Category ముఖ్యాంశాలు

రాధాకిషన్‌ రావుకు 12 వరకు రిమాండ్‌ పొడిగింపు

ఫోన్‌ ట్యాంపిగ్‌లో ఒక్కొక్కరే బయటకు వొస్తున్న బాధితులు షేర్లు బలవంతంగా రాయించుకున్నట్లు కేసు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు టాస్క్‌ ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధా కిషన్‌ రావుకు ఈనెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్‌ పొడిగించింది. నేటితో రాధాకిషన్‌ రావు కస్టడీ ముగియడంతో ఆయనను ఉదయం నాంపల్లి…

రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించాలి

ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 08 : నూతన తెలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు…

కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు

మళ్లీ రైతులను రెచ్చగొట్టే పనిలో బిఆర్‌ఎస్‌ మంత్రి పొంగులేటి  శ్రీనివాస్‌ రెడ్డి విమర్శ ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఈ విషయంలో బిఆర్‌ఎస్‌ దొంగ ఏడ్పులు ఏడ్వాల్సిన అవసరం లేదన్నారు. కరువుకు తామే కారణమంటూ…

కాంగ్రెస్‌లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

కండువా కప్పి ఆహ్వానించిన పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి జిల్లాలో బిఆర్‌ఎస్‌కు స్థానం లేకుండా చేసి పంతం నెగ్గించుకున్న మంత్రి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 07 : భద్రాచలం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆదివారం నాడు పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి…

అమలు కాని గ్యారంటీలపై రాహుల్‌ గాంధీ జవాబు చెప్పాలి

జాతీయ మెనిఫెస్టోతో చెవులో పువ్వులు పెట్టుడే ..  తెలంగాణకు కేసీఆరే శ్రీ రామరక్ష కాంగ్రెస్‌, బీజేపీలను చిత్తుగా ఓడిరచాలి   నారాయణరావు పేట మండల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7 : కాంగ్రెస్‌ అమలు చేయని గ్యారంటలపై నాది జిమ్మేదార్‌ అన్న రాహుల్‌ గాంధీ సమాధానం…

నాడు 6 గ్యారంటీల గారడీ… నేడు 5 న్యాయాల నయా నాటకం

కాంగ్రెస్‌ చేపట్టింది జన జాతర కాదు హామీల పాతర తెలంగాణకు తీరని అన్నాయం చేసి ఇప్పుడొచ్చి న్యాయం అంటే నమ్మేదెవరు ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శ కాంగ్రెస్‌ పార్టీది ద్వంద్వ నీతి : భద్రాచలం బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ కాంగ్రెస్‌లో చేరికపై కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7 :…

ఎలక్టోరల్‌ బాండ్ల అక్రమాలపై అధికారిక ఏజెన్సీల విచారణ ఎప్పుడు..?

 వెలికితీయడంలో ముందువరుసలో మీడియా  కోర్టుల పర్యవేక్షణలో స్వతంత్ర కమిటీల విచారణతోనే వాస్తవాలు వెలుగు చూస్తాయా…? దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, ఇతర మనీ లాండరింగ్‌ కేసుల పై దూకుడు పెంచిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలక్టోరల్‌ బాండ్ల ల ద్వారా లబ్ది పొందిన రాజకీయ పార్టీలపై ..కంపెనీలపై కూడా తక్షణమే విచారణ ప్రారంభించాలి. -అరుణ్‌ కుమార్‌,…

రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలుస్తాం

బీజేపీతోనే దేశం సురక్షితం, సుభిక్షం..˜ హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం  ఈ సారి ఎన్నికల్లో దేశంలో మొత్తంగా కాంగ్రెస్‌కు 60 సీట్లు కూడా రావు..    మీట్‌ ద ప్రెస్‌లో బీజేపీ సీనియర్‌ నేత, మల్కాజ్‌ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7 : వొచ్చే లోక్‌ సభ…

బిఆర్‌ఎస్‌ మెడకు ఫోన్‌ ట్యాపింగ్‌

వెంటాడుతున్న కాళేశ్వరం..పుట్టి ముంచుతున్న దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు కోలుకోలేకుండా దెబ్బతీస్తున్న వరుస ఘటనలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 : నాడు కాళేశ్వరం..నేడు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌)ని కుదిపేస్తున్నాయి. అటు శాసనసభ ఎన్నికలు, ఇటు పార్లమెంటు ఎన్నికల ముందే ఈ…