Category ముఖ్యాంశాలు

ఎమ్మెల్సీలుగా ప్రొ. కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ ‌

ప్రమాణం చేయించిన మండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి హాజరయిన మంత్రులు పొంగులేటి, పొన్నం, తదితరులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : ‌తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌లు శాసన మండలి సభ్యులయ్యారు. ఈ మేరకు ఇద్దరితో మండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి ప్రమాణం చేయించారు. గవర్నర్‌ ‌కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌,…

అడ్డమైన ఆంక్షలు..అర్థంలేని షరతులు

రైతు రుణ మాఫీ మొత్తం బోగస్‌ అన్నదాతలను నిండాముంచిన సిఎం రుణ మాఫీ పేరిట మోసానికి తెర ఓ విజన్‌ ‌లేదు, విధానం లేదు…డొల్ల మాటలు, కల్లబొల్లి కబుర్లు సిఎం రేవంత్‌ ‌రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఆ‌గ్రహం బిఆర్ఎస్‌, ‌బిజెపిలో విలీనమవుతుందని రేవంత్‌ ‌వ్యాఖ్యలకు కెటిఆర్‌ ‌కౌంటర్‌ ‌రేవంత్‌ అమెరికా ప్రెసిడెంట్‌ అవుతాడని కామెంట్‌…

విషం చిమ్ముతున్న బిఆర్‌ఎస్‌ ‌నేతలు

ఏ పనిచేసినా బురదజల్లడమే వారి పని కెటిఆర్‌, ‌హరీష్‌ ‌రావులపై యెన్నం మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : ‌మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌లో కూర్చొని కొత్త వేషంలో ప్రజల్ని ఎలా మోసం చేయాలని ఆలోచిస్తుంటే.. కేటీఆర్‌, ‌హరీశ్‌ ‌రావులు కాంగ్రెస్‌పై విషం చిమ్ము తున్నారని మహబూబ్‌ ‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌…

క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదు

ట్విట్టర్‌, ‌ప్రెస్‌ ‌మీట్‌ల ద్వారా కాదు.. మహిళలకు కెటిఆర్‌ ‌బహిరంగ క్షమాపణ చెప్పాలి రైతాంగం బిఆర్‌ఎస్‌ ‌కపట ప్రేమ మాజీ మంత్రి కెటిఆర్‌పై మంత్రి కొండా సురేఖ మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : ‌తెలంగాణ మహిళలను నోటికొచ్చినట్లు దుర్భాషలాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ ‌చేసి, ప్రెస్‌ ‌మీట్‌లో…

బీజేపీలో బీఆర్ఎస్‌ ‌విలీనం తథ్యం

వెంటనే కేసీఆర్‌కు గవర్నర్‌…‌కేటీఆర్‌కు కేంద్ర మంత్రి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా హరీష్‌ ‌రావు దిల్లీలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు న్యూదిల్లీ, ఆగస్ట్ 16 : ‌బీఆర్ఎస్‌ ‌పార్టీని బీజేపీలో విలీనం చేయడం తథ్యమని సీఎం రేవంత్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..తన వ్యాఖ్యలను బీఆర్ఎస్‌ ‌నేతలు…

ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట,ఆగస్ట్16:‌భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో ఘనత సాధించింది. శ్రీహరికోట షార్‌ ‌నుంచి  రాకెట్‌ ‌నింగిలోకి దూసుకెళ్లింది. ఇవాళ ఉదయం సరిగ్గా 9 గంటల 17 నిమిషాలకునిప్పులు చిమ్ముతూ అంతరిక్షంలోకి వెళ్లింది. 17 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయోగం సక్సెస్‌ ‌కావడంతో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా.. 175 కిలోల ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని…

దేశ వ్యాప్తంగా వైద్యుల నిరసనలు

•అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు •ఆందోళనల్లో పాల్గొన్న వైద్యులు,  నర్సులు, మహిళా సంఘాలు •మమత రాజీనామా చేయాలంటూ బీజేపీ నిరసన •ప్రభుత్వం, పోలీసుల తీరుపై కలకత్తా  హైకోర్టు తీవ్ర ఆగ్రహం •ప్రభుత్వ యంత్రాంగం యొక్క సంపూర్ణ వైఫల్యమంటూ వ్యాఖ్యలు •హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం కోల్‌కతా,ఆగస్ట్16:  ‌కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలి హత్యాచారం…

ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

రెండు వాహనాలు ఢీకొని ఐదురుగు దుర్మరణం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : ‌రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ‌మండలం పెద్ద గోల్కొండ ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తుక్కుగూడ వైపు నుంచి శంషాబాద్‌ ‌వైపు వెళ్తున్న రెండు కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొని ఐదుగురు మృతిచెందారు. ముందు వెళ్తున తుపాన్‌ ‌వాహనాన్ని…

స్కిల్స్ ‌యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్‌ ‌మహీంద్రా

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : ‌తెలంగాణ యంగ్‌ ఇం‌డియా స్కిల్స్ ‌యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్‌ ‌గవర్నర్స్ ‌చైర్‌పర్సన్‌గా ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్‌ ఆనంద్‌ ‌మహీంద్రా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆటోమొబైల్‌, ఏయిరోస్పేస్‌, ‌డిఫెన్స్, ఎనర్జీ,…