Category ముఖ్యాంశాలు

ప్రభుత్వ సలహాదారుగా కెకె

క్యాబినేట్‌ ‌ర్యాంక్‌ ‌కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : మాజీ ఎంపీ, సీనియర్‌ ‌నేత కే.కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఆయనకు కేబినెట్‌ ‌హోదా కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో సీనియర్‌ ‌లీడర్‌గా, కేసీఆర్‌కు సన్నిహితుడిగా కొనసాగిన కేకే…ఈ మధ్యే ఎఐసిసి చీఫ్‌ ‌మల్లికార్జున ఖర్గే సమక్షంలో…

నీట్‌ ‌యూజీ కౌన్సెలింగ్‌ వాయిదా

తదుపరి ఉత్వర్వులు ఇచ్చేవరకు నిలిపివేత న్యూ దిల్లీ, జూలై 6 : వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ ‌యూజీ 2024 పరీక్షలో అక్రమాల వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ నీట్‌ ‌యూజీ కౌన్సెలింగ్‌ను జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కౌన్సెలింగ్‌ ‌పక్రియ…

మంత్రి శ్రీధర్‌ ‌బాబుతో 6గురు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భేటీ

నియోజవర్గ అభివృద్ధికి సహకరించాలని వినతి రాజకీయాల కతీతంగా నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ భేటీపై సర్వత్రా చర్చ…కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్‌బాబును శనివారం భారాస ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, వివేకానందగౌడ, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి కలిశారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి…

‌ప్రజాభవన్‌ ‌వేదికగా తెలుగు రాష్ట్రాల సిఎంల భేటీ

అధికారులు, మంత్రుల సమక్షంలో సమావే పరస్పరం పుష్ఫగుచ్ఛాలతో అభినందనలు ఎపి సిఎం చంద్రబాబుకు కానుకగా కాళోజీ ‘నా గొడవ’ పుస్తకాన్ని అందజేసిన సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై శనివారం ప్రజా భవన్‌లో ఇద్దరు సీఎంలు రేవంత్‌ ‌రెడ్డి, చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తొలుత…

చర్చలతోనే పరిష్కారం

మంత్రులతో ఒకటి, అధికారులతో మరొకటి..రెండు కమిటీల ఏర్పాటు విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా సిఎంల సమావేశం భద్రాచలంలోని అయిదు గ్రామలు సహా పది కీలక అంశాలపై చర్చ సానుకూల వాతావరణంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి, ఎపి పిఎం చంద్రబాబుల సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 :  విబ•జన సమస్యల పరిష్కారమే ఎజండాగా రెండు తెలుగు…

ఎంఎల్‌సి కవితకు మరోసారి నిరాశ

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌సీబీఐ కేసులో జుడీషియల్‌ ‌కస్టడీ 18 వరకు పొడిగింపు న్యూ దిల్లీ, జూలై 5 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌సీబీఐ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జుడీషియల్‌ ‌కస్టడీని జులై 18 వరకు రౌస్‌ అవెన్యూ కోర్ట్ ‌పొడిగించింది. నేటితో కవిత జ్యూడిషల్‌…

తగిన ఏర్పాట్లు చేయకపోవడంతోనే తొక్కిసలాట

హత్రాస్‌ ‌బాధితులకు లోక్‌ ‌పభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌పరామర్శ మతపరమైన కార్యక్రమానికి పోలీసులు తగిన ఏర్పాట్లు చేయలేదని, ఇదే తొక్కిసలాటకు దారితీసిందని మృతుల బంధువులు చెప్పారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌ ‌గాందీ తెలిపారు. శుక్రవారం హత్రాస్‌ను సందర్శించి, తొక్కిసలాటలో మృతుల కుటుంబాలను రాహుల్‌ ‌పరామర్శించారు. ఈ విషాదాన్ని రాజకీయం చేయదలచుకోలేదని అన్నారు.…

‌నేడు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ

తొలిసారి భేటీపై సర్తత్రా ఉత్కంఠ ప్రజా భవన్‌లో ఏర్పాట్లు పూర్తి విభజన సమస్యలు..షెడ్యూలు 9, షెడ్యూలు 10 సంస్థల విభజనపై చర్చ! విద్యుత్తు సంస్థలకు బకాయిలపైనా చర్చలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : నేడు ప్రజా భవన్‌ ‌వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు తొలిసారి సమావేశం కాబోతుండడంతో భేటీపై సర్వత్రా ఉత్కంఠ…

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సి.సుదర్శన్ రెడ్డి

వికాస్‌రాజ్‌ను రిలీవ్ చేసిన ఇసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సిఇఒ)గా సి.సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు వెలువరించింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ఉన్నారు. సిఇఒ పోస్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురి పేర్లను పంపించగా, 2002 బ్యాచ్ ఐఎఎస్ అధికారి సుదర్శన్ రెడ్డిని…