Category ముఖ్యాంశాలు

‌కాజీపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్‌గా అప్‌ ‌గ్రేడ్‌ ‌చేయాలి

నష్కల్‌ ‌నుండి చింతలపల్లి గూడ్స్ ‌లైన్‌ ‌పై పునరాలోచించాలి రైల్వే హాస్పిటల్‌ ‌ను మల్టిస్పెషాలిటీ హాస్పిటల్‌ ‌గా అప్‌ ‌గ్రేడ్‌ ‌చేయాలి దక్షిణ మధ్య రైల్వే సమావేశంలో పాల్గొన్న ఎంపీ డా. కడియం కావ్య వరంగల్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గ పరిధిలో రైల్వే పెండింగ్‌ ‌ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని కోరిన ఎంపీ  వరంగల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌…

ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా తెలంగాణ

రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రోత్సాహం. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణలో పెట్టుబడులు  రైన్లాండ్ స్టేట్ తో ఒప్పందం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : నూతన ఆవిష్కరణలు, ఆధునిక తయారీ, పరిశోధనలను ప్రోత్సహించే ప్రపంచ స్థాయి వ్యవస్థను నిర్మించడంపై రాష్ట్రం దృష్టి పెట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ…

తెలంగాణలో డ్రగ్స్ ‌నియంత్రణకు కీలక నిర్ణయం

సోల్జర్స్‌ను, నియంత్రణ కమిటీలను ఏర్పాటు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌తెలంగాణలో డ్రగ్స్ ‌నియంత్రణకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ ‌నియంత్రణకు సోల్జర్స్‌ను, నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటి వరకు డ్రగ్స్ ‌వాడకం నగరాలకు, పట్టణాలకు మాత్రమే పరిమితం అయ్యేది. ఇప్పుడు గ్రామస్థాయికి చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో స్కూల్‌కు…

దారి తప్పిన పార్టీతో.. రాజీ పడలేక పోతున్నా..

నీతి, నిజాయితీ, నైతిక విలువలేవీ? రాజీవ్‌ ‌రూపొందించిన ఫిరాయింపుల చట్టానికి తూట్లు.. రాహుల్‌ ‌గాంధీ పాంచ్‌ ‌న్యాయ్‌ ‌కి అట‌కెక్కించారు. ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే కు రాసిన లేఖలో ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ఆవేదన జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: ఇం‌దిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా, యువతకు స్ఫూర్తిగా.. గౌరవ మర్యాదలు కలిగిన కాంగ్రెస్‌ ‌పార్టీలో అనైతిక…

‌రాష్ట్రంలోనే సొంతంగా సీడ్‌ ‌గార్డెన్‌

Thummala Nageshwar Rao

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌24: ‌భవిష్యత్తులో తెలంగాణలోనే సొంతంగా సీడ్‌ ‌గార్డెన్‌ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మలేసియా పర్యటనలో ఉన్న మంత్రి.. రెండో రోజు పలు సంస్థలను సందర్శించారు. ప్రపంచంలో అతి పెద్ద వ్యాపార ఆధారిత క్రూడ్‌ ‌ఫామాయిల్‌ ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఎఫ్‌జీవీ కంపెనీ సీడ్‌ ‌గార్డెన్‌ ‌ను సందర్శించారు.…

‌నోటీసులకు నోటీసులతోనే సమాధానమిస్తా..

Bandi Sanjay reaction on KTR notices

నీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.. కెటిఆర్‌ ‌నోటీసులపై బండి సంజయ్‌ ‌రియాక్షన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: ‌లీగల్‌ ‌నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌పంపిన లీగల్‌ ‌నోటీసులపై ఆయన స్పందించారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక…

అం‌బుజా సిమెంట్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఆందోళన

ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన ఆందోళనతో రామన్నపేటలో ఉద్రిక్తత  బిఆర్‌ఎస్‌ ‌నేతల ముందస్తు అరెస్ట్   ‌రామన్నపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: ‌యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. అదానీ అంబుజా సిమెంట్‌ ‌కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు…

నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం కేసు

అడ్వకేట్‌ ‌ద్వారా రిప్లై దాఖలు చేసిన మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : ‌మంత్రి కొండా సురేఖపై ప్రముఖ సినీనటుడు నాగార్జున వేసిన పరువునష్టం దావాపై నాంపల్లి స్పెషల్‌ ‌కోర్టులో విచారణ జరిగింది. మంత్రి కొండా సురేఖ తరఫున అడ్వకేట్‌ ‌గుర్మీత్‌ ‌సింగ్‌ ‌రిప్లై ఫైల్‌ ‌చేశారు. తదుపరి విచారణను న్యాయస్థానం…

‌ప్రజాభిప్రాయమని చెప్పి అడ్డుకుంటారా?

KTR was angry over the arrest of BRS leaders

బిఆర్‌ఎస్‌ ‌నేతల అరెస్ట్‌పై మండిపడ్డ కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌23: ‌రామన్నపేటలో దొంగచాటుగా నిర్మించ తలపెట్టిన అదానీ-అంబుజా సిమెంట్‌ ‌ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్‌ఎస్‌ ‌నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌస్‌ అరెస్టులు చేయడం దుర్మార్గమని పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర…