Category ముఖ్యాంశాలు

కీలక వడ్డీ రేట్టపై ఆర్‌బిఐ సంచలన నిర్ణయం

•చాలాకాలం తర్వాత 0.25 శాతం మేర తగ్గింపు •ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయం •వివరాలు వెల్లడించన ఆర్‌బీఐ గవర్నర్‌ ‌సంజయ్‌ ‌మల్హోత్రా ముంబై, ప్రజాతంత్ర,  ఫిబ్రవరి 7 : విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ ఎట్టకేలకు సవరించింది. రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. ఈ…

వెనక్కి పంపించే జాబితాలో మరో 487 మంది

విదేశాంగ శాఖకు అమెరికా సమాచారం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: అక్రమ వలసదారులను తరలింపు ప్రక్రియను అమెరికా ముమ్మరం చేసింది.  ఇప్పటికే 104 మంది భారతీయులను వెనక్కి పంపించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో అమెరికా బహిష్కరణ తుది జాబితాలో 487 మంది భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని అమెరికా…

యుజిసి నిబంధనలను ఉపసంహరించుకోవాలి

•కేంద్రం మా అధికారాలను లాక్కోవాలని చూస్తోంది.. •ఇది ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 :   ఉన్నత విద్యపై రాష్ట్ర అధికారాలను నియంత్రించే యుజిసి నిబంధనల ముసాయిదా-2025 ను ఉపసంహరించుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌…

రూ.500 కోట్లతో హెచ్‌సీ రోబోటిక్స్ ‌విస్తరణ

ఈ ఏడాది కొత్తగా 500 మందికి.. మూడేళ్లలలో 2వేల మందికి ఉద్యోగాలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అండగా ఉంటాం.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్స హించి, తెలంగాణ యువతకు ఉపాధి…

కేబినెట్‌ ‌విస్తరణ ఇప్పట్లో లేనట్లే..!

•ఈ విషయంలో అధిష్ఠానానిదే తుది నిర్ణయం •నా ప్రమేయం ఏదీ ఉండదు.. •ఎప్పుడు ఏది చేయాలో హై కమాండ్‌ ‌కు తెలుసు •స్పష్టత ఇచ్చిన  సిఎం రేవంత్‌ ‌రెడ్డి కేంద్ర మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ మాజీ సభ్యులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సోదరుడు మల్లు అనంతరాములు వర్ధంతిని పురస్కరించుకొని…

పిసిసి కార్యవర్గం కూర్పుపై క‌స‌ర‌త్తు..

విడివిడిగా తెలంగాణ నేతలతో  కెసి వేణుగోపాల్‌ ‌చర్చలు చివరగా సిఎం రేవంత్‌ ‌రెడ్డితో పలు అంశాలపై భేటీ  న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌,  ఫిబ్రవరి 7 :  పీసీసీ కార్యవర్గం కూర్పుపై తెలంగాణ అగ్రనేతలతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ‌సుదీర్ఘ చర్చలు జరిపారు. అందులోభాగంగా రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్‌ ‌విడివిడిగా…

సామ‌ర‌స్యంగా చర్చిద్దాం రండి..

కార్మిక సంఘాల‌ను ఆహ్వానించిన ఆర్టీసీ ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీస్‌పై 10న చర్చలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: ఫిబ్రవరి 9 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగడానికి టీజీఎస్ఆర్టీసీ జేఏసీ సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్‌కు జనవరి 27న సమ్మె నోటీసుతో పాటు 21 డిమాండ్ల పత్రాన్ని కార్మిక సంఘాల నేతలు…

రూ.500 కోట్లతో హెచ్‌సీ రోబోటిక్స్ విస్త‌ర‌ణ

ఈ ఏడాది కొత్త‌గా 500 మందికి.. మూడేళ్ల‌ల‌లో 2వేల మందికి ఉద్యోగాలు  ద్వితీయ‌, తృతీయ శ్రేణి న‌గ‌రాలకు ఐటీ కంపెనీలు  చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు అండ‌గా ఉంటాం..  రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధ‌ర్ బాబు   రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్స‌హించి, తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడమే ప్ర‌జా ప్ర‌భుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ,…

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్

బీసీ కులగణన నివేదిక తగుల బెట్టడంపై అధిష్టానం సీరియస్ – ఈ నెల 12 వతేదీలోపు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 55రోజుల పాటు చేపట్టిన బీసీ కుల గణనకు వ్యతిరేకంగా వ్యాఖ్యతలు నివేదిక తగుల బెట్టడం, వరంగల్ బీసీ సభలో కాంగ్రెస్ పార్టీ…