Category ముఖ్యాంశాలు

రేవంత్‌రెడ్డి తప్పుడు పనులకు అధికారులు బలి

చెట్లు పెట్టడం రామయ్య వొంతు..నరకడం రేవంత్‌ ‌వొంతు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25వేలు ఇవ్వాలి ఏ ఊర్లో అయినా పూర్తి రుణమాఫీ జరిగిందని చూపిస్తే ముక్కు నేలకు రాస్తా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు సవాల్ సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చేసిన తప్పుడు పనులకు అధికారులు బలయ్యే…

వనజీవి మృతికి ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

సంతాపం తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ ‌న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌12: ‌పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా రామయ్య గుర్తుండిపోతారని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ‌వేదికగా తెలుగులో పోస్టు చేశారు. లక్షలాది మొక్కలు నాటడానికి, వాటిని రక్షించడానికి రామయ్య…

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఎన్ కౌంటర్

ముగ్గురు మావోయిస్టులు మృతి – మరికొందరికి గాయాలు గాయాలు తగిలిన మావోయిస్టుల కోసం గాలింపు భద్రాచలం,ప్రజాతంత్ర, ఏప్రిల్‌  12 : ‌ఛత్తీస్‌గఢ్ లోని అడవుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. భద్రత బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. డిఆర్‌జి, బీజాపూర్‌, ‌డిఆర్‌జి దంతెవాడ, ఎస్‌టిఎఫ్‌, ‌కోబ్రా, కోబ్రా 210,…

మార్పు మొదలైంది..

కాంగ్రెస్‌ ‌పాలనతో ప్రజల జీవనంలో మెరుగుదల అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా చర్యలు అన్ని వర్గాలకు చేయూతనిచ్చేలా పథకాల అమలు ముఖ్యమంత్రి  రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌12: ‌తెలంగాణలో ప్రభుత్వం మారిన కొద్ది నెలలలోపే, సామాన్య ప్రజల జీవనశైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి…

కంచ గచ్చిబౌలి భూములపై దుష్ప్రచారం

ప్రైవేట్‌ ‌పరం కాకుండా 400 ఎకరాలు కాపాడాం విపక్ష పార్టీల తీరుపై మండిపడ్డ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌12:‌ ప్రైవేటుపరం కాబోతున్న 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడిందని  మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. భూములపై కోర్టులో కొట్టాడి వాటిని దక్కించుకున్న ఘనత ఈ ప్రభుత్వానిదని అన్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై…

అట్టహాసంగా శోభాయాత్ర

హనమత్‌ ‌జయంతి సందర్భంగా భారీ ర్యాలీ గౌలిగూడ నుంచి తాడ్బంద్‌ ‌వరకు యాత్ర ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సిపి సివి ఆనంద్‌ ‌తాడ్‌బంద్‌ ఆం‌జనేయుడిని దర్శించుకున్న నటి ప్రీతిజింటా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12: ‌గౌలిగూడలోని శ్రీరామ మందిరం నుంచి హనుమాన్‌ ‌శోభాయాత్ర శనివారం ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. హనుమత్‌ ‌జయంతిని పురస్కరించుకుని గౌలిగూడ నుంచి కోఠి, నారాయణగూడ…

ఎంఐఎంను గెలిపిస్తే మీ పని ఖతం

డివిజన్ ప్రజలను, ఫ్యామిలీని అడిగాకే వోటేయండి.. రాజాసింగ్ బీజేపీ కట్టర్ కార్యకర్త.. మా మధ్య విబేధాల్లేవ్.. ప్రెస్ మీట్లు తప్ప బీఆర్ఎస్ చేసిన పోరాటాలేమిటి? రాహుల్ మెప్పుకోసమే మోదీపై సీఎం అడ్డగోలు ఆరోపణలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : ‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లరా… మీరు మళ్లీ…

14న భూ భారతి పోర్టల్ ప్రారంభం

భూ భారతి పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12:  ఈ నెల 14 న భూ భారతి పోర్టల్ ను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం భూభారతి అమలుపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.…

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై కదలిక

పనుల్లో వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు.. మీర్ అలం ట్యాంక్ బ్రిడ్జి నిర్మాణం – జూన్‌లో టెండర్లు, ఐలాండ్ జోన్‌కి కొత్త రూపు పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దే బర్డ్స్ పారడైజ్, థీమ్ పార్క్, వెడ్డింగ్ డెస్టినేషన్లు మూసీ పునరుజ్జీవనం పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : మూసీ పునరుజ్జీవన…