Category ముఖ్యాంశాలు

దేశాన్ని అమ్మేందుకు బిజెపి కుట్ర

బిజెపి వొస్తే…రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్లు రద్దు మోదీ అమిత్‌ షా నాపై పగబట్టారు 10 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ కేసులకు భయపడను.. నా వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ పౌరుషానికి..గుజరాత్‌ ఆధిపత్యానికి మధ్య పోటీ ప్రస్తుత ఎన్నికలు ప్రత్యేకమైనవి..ప్రజలు ఆలోచించాలి కేసీఆర్‌ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం కోరుట్ల జనజాతర…

లోక్‌సభ ఎన్నికల బరిలో 525 మంది

సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ కరాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 1 : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. ఎన్నికల పక్రియ మొదలయ్యిందని, ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో…

కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేయగలరా..

సిఎం రేవంత్‌వి వ్యర్థ ప్రయత్నాలు తెలంగాణ భవన్‌ మేడే వేడుకల్లో కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 1 : రాష్ట్రంలో కేసీఆర్‌ ఆనవాళ్లులేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ ఆనవాళ్లు చెరిపేయాలంటే రేవంత్‌ రెడ్డి వల్ల కాదు కదా..ఆయన జేజమ్మ వల్ల కూడా కాదన్నారు. బుధవారం…

రఘురాం రెడ్డి పక్కా లోకల్ 

సమస్యలు చెప్పండి మంత్రి, ఎమ్మెల్యేకు చెబుతా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సతీమణి మాధురి   ఖమ్మం కాంగ్రెస్  ఎంపీ అభ్యర్ధి రామ సహాయం రఘురాం రెడ్డిని గెలిపిస్తే ఇంటి పేరుకు తగ్గట్లే ప్రజలకు సహాయం చేస్తూ, సమాజానికి సేవ చేస్తారని రాష్ట్ర  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సతీమణి పొంగులేటి మాధురి అన్నారు. …

గుజరాత్‌ పెత్తనానికి…తెలంగాణ పౌరుషానికి మధ్య జరగబోయే ఎన్నికలు ఫైనల్స్‌

మోదీని ఓడించాలి  కాంగ్రెస్‌ జెండాను ఎగురెయ్యాలి కెసిఆర్‌ మాదిరిగానే అక్రమ అరెస్ట్‌లకు తెరలేపిన మోదీ రిజర్వేషన్ల రద్దుకు బిజెపి కుట్ర బిఆర్‌ఎస్‌, బిజెపి ఒక్కటే..కెసిఆర్‌ను ఇండియా కూటమిలో చేర్చుకునే ప్రసక్తి లేదు జనజాతర సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జయశంకర్‌ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30 : ప్రస్తుతం జరుగుతున్న లోకసభ ఎన్నికలు గుజరాత్‌…

బీజేపీ మళ్లీ వొస్తే రాజ్యాంగం విచ్ఛిన్నం

దేశాన్ని 22-25 బిలియనీర్ల చేతిలో పెట్టాలనేదే వారి కోరిక కోట్లాది మంది పేద ప్రజల హక్కులను కాపాడాలనేదే కాంగ్రెస్‌ అభిమతం ప్రస్తుత ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే మహిళలకు నెలకు రూ.8500 మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, ఏప్రిల్‌ 30…

టెన్త్‌ ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత

మళ్లీ బాలికలదే హవా నిర్మల్‌ ఫస్ట్‌..వికారాబాద్‌ లాస్ట్‌ టెన్త్‌ ఫలితాలు విడుదల చేసిన విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జూన్‌ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30 : రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో…

రాష్ట్రంలో మండుతున్న ఎండలు

అధిక ఉష్ణోగ్రతల నమోదు… ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరి… పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ ఇంకా నాలుగైదు రోజులు వడగాలులు వీయొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30 : రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. భానుడు నిప్పులు కక్కుతున్నాడు. మండే ఎండలకు తోడు ఉక్కపోతకు ప్రజలు ఉకిరిబికిరవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కన్నా…

ఛత్తీస్‌ఘఢ్‌లో మళ్ళీ నెత్తుటేరులు

పోలీసులకు, మావోయిస్టులకు మధ్య  ఎదురుకాల్పులు.. 10 మంది మావోయిస్టులు మృతి..  ధృవీకరించిన బస్తర్‌ ఐజి సుందర్‌ రాజ్‌ మృతుల్లో ఇద్దరు మహిళలు, 8 మంది పురుషులు భద్రాచలం, ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 30 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రం నారాయణ్‌ పూర్‌లోని అబూజ్‌మడ్‌ దండకారాణ్యంలో మళ్ళీ తుపాకుల మోత మోగింది. దండకారణ్యంలో నెత్తురు ఏరులై పారుతుంది.…