Category ముఖ్యాంశాలు

పార్లమెంట్‌లో మీ గొంతుకగా ప్రశ్నిస్తాం

నీట్‌ ‌ఫలితాల్లో అవకతవకలపై విద్యార్థులకు రాహుల్‌ ‌గాంధీ హామీ మోదీ 24 లక్షల విద్యార్థులను, వారి కుటుంబాలను నాశనం చేశారని విమర్శ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూన్‌ 9 : ‌నీట్‌ ‌ఫలితాల్లో అవకతవకలపై 3వ సారి ప్రధాని పదవిని చేపట్టబోయే నరేంద్రమోదీని దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో విద్యార్థుల గొంతకగా కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రశ్నిస్తుందని లోక్‌ ‌సభలో…

టొరంటోలో తెలంగాణ కెనడా సంఘం ధూమ్ ధామ్ వేడుకలు

ఆద్యంతం అంబ‌రాన్నంటిన సంబ‌రాలు.. తెలంగాణ సంస్కృతి ప్ర‌తిబింబించేలా ఆట‌పాట‌లు.. టోరంటో, జూన్ 9 : కెనడాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ద‌శాబ్ది వేడుక‌లు అంబ‌రాన్నంటాయి. తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో గ్రేటర్ టోరంటో నగరంలోని తెలంగాణ వాసులు రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను ధూమ్ ధామ్ పేరు (TCA DHOOM DHAM CELEBRATIONS…

యుపిలో ఘ‌నవిజ‌యం స్ఫూర్తితో ఈనెల 11 నుంచి కాంగ్రెస్ ధన్యవాద యాత్ర

లక్నో, జూన్‌  8 :  లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి అద్భుతమైన ప్రదర్శనతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్.. యూపీలోని మొత్తం 403 నియోజకవర్గాల్లో జూన్ 11 నుంచి 15 వరకు ధన్యవాద యాత్ర (Dhanyawaad Yatra) చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్రలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇందులో భాగంగా యాత్రలో వివిధ…

ఎన్‌డీఎ అంటేనే సుపరిపాలన

భారత్‌ స్ఫూర్తిని నిలిపిన ఎన్‌డిఏ కూటమి విజయవంతమైన భాగస్వామ్యం పేదల సంక్షేమమే మనందరి కర్తవ్యం ఎన్‌డిఏ అంటే…న్యూ ఇండియా, ఆస్పిరేషనల్‌ ఇండియా, డెవలప్‌డ్‌ ఇండియా ఎన్‌డిఎ భేటీలో ప్రధాని మోదీ ఉద్ఘాటన న్యూదిల్లీ, జూన్‌ 7 : ఎన్డీయే అంటేనే సుపరిపాలన అని, మన కూటమి అసలైన భారత్‌ స్ఫూర్తిని చాటుతుందని, మనది అత్యంత విజయవంతమైన…

నేటి నుంచి మృగశిర కార్తె

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో మృగశిర కార్తెను పురస్కరించుకుని శని,ఆదివారాల్లో రెండ్రోజుల పాటుచేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఇందుకుగాను అధికారులు తగిన ఏర్పాట్లు చేసారు. మత్స్యశాఖ అవసరమైన చేప పిల్లలను సమకూరుస్తుండగా, దూర ప్రాంతం నుంచి వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు…

ఆదాయం పెంచే మార్గాలను ఆన్వేశించండి

పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ ‌దరఖాస్తులను పరిష్కరించండి మంత్రులతో కలిసి వివిధ శాఖాధికారులతో డిప్యూటీ సిఎం భట్టి సమీక్ష ఖజానా లోటు భర్తీకి ప్రభుత్వం కసరత్తు ఆస్తిపన్ను మదింపు..వాటర్‌ ‌బిల్లులపై నజర్‌..ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు జిహెచ్‌ఎం‌సి కసరత్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని అధికారులను డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క…

యుద్ధ ప్రాతిపదికన ‘కాళేశ్వరం’ మరమ్మతులు

ఎన్‌డిఎస్‌ఏ ‌సూచనల కొనసాగుతున్న తాత్కాలిక మరమ్మతు పనులు గత ప్రభుత్వం కమిషన్ల కోసం చూస్తే సీరియస్‌గా పని చేస్తున్న మా ప్రభుత్వం జ్యుడీషియల్‌ ఎం‌క్వయిరీ తర్వాత దోషులకు శిక్ష సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి ఉత్తమ్‌ ‌హెలికాప్టర్‌ ‌ద్వారా  బ్యారేజీలలో జరుగుతున్న మరమ్మత్తు పనుల పరిశీలన గేట్లు ఎత్తి ఉంచాలని సూచించిన…

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సీట్లు పెంచుకున్నాం.. వోటింగ్‌ శాతంలోనూ భారీ పురోగతి ఆర్నెల్లలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత దిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూర్‌ 6 : తెలంగాణలో బీజేపీ గణనీయమైన సీట్లు గెలుచుకుందని, గతంలో కంటే ఎక్కువ సీట్లు, వోట్ల శాతాన్ని సాధించామని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు…

ఉగాది పచ్చడి లాంటి తీర్పు

సంతోషంగా ఉన్నాం.. గతంలో 3 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు 8చోట్ల గెలిపించారు గెలుపోటములకు పిసిసి చీఫ్‌గా బాధ్యత పూర్తిగా తనదే బిజెపికి బిఆర్‌ఎస్‌ పూర్తిగా అమ్ముడుపోయింది ఉమ్మడి ఎపి సమస్యలను చర్చలతో పరిష్కరించుకుంటాం: మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జూన్‌ 5: ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, ఇది తమకు ఉడాది…