Category ముఖ్యాంశాలు

వాయనాడ్‌లో కొండచరియల బీభత్సం

విరిగి పడడంతో 107కు పైగా మంది మృతి…పలువురు గల్లంతు రెస్క్యూ కోసం కేంద్ర సాయం కోరిన కేరళ ప్రభుత్వం వయనాడ్‌ విషాదంపై రాహుల్‌ ఆవేదన… అదనపు పరిహారం అందించాలని లోక్‌సభలో వినతి సహాయక, రెస్క్యూ చర్యలు ముమ్మరం బారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 30 : కేరళలోని…

నేడు రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ శర్మ ప్రమాణం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణ నూతన గర్నవర్‌గా నియామకమైన జిష్ణుదేవ్‌ వర్మ నేడు దవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో బుధవారం సాయంత్రం 5.03 గంటలకు ఆయన గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు రాజ్‌భవన్‌ పేర్కొంది. రెండురోజుల కిందట కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే. జిష్ణుదేవ్‌…

రుణ మాఫీ హామీ నిలుపుకున్న కాంగ్రెస్‌

రైతు పక్షపాతిగా మరోసారి నిరూపించుకున్న వేళ.. ఇంత త్వరగా అమలుపై రైతాంగం, మేధావి వర్గం ఆశ్చర్యం…ఆనందం హామీని నిలబెట్టుకోవడంతో తన జన్మ ధన్యమైందన్న సిఎం రేవంత్‌   మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, జూలై 30 : రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు మంగళవారం రెండవ విడుత రుణమాఫీని అందజేయడం ద్వారా…

 రైతు హృదయ దివిటి తెలంగాణ బడ్జెట్

తన కుటుంబ సభ్యులతో శ్రమిస్తూ ,సొంత ఉత్పత్తి సాధనాలతో వ్యవసాయం చేసే వ్యక్తే రైతు.వ్యవసాయ కుటుంబంలో పుట్టి నిత్య జీవితంలో వ్యవసాయ రంగ సాధక బాధకాలు అనుభవంలో పరిశీలనంలో రూపుదిద్దుకున్న వ్యక్తిత్వంతో పాలన సాగిస్తున్నవారు సి యం రేవంత్ రెడ్డి .వ్యవసాయం చేసి పంటలు పండించే ప్రాచుర్యం ఏర్పడటంతో సాంఘిక చరిత్రలో రైతాంగం పుట్టుకొచ్చింది.మానవ జాతి…

గద్దర్‌ అవార్డులకు మేం సుముఖం: సిఎం రేవంత్‌ ప్రకటనపై స్పందించిన మెగాస్టార్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : విశ్వంభర అవార్డు ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు చిరంజీవి స్పందించారు. సినిమా అవార్డులను పునరుద్దరిస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గద్దర్‌ అవార్డులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిపాదనను  ఫిలిం ఛాంబర్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌…

పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయుల పదోన్నతులు

ఆగస్టు 2న పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో సీఎం సమావేశం ఎల్‌బి స్టేడియంలో నిర్వహణకు ఏర్పాట్లపై సిఎస్‌ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29 : రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన దాదాపు 30 వేల మంది ఉపాధ్యాయులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి ఆగస్టు 2వ తేదీన సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు…

వ్యవసాయ విూటర్లు పెట్టాలని చెప్పలేదు

ఇందుకోసం 30వేల కోట్లు వదులుకున్నాం విద్యుత్‌ స్థాపక శక్తిని పెంచిన ఘనత మాదే నిజంగానే కెసిఆర్‌ సత్యహరిశ్చంద్రుడే అసెంబ్లీలో మాజీ మత్రి జగదీష్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29 : రైతుల పొలాల్లో విూటర్లు పెట్టడానికి కేసీఆర్‌ ఒప్పుకోలేదని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. శాసన సభలో పద్దులపై చర్చ సందర్భంగా…

కమర్షియల్‌ ట్యాక్స్‌ స్కామ్‌పై అసెంబ్లీలో చర్చ

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29 : కమర్షియల్‌ ట్యాక్స్‌ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ.1400 కోట్ల స్కామ్‌పై అసెంబ్లీలో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే ఐదు మందిపై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాజీ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ వ్యవహారంపై…

గుత్తాధిపత్యం బలోపేతం లక్ష్యంగానే బడ్జెట్‌

6 గురు వ్యక్తుల నియంత్రణలో ‘కమలం’ చక్రవ్యూహం నాడు పద్యవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా..నేడు కమలం చక్రవ్యూహంలో భారత్‌ విలవిల కులగణన చేపట్టి దాన్ని విచ్ఛిన్నం చేస్తాం కేంద్ర బడ్జెట్‌పై రాహుల్‌ గాంధీ మండిపాటు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 29 : బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యువత, రైతులు, మహిళలు, చిన్న వ్యాపారుల చుట్టూ…