Category ముఖ్యాంశాలు

సభ అందరిదీ.. మీ సొంతం కాదు

BRS MLA Jagadish Reddy Suspended from Telangana Assembly Budget Session

స్పీకర్‌ను ఉద్దేశించి జగదీశ్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం బేషరతు క్షమాపణలకు కాంగ్రెస్‌ డిమాండ్‌ గందరగోళం మధ్య సభ 15 నిముషాలు వాయిదా తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై చర్చ సందర్భంగా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం…

వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు ట్రాన్స్ కో  సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపిక

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు భారత్ నుంచి ఎంపికైన ఏకైక అధికారిగా గుర్తింపు వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు తెలంగాణ ట్రాన్స్ కో  సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపికయ్యారు. స్టాటిస్టిక్స్, అనలిటిక్స్ సంబంధించిన అంశంపై గత సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్ కోర్సు నిర్వహిస్తుంది.  మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) కోర్సు…

ఎమ్మెల్యే జగదీశ్‌ ‌రెడ్డిపై సస్పెన్షన్‌

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు చర్య ‌జగదీశ్‌ ‌రెడ్డి తీరుపై మండిపడ్డ మంత్రులు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణమన్న మంత్రి సీతక్క ఎథిక్స్ ‌కమిటీకి అప్పగించాలని కాంగ్రెస్ సభ్యుల డిమాండ్‌ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ ‌రెడ్డి శాసనసభ నుంచి సస్పెండ్‌ అయ్యారు. బడ్జెట్‌ ‌సమావేశాలు ముగిసే వరకు జగదీష్‌ ‌రెడ్డిని సస్పెండ్‌ ‌చేస్తున్నట్లు స్పీకర్‌…

హైదరాబాద్‌ దిగ్గజ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూత..

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12 : హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెట్ దిగ్గజ ఆల్‌రౌండర్ సయ్యద్ అబిద్ అలీ 83 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలోని ట్రేసీలో తన నివాసంలో గుండె సంబంధిత సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు. 1941లో హైదరాబాద్‌లో జన్మించిన అబిద్ అలీ, భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన…

అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్‌ ‌హాజరు

స్వాగతించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు. దాదాపు 50 నిమిషాలు ముందుగానే అసెంబ్లీకి వొచ్చారు.  ఈ సందర్భంగా కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అయితే గత పదిహేను నెలలుగా ప్రధాన ప్రతిపక్షనేతగా కేసీఆర్‌ అసెంబ్లీకి రావడంలేదన్న విమర్శల నేపథ్యంలో.. ఈసారి అసెంబ్లీకి హాజరుకావాలని…

ప్రమాదంలో విద్యా ప్రమాణాలు

‌ప్రభుత్వ విద్యారంగం తీరు అధ్వాన్నం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నాం  కళాశాలలను  లెక్చరర్లు తీర్చిదిద్దాలి నిరుద్యోగులపై గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు..   అధికారంలోకి రాగానే 55 రోజుల్లో నియామకాలు ఉద్యోగ నియామకపత్రాలు అందించిన  సీఎం రేవంత్‌ ‌రెడ్డి తెలంగాణలో విద్యా ప్రమాణాలు పడిపోవడం ఆందోళనకరమని, రాష్ట్రంలోని ఇంటర్‌ ‌కళాశాలలను గొప్పగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత జూనియర్‌ ‌లెక్చరర్లపైనే ఉందని…

భారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేస్తాం..

ఐటీ, పరిశ్రమల శాఖ తెలంగాణ ఇమేజ్ ను పెంచింది వేసవిలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ప్రణాళికలు చేసుకోండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర మార్చి 12 : ఐటీ, పరిశ్రమల శాఖ సంవత్సర కాలంగా రకరకాల సమ్మిట్స్ నిర్వహించి భారీగా పెట్టుబడులు సాధించి తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ ను పెంచిందని…

గాంధీభవన్‌లో ప్రెస్‌‌ మీట్‌లా గవర్నర్‌ ‌ప్రసంగం

గవర్నర్‌ తో ‌అన్నీ అబద్ధాలు చెప్పించారు పంటలు ఎండుతున్నా ఎక్కడా ప్రస్తావన లేదు మీడియా పాయింట్‌ ‌వద్ద బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌విమర్శలు గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ ‌కార్యకర్తల ప్రెస్‌‌మీట్‌లా గవర్నర్‌ ‌ప్రసంగం ఉందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. గవర్నర్‌ ‌ప్రసంగం అనంతరం శాసనసభ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు.…

రాబోయే ప్రమాదంపై  చర్చించాలి

నియోజకవర్గాల పునర్విభజన పై అఖిలపక్ష సమావేశం రాజకీయ పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి బహిరంగ లేఖ కేబినెట్ లో  తీసుకున్న నిర్ణయం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని,  జరగబోయే…