Category ముఖ్యాంశాలు

క‌లిసి ప‌నిచేద్దాం..  

నైపుణ్యాల అభివృద్ధికి పరస్పర సహకారం సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌లో తొలి రోజునే కీలక ఒప్పందం.. సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ ప్ర‌జాతంత్ర‌, ఇంట‌ర్నెట్ డెస్క్‌, జ‌న‌వ‌రి 17 : ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు తొలిరోజునే విశేష స్పందన లభించింది. పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్ టీమ్ శుక్రవారం సింగపూర్‌లో పర్యటించింది. సీఎం రేవంత్ రెడ్డి…

 సింగపూర్ ఐటిఇ తో    రాష్ట్ర యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఒప్పందం 

విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సింగపూర్ ప్రభుత్వ  ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటిఇ) సంస్థతో శుక్రవారం నాడు ఎంఓయు కుదుర్చుకుంది. సిఎం రేవంత్ రెడ్డి, ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పెషల్ సిఎస్ జయేశ్ రంజన్ ల…

కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం..

ముగిసిన ఈడీ విచారణ.. దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16 : ఫార్ములా ఈ కార్‌ రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈడీ విచారణ పూర్తయింది. ఉదయం 10:40 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగింది. దాదాపు 7…

చట్టాన్ని గౌరవించే వ్యక్తిని నేను..

 కక్ష సాధింపుతోనే ప్రభుత్వం నాపై అక్రమ కేసు ఈడీ విచారణ తర్వాత మీడియాతో కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16 : రాజకీయ వేధింపు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తన మీద అక్రమ కేసు పెట్టిందని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్‌ అన్నారు. అక్రమ కేసులో విచారణ…

బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌లో  తెలంగాణ విజయం

 కృష్ణా జల వివాదాల విచారణపై కీలక తీర్పు అదనపు టర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్స్‌పై మొదట విచారణ చేయాలని ట్రైబ్యునల్‌ నిర్ణయం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 16 : రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ అం శానికి సంబంధించి బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌లో తెలంగాణ విజయం సాధిం చింది. ఈ మేరకు ఏపీ వాదను బ్రిజేష్‌…

ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌

‌సుప్రీంను ఆశ్రయించిన బిఆర్‌ఎస్‌ ‌న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర  జనవరి 16 : ‌బీఆర్‌ఎస్‌ ‌నుంచి కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ రెండు పిటిషన్లు దాఖలు చేసింది. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన 9 నెలలు అవుతున్నా.. స్పీకర్‌ ‌నిర్ణయం తీసుకోలేదని బీఆర్‌ఎస్‌ ‌పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు,…

 పెట్టుబడులే లక్ష్యంగా పయనం..

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి సింగ‌పూర్‌,దావోస్‌లో ఆరు రోజుల పాటు పర్యటన వరల్డ్ ఎకనమిక్‌ ‌ఫోరమ్‌ ‌సదస్సుకు హాజ‌రు ప‌లు అంత‌ర్జాతీయ‌ సంస్థ‌ల‌తో ఒప్పందాలు హైదరాబాద్‌, ‌ప్ర‌జాతంత్ర  జనవరి 16 : ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆరు రోజుల పాటు విదేశాల్లోనే ఉండనున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.…

సంక్షేమ పథకాలు ప్రతీ నిరుపేదకు చేరాలి

అధికారులు ప్ర‌జాప్ర‌తినిధులు స‌మ‌న్వ‌యంతో గ్రామ సభలను నిర్వహించాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి  దామోదర రాజనర్సింహ. మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 16:  ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమ‌లు జ‌రిగేలా ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేయాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి , ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ…

 అట‌వీ శాఖ అనుమ‌తులు మంజూరు చేయండి..

కేంద్ర మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి న్యూదిల్లీ,ప్రజాతంత్ర, జనవరి16 :  తెలంగాణ‌లో చేప‌డుతున్న ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రితో దిల్లీలో  ఆయ‌న కార్యాల‌యం ఇందిరా…