Category ముఖ్యాంశాలు

ఫోన్‌ట్యాపింగ్‌ పేరుతో అసత్య ప్రచారాలు

లోక్‌సభ ఎన్నికల ముందు బద్నాం చేసే యత్నం  అడ్డుకోవాలంటూ హైకోర్టులో బిఆర్‌ఎస్‌ పిటిషన్‌ హైదరాబాద్‌, మే 3 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం కేసీఆర్‌ కోసమే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామంటూ మాజీ పోలీసు అధికారి రాధాకిషన్‌ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో శుక్రవారం…

ఆగస్ట్‌ 15న సిద్ధిపేటకు వొస్తానన్న నీ సవాల్‌ను స్వీకరిస్తున్న

రాజీనామాకు సిద్ధమా…లేకుంటే ముక్కు  నేలకు రాస్తావా.. సిద్ధిపేటకు మేమేం చేయలేదో చెప్పాలి.. నాడు మెదక్‌ అభివృద్ధి అన్నావు…నేడు సిద్ధిపేట అభివృద్ధి జరుగలేదంటున్నావు..ఏది నిజం రాష్ట్ర ఆదాయం పడిపోయింది అకాంగ్రెస్‌, బిజెపి మధ్య చీకటి ఒప్పందం మీడియా సమావేశంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, మే 3 : ఆగస్టు…

కెసిఆర్‌ బస్సు యాత్రతో కాంగ్రెస్‌, బిజెపిల్లో దడ

అందుకే ఆగమేఘాల మీద 48 గంటల నిషేధం కేంద్రం చేతిలో కీలుబొమ్మగా ఈసి మా ఫిర్యాదులపై మాత్రం పట్టింపు లేదు రేవంత్‌ భాషపై ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్‌ మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 2 : బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బస్సు యాత్ర ప్రారంభంతో…

ఆగస్ట్‌తో సిద్ధిపేటకు పట్టిన శనీశ్వ‘రావు’ల దరిద్రం పోతది రుణమాఫీతో రైతులకు బ్యాంకుల నుండి విముక్తి  కేసీఆర్‌, హరీష్‌రావుల నుండి ప్రజలకు స్వాతంత్య్రం  సిద్ధిపేటకు కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా అతెలంగాణకు బిజెపి గాడిద గుడ్డు ఇచ్చింది  సిద్ధిపేట కార్నర్‌ మీటింగ్‌లో కెసీఆర్‌, హరీష్‌ రావులపై సిఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌ అద్దంకి..తాను వేర్వేరు కాదన్న రేవంత్‌ రెడ్డి సిద్ధిపేట,…

రాష్ట్రంలో కొనసాగుతున్న హీట్‌వేవ్‌

ఛత్తీస్‌ఘడ్‌ నుంచి ద్రోణి విస్తరణ 44 డిగ్రీలకు మించి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 6న అక్కడక్కడా తేలికపాటి వర్షాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్ర వ్యాప్తంగా హీట్‌వేవ్‌ కొనసాగుతున్నది. అంతటా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండగా..కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్‌ నమోదు అయ్యింది. అయితే రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో…

లిక్కర్‌ కేసులో కవితకు మరోమారు నిరాశ

బెయిల్‌ తీర్పు మే 6కు వాయిదా న్యూ దిల్లీ, మే 2  : దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. సీబీఐ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును మే 6కి వాయిదా వేస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ,…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌

9 వరకు నామినేషన్ల స్వీకరణ…27న పోలింగ్‌…జూన్‌ 5న కౌంటింగ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 2 : గురువారం వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉన్నది. ఈ నెల…

మావోయిస్టుల మృతదేహాలు లభ్యం

మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు కంప్యూటర్‌లు, ప్రింటర్‌, నిత్యవసర వస్తువులు స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర, మే 01 : సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌ జిల్లా అబుజ్‌మడ్‌ అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టులలో ముగ్గురు మహిళలు, ఏడుగురు…

కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల చేరికపై విచారణ జూన్‌ 5కు వాయిదా హైదరాబాద్‌, మే 1  : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులుగా గెలిచి.. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి కౌంటర్‌ దాఖలు చేయాలని వారిని హైకోర్టు ఆదేశించింది.…