్నామని కేటీఆర్‌  అంటున్నారని,…

కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణ వొచ్చింది

 దీనిని ఎవరూ కాదనలేని సత్యం  కాంగ్రెస్‌లో చేరడంలో ఎలాంటి రాజకీయం లేదన్న కెకె  కడియంను పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్‌  అంగీకరించిన కడియం, కావ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి29:  కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణ వొచ్చిందని, ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరని బిఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ కే. కేశవరావు అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం చేయాలన్న మాజీ సీఎం కేసీఆర్‌…

రాష్ట్రంలో దొంగలు పోయి.. గజదొంగలు వొచ్చారు

కాంగ్రెస్‌ ది 70 ఏళ్ల  దోపిడీ  చరిత్ర బిఆర్‌ఎస్‌ బాటలోనే  హస్తం పార్టీ అవినీతి అక్రమాలు.. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం ప్రధాని మోదీ పాలనను ప్రజలు  మరోసారి  కోరుకుంటున్నారు.. దేశంలో 400 స్థానాలు, రాష్ట్రంలో  బిజెపి రెండంకెల స్కోరు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ రెడ్డి మహబూబ్‌ నగర్‌,  ప్రజాతంత్ర మార్చి 29  …

నాయకులను కొంటారేమో….కార్యకర్తలను, ప్రజలను కొనలేరు

 పార్టీని వీడినోళ్లను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోం యాసంగికి వరికి రూ.500బోనస్‌ ఇవ్వాలని నిలదీయాలి  అక్రమ కేసులతో వేధిస్తున్న కాంగ్రెస్‌, బిజెపి సర్కార్‌  సిద్ధిపేట బిఆర్‌ఎస్‌ పార్టీ ఎంపి ఎన్నికల సన్నాహాక సమావేశంలో మాజీమంత్రి హరీష్‌రావు  రూ.100కోట్లతో పివిఆర్‌ ట్రస్ట్‌ : ఎంపి అభ్యర్థి వెంకట్రామరెడ్డి సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 29: కొంతమంది నాయకులను కొంటారేమో…

సిఎం రేవంత్‌ రెడ్డితో కెకె భేటీ

కాంగ్రెస్‌లో చేరికపై ఇరు నేతల చర్చలు తన పుట్టిల్లు కాంగ్రెస్‌ అంటూ కేశవరావు వ్యాఖ్య హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి29: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు  భేటీ అయ్యారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డితో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన కేకే.. ముఖ్య మంత్రితో పార్టీ చేరికకు సంబంధిం చిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. తాను బీఆర్‌ఎస్‌…

సుస్థిర పాలన కావాలంటే మోదీకే వోటు వేయాలి

తెలంగాణ ఉద్యమకారులారా.. నాతో పాటు టీఆర్‌ఎస్‌లో పనిచేసిన నాయకులారా..  తెలంగాణ అభివృద్ధి కోసం, దేశాభివృద్ధికి బీజేపీకి వోటు వేసి అత్యధిక మెజార్టీతో  గెలిపించండి  మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ మేడ్చల్‌ మల్కాజిగిరి, ప్రజాతంత్ర, మార్చి 29:  తెలంగాణ ఉద్యమకారులారా.. నాతో పాటు టీఆర్‌ఎస్‌ లో పనిచేసిన నాయకులారా.. తెలంగాణ అభివృద్ధి కోసం, దేశాభివృద్ధికి బీజేపీకి…

మల్కాజిగిరి గెలుచుకునే దమ్ము ఎవరికుంది..

31 లక్షలకు పైగా వోటర్లు ..మినీ ఇండియా గా ప్రసిద్ధి ఏడు శాసనసభ నియోజకవర్గాలన్నిటలో  గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ విజయం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎంపీ గా రాజీనామా చేసిన లోక్‌ సభ నియోజక వర్గం (మండువ రవీందర్రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) మల్కాజిగిరి…ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్గా మారింది. తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో అత్యంత ప్రధానమైన…

నా ప్రతీ కష్టంలో అండగా కొడంగల్‌ ప్రజలు

నేను ఎక్కడున్నా ఓ కన్ను ఈ ప్రాంతంపైనే ఉంటుంది.. తుక్కుగూడ బహిరంగ సభకు భారీగా తరలిరావాలి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొడంగల్‌, ప్రజాతంత్ర, మార్చి 28: తన ప్రతీ కష్టంలో కొడంగల్‌ ప్రజలు అండగా నిలిచారని,  ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడ మే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  అన్నారు. గురువారం ఆయన మీడియాతో…