Category ముఖ్యాంశాలు

మోగిన బడిగంటలు.. తెరుచుకున్న స్కూళ్లు

సెలవుల అనంతరం మళ్లీ పిల్లల బడిబాట మౌలిక వసతులకు రూ.1100 కోట్లు కేటాయించామన్న మంత్రి పొన్నం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 12 : బడి గంటలు మోగాయి. వేసవి సెలవుల అనంతరం బుధవారం స్కూళ్లు తెరుచుకున్నాయి. నెలన్నర నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చిన్నారుల కిలకిల రావాల ఆనందహేల గలగలా సవ్వడి చేసింది. అడుగులో అడుగు వేస్తూ బాల…

తెలంగాణ టెట్‌ ఫలితాలు వెల్లడి

విడుదల చేసిన సిఎం రేవంత్‌ రెడ్డి పేపర్‌-1లో 67.13 శాతం… పేపర్‌-2లో 34.1 శాతం మందికి అర్హత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 12 : టీజీ టెట్‌ 2024 ఫలితాలను బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. టీజీ టెట్‌-2024 పేపర్‌-1కు 57,725 మంది అర్హత సాధించగా, పేపర్‌-2కు 51,443 మంది అర్హత సాధించారు.…

గ్రూప్‌-1 మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుదల

అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు పరీక్షల నిర్వహణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 12 : గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్‌ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌ వ్నిడియంలలో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి పేపర్‌…

పరివార్‌ మండల్‌

కేంద్ర మంత్రివర్గంపై రాహుల్‌ కామెంట్‌ ప్రధాని మోదీ తరచూ ప్రస్తావించే వారసత్వ రాజకీయాలపై గట్టి కౌంటర్‌ ఇస్తూ ట్వీట్‌ మాటలకు , చర్యలకు పొంతన లేకపోవడమే మోదీ అని ఎద్దేవా ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 11 : రాజకీయ కుటుంబాల నుండి వొచ్చిన మోదీ 3.0 ప్రభుత్వంలోని పలువురు మంత్రులను ప్రస్తావిస్తూ ఎన్‌డిఎ మంత్రిత్వ…

ఎఇఇ పోస్టులకు అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇవ్వాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 11: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీ పక్రియ ఎప్పుడో పూర్తయినా తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థులకు ఇంతవరకూ అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ ఇవ్వకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు అన్నారు. గాంధీ భవన్‌ వద్ద మోకాళ్లపై నిరసన తెలుపుతున్న ఎఇఇ అభ్యర్థులకు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ఆయన సంఫీుభావం తెలిపారు. బీఆర్‌ఎస్‌…

జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ బృందాలను ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరణ

భారీ వర్షాలు, విపత్తులను సమర్థంగా ఎదుర్కునడానికి చర్యలు సిఎం ఆదేశాల మేరకు అధికారులతో సిఎస్‌ ప్రత్యేక సమావేశం వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం తదితర నగరాలలో డీఆర్‌ఎఫ్‌ బృందాల ఏర్పాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 11 : భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కుని పౌరులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధి…

తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 11 : తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం ఫలితాలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, ఎంజీ వర్సిటీ ఇంఛార్జి విసి నవీన్‌ మిట్టల్‌ విడుదల చేశారు. మొత్తం 96.90 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల…

మొదటి రోజే యూనిఫామ్‌

నేడు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల పున:ప్రారంభం  సర్కార్‌ బడులలో విద్యార్థులకు యూనిఫామ్‌ అందజేయనున్న ప్రభుత్వం  దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలకు స్టిచింగ్‌ బాధ్యతలు    కుట్టుకూలీ జతకు 50 నుండి 75 రూపాయలకు పెంపు  మంత్రి సీతక్క చొరవతో గడువులోపు పనులు పూర్తి  మహిళా సంఘాలకు, అధికారుల కృషికి మంత్రి అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌…

నీట్‌-యూజి పరీక్ష రద్దు అంత సులువుకాదు

 పరీక్షకున్న గౌరవం, పవిత్రత దెబ్బతింటాయి  పరీక్ష మళ్లీ నిర్వహించాలన్న విద్యార్థుల పిటిషన్‌పై  సుప్రీమ్‌ కోర్టులో విచారణ  లీక్‌ ఆరోపణలపై సమాధానమివ్యాలని ఎన్‌టిఏకు నోటీసు..  అడ్మిషన్ల ప్రక్రియపై స్టేకు నిరాకరణ  విచారణ  జూన్‌ 8కి వాయిదా ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 11 : నీట్‌-యుజి 2024 ప్రశ్నాపత్రాల లీక్‌ ఆరోపణలపై పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన…