పులకించిన గోదారమ్మ

భద్రాద్రిలో వైభవంగా తెప్పోత్సవం హంసవాహనంపై ఉన్న స్వామివారిని దర్శించుకుని తరించిన భక్తులు ఇసుక తిన్నెలపై స్వామివారిని వీక్షించిన భక్త జనం భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 9 :భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్ధానం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం సాయంకాలం సంధ్యా సమయాన భద్రాచల పవిత్ర పావన గౌతమి నదీ తీరంలో సీతారామచంద్ర స్వామి…








