Category ముఖ్యాంశాలు

దక్షిణాది రాష్ట్రాలపై ఎన్డీఏ ప్ర‌భుత్వం వివక్ష

గుజ‌రాత్ కు పోటీ ఇస్తున్నాం.. అందుకే మాపై కుట్ర‌ మూసీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? హైదరాబాద్ లో గాంధీ ఐడియాలజీ సెంటర్ పటేల్ విగ్రహంలా బాపూ ఘాట్లో గాంధీ విగ్రహం ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు హైదరాబాద్ వేదికగా జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ను సీఎం…

పేదల ఇళ్ల జోలికి వొస్తే ఖబర్దార్‌

మూసీ సుందరీకరణ పేరుతో స్కామ్‌ సుందరీకరణకు ఓకే…ఇళ్లు కూల్చివేతలకు నో బిఆర్‌ఎస్‌ ‌బాటలోనే రేవంత్‌ ‌సర్కార్‌ ‌రాబర్ట్ ‌వాద్రాకు ప్రాజెక్ట్ ‌కట్టబెట్టే యత్నం మూసీ బాధితులకు మద్దతుగా ధర్నాలో బిజెపి నేతల విమర్శలు ‌మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, మూసీ పరీవాహకంలో పేదలను తరిమివేయడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని బిజెపి మ‌రోసారి స్పష్టం చేసింది. పేదలకు…

కుక్కల బెడద నివారణకు ‘స్టెరిలైజేషన్‌’ ‌చేయాలి

Dogs should be sterilized to prevent them from getting sick

సర్కిల్‌ ‌వారీగా ఎక్కువ మొత్తంలో కుక్కలను పట్టుకోవాలి : కమిషనర్‌ ఇలంబర్తి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25:‌నగరంలో కుక్కల బెడద నివారణకు స్టెరిలైజేషన్‌ అధిక సంఖ్యలో చేపట్టాలని జీహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ఇలంబర్తి సంబంధిత అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం ఉదయం కమిషనర్‌ ఎల్బీ నగర్‌ ‌జోన్‌ ‌ఫతుల్లగూడ జంతు సంరక్షణ కేంద్రాన్ని, డాగ్‌ ‌క్యాచింగ్‌ ‌వెహికల్‌, ‌కుక్కల…

తెలంగాణ‌ను ఫినిష్ చేయాల‌ని బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర‌..:సీఎం రేవంత్ రెడ్డి

అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్ ను అభివృద్ధి చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా బాపూ ఘాట్ అభివృద్ధి చేయబోతున్నామ‌ని తెలిపారు. ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూ ఘాట్ ఉంది. గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంలా… బాపూ ఘాట్ లో…

న‌వంబ‌ర్ నెలాఖ‌రులోగా స్పోర్ట్స్ పాల‌సీ….

Sports policy by the end of November

దేశంలోనే అత్యుత్త‌మ పాల‌సీగా ఉండాలి.. స్పోర్ట్ యూనివ‌ర్సిటీ బిల్లు స‌త్వ‌ర‌మే రూపొందించాలి… వొచ్చే రెండేళ్ల‌లో రాష్ట్రంలో నేష‌న‌ల్ గేమ్స్ నిర్వ‌హించేలా చూడాలి.. ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి   తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానానికి (స్పోర్ట్స్ పాల‌సీ) సంబంధించిన తుది ముసాయిదా (ఫైన‌ల్ డ్రాఫ్ట్‌)ను న‌వంబ‌రు నెలాఖ‌రులోగా సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మ‌నం…

భారత అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో “ మోనిహార”

 వారాల అన్వేష్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా రూపొందించిన సినిమా   హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్25: కరీంనగర్ కు చెందిన వారాల అన్వేష్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా రూపొందించిన సినిమా “ మోనిహార” 55 వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఎంపికయింది. ప్రస్తుతం అన్వేష్ హైదరాబాద్లో సినిమా రంగంలో వున్నాడు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ…

ఉద్యోగుల స‌మ‌స్య‌లన్నీ ప‌రిష్క‌రిస్తాం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భ‌రోసా.. 51 డిమాండ్లపై డిప్యూటీ సీఎం భ‌ట్టి చైర్మ‌న్ గా కేబినెట్ సబ్ కమిటీ డీఏపై రేప‌టి సాయంత్రలోగా నిర్ణ‌యం ఉద్యోగ సంఘాలతో స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 22 :  టీజీవో ఉద్యోగుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం సమావేశమయ్యారు.…

అధికార దుర్వినియోగం చేసిన వారిపై చ‌ర్య‌లు

త్వ‌ర‌లోనే రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ వెల్ల‌డి.. హైద‌రాబాద్‌,  ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 24 : గ‌త‌ బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌ హయంలో అధికార దుర్వినియోగానికి పాల్ప‌డిన‌ వారిపై త్వరలోనే రెడ్ బుక్ ఓపెన్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్‌లో గురువారం ఆయన…

ప్రజలు, రైతుల కోసం జైలుకు వెళ్లడానికి సిద్దమే

కాంగ్రెస్‌ ‌చీటింగ్‌పై అందరూ కేసులు పెట్టాలి రైతుబంధు, రుణమాఫీ కోసం నిలదీయాలి ఆదిలాబాద్‌ ‌సభలో పార్టీ శ్రేణులకు కెటిఆర్‌ ‌పిలుపు ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌24: రాష్ట్ర ప్రజలు, రైతుల సంక్షేమం కోసం జైలుకు వెళ్ల‌డానికైనా సిద్ధంగా ఉన్నామ‌ని.. ఒకట్రెండు ఏండ్లు జైలులో ఉండేందుకు రెడీ అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్ అన్నారు. తప్పకుండా కాంగ్రెస్‌ను…