Category ముఖ్యాంశాలు

రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

అదుపుతప్పి కట్టెల లారీ బోల్తా… అక్కడే ఉన్న కానిస్టేబుల్‌, టీచర్‌ దుర్మరణం టూవీలర్‌ను ఢీకొన్న బస్సు… ఒకరు మృతి మహబూబాబాద్‌/రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూన్‌ 14: రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తు దుర్మరణం పాలయ్యారు. మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం మహబూబాబాద్‌ నుంచి నర్సంపేట కట్టెల లోడుతో…

కాంగ్రెస్‌ హామీలన్నీ నీటిమూటలే..

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. అధికారంలోకి వొచ్చిన వంద రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని బాండ్‌ పేపర్ల మీద రాసిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ..191 రోజులు గడిచినా ఆచరణలో మాత్రం విఫలమైందని ఆయన శుక్రవారం ఒక…

నీట్‌పై మోదీ మౌనం ఎందుకు..?

కకుంభకోణాన్ని కప్పిపుచ్చే యత్నం కపేపర్‌ లీక్‌ కాకపోతే బీహార్‌లో, గుజరాత్‌లో అరెస్టులు ఎందుకు జరిగాయి… కకాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే ఆరోప ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 14 : నీట్‌ పరీక్షకు సంబంధించి పేపర్‌ లీక్‌, అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నా ఈ అంశంపై మోదీ ఎందుకు…

నాలుగేళ్లలో మూసీనది సుందరీకరణ

తెలంగాణను రోల్‌మాడల్‌గా  నిలబెడతాం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డ్డి నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 14 : రాబోయే నాలుగున్నరేళ్లలో తెలంగాణను దేశానికి రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మూడు-నాలుగేళ్లలో మూసీ నదిని సుందరీకరిస్తామని చెప్పుకొచ్చారు. వొచ్చే మూడేళ్లలో విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని స్పష్టం చేశారు.…

మూడు నెలల ఎత్తిపోతలకు ఇన్నివేల కోట్లు ఖర్చా..

గోదావరిలో నీరుండగా ప్రాణహితలో ఎందుకు ప్రాజెక్ట్‌.. కాళేశ్వరంపై సంబంధిత వ్యక్తులకు జస్టిస్‌ పిసి ఘోష్‌ సూటి ప్రశ్నలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14 : మూడు నెలల వరద నీరు ఎత్తిపోయడానికి ఇంత ఖర్చు అవసరమా..? అని కాళేశ్వరం కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ ప్రశ్నించారు. జలసౌధలో   కాళేశ్వరంపై పలువురు ఇంజినీర్లు, నిర్మాణ…

ఎన్డీఏ కూట‌మి విజ‌యంపై న్యూజెర్సీలో సంబ‌రాలు..

ఇంట‌ర్నెట్ డెస్క్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 14 :భార‌త్ లో  బీజేపీ నేతృత్వంలోని ఎన్ డీఏ కూట‌మి అధికారంలోకి రావ‌డంపై అమెరికాలో న్యూజెర్సీ రాష్టంలో ఎడిసన్ నగరం రాయల్ ఆల్బర్ట్  ప్యాలెస్‌లో గురువారం విజ‌యోత్స‌వాలు నిర్వ‌హించారు. ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ అడపా ప్రసాద్ నేతృత్వంలో ఈ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. నరేంద్ర…

కువైట్‌లో మరణించిన వారి మృతదేహాలు తరలింపు

కొచ్చి,జూన్‌14: ‌కువైట్‌లోని అల్‌ ‌మంగాఫ్‌లో బుధవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. ఇప్పుడు ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం ఆ విమానం భారత్‌కు చేరుకుంటుందన్న సమాచారంతో బాధిత కుటుంబాలు ఎయిర్‌పోర్టుకు…

ప్రజావాణికి 702 దరఖాస్తులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14 : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలతో రాష్ట్రం నలుమూలల నుండి వొచ్చిన ప్రజలు చిన్నారెడ్డిని, ప్రజాభవన్‌ అధికారులను కలిసి తమ   సమస్యలు విన్నవించుకున్నారు. అన్ని…

కూటమి కట్టకనే ఓడాయా..?

 ఒంటరిగా బరిలో నిలువడమే బిఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌ పార్టీలకు శాపమైందా..  దెబ్బ మీద దెబ్బతో కోలుకోలేని స్థితిలో బిఆర్‌ఎస్‌ పార్టీని నిలబెట్టుకోవడంపై మల్లగుల్లాలు (మండువ రవీందర్‌రావు) కూటమి కట్టకుండా అత్మవిశ్వాసంతో ఒంటరిగా బరిలో నిలవడం ఆ పార్టీలకు శాపమైందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు ఎన్డీయే కూటమిలో లేదా ఇండియా కూటమిలో చేరకుండా తాము చేసిన పనులే…