Category ముఖ్యాంశాలు

సరస్వతి పుష్కరాలకు రూ.25 కోట్లు

సీఎం రేవంత్‌ ‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కొండా సురేఖ భక్తుల కోసం అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలి అధికారులకు మంత్రి ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 :  జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో ఈ యేడాది మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతి నది పుష్కరాలకు రూ. 25…

రైతు ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు

రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది ఖాతాల్లోకి నగదు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27: రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ చేసే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తొలి విడతలో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా సొమ్ము విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా…

అం‌దరూ నాగోబాను దర్శంచుకోండి..

CM Revanth wishes Christmas whises

జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం.. భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 :  దేశంలోనే రెండో అతి పెద్ద గిరిజన జాతరైన నాగోబా జాతర సందర్భంగా భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మెస్రం వంశస్థుల ఆధ్వర్యంలో జరిగే నాగోబా జాతరను అయిదు రోజుల పాటు వేడుకగా…

రాజ్యాంగ పరిరక్షణకు కలిసికట్టుగా పోరాడుదాం..

ఇది గాంధీ – గాడ్సే పరివార్‌ల మధ్య యుద్ధం రాహుల్‌ ‌గాంధీ చేస్తున్న ఉద్యమానికి అండగా నిలుద్దాం ఇండోర్‌లో  ‘‘జై బాపు, జై భీమ్‌, ‌జై సంవిధాన్‌’’ ‌ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇండోర్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 :  రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం…

మా సంక్షేమ పథకాల్లో కేసీఆర్‌ కొట్టుకు పోతారు..

ఇది ట్రయల్‌ మాత్రమే.. పథకాలు అమలు కాకుండా బిఆర్‌ఎస్‌ కుట్రలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 26 :  కాస్కో కేటీఆర్‌.. ఇందిరమ్మ ఇల్లు.. రేషన్‌ కార్డులు ఇతర సంక్షేమ పథకాల మంజూరుకు ఈరోజు అంతం కాదు ఆరంభం మాత్రమే… నువ్వు నీ పార్టీ.. సంక్షేమ పథకాల ప్రవాహాల్లో కొట్టుకుపోవడం ఖాయం..…

‌యూజీసీ నిబంధనలు మార్చితే సహించేది లేదు..

అది రాజ్యాంగంపై దాడి చేయడమే అవుతుంది. యూనివర్సిటీలపై ఆధిపత్యం చెలాయించేందుకు కుట్ర విద్యా హక్కును దూరం చేసే హక్కు ఎవరికీ లేదు నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నాం.. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి బిఆర్‌ఎఓయులో అంబేడ్కర్‌ ‌విగ్రహావిష్కరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరూ…

రైతుల ఆకాంక్షలు నెర వేర్చేందుకు కృషి..

సంక్షేమానికి, సంస్కృతికి ప్రజాప్రభుత్వం పెద్దపీట 76వ గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : తెలంగాణ ఆర్థిక రంగానికి వ్యవసాయ వెన్నెముక అని.. రైతుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్మ అన్నారు. రాష్ట్రంలోని 25 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ…

Fatal road accident in

అక్కడికక్కడే ఏడుగురి దుర్మరణం మరికొందరి పరిస్థితి విషమం..   వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26: వరంగల్‌  ‌ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. లారీలో ఉన్న ఇనుప రాడ్ల  లోడు రెండు ఆటోలపై పడటంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్‌-‌మామునూరు రహదారిపై ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ…

నాలుగు కోట్ల ప్రజల ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యం

CM Revanth Reddy

గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం పరేడ్‌ గ్రౌండ్‌ లో గణతంత్ర వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 :. డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని 76వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణలో నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం సంతోషంగాఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.  సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో…