Category ముఖ్యాంశాలు

కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే..

 ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ ఆర్థిక విధానాలు రాజకీయ నేరాలకు అడ్డుకట్ట పడాలి ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి అపహాస్యం అవుతోన్న  ప్రజాస్వామ్యం

సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ ‌దాఖలు చేసిన ప్రభుత్వం ఏప్రిల్‌ 16‌వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ న్యూదిల్లీ,ఏప్రిల్‌14: ‌హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న వేళ ఈ భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్‌ ‌దాఖలు చేసింది. ఈ భూములపై ఏప్రిల్‌ 16‌వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.…

రైతులకు భరోసా భూ భారతి..

ధరణికి చెల్లుచీటీ ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో అమలు జూన్‌ 2 ‌నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి.. సాంకేతిక సమస్యలు రాకుండా అధ్యయనం కొత్త పోర్టల్‌ ‌ప్రారంభించిన సిఎం రేవంత్‌ ధరణి రైతులకు ఒక పీడ కల లాంటిదని విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 14 : ధరణికి చెల్లుచీటీ పలికిన ప్రభుత్వం భూ భారతి తీసుకొచ్చింది. అంబేడ్కర్‌…

భూ భారతి చట్టంతో నా జ‌న్మ‌ధ‌న్యం

ఈ చ‌ట్టం వందేళ్లు వ‌ర్ధిల్లుతుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి   హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల భూముల‌కు పూర్తి భ‌ద్ర‌త‌, భ‌రోసా క‌ల్పించే భూభార‌తి చ‌ట్టాన్ని ప్ర‌జ‌ల‌కు అందించ‌డంతో త‌న జ‌న్మ‌ధ‌న్య‌మైంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. గ‌త ప్ర‌భుత్వ…

మేం చెట్లను నరలేదు.. జంతువులను చంపలేదు..

తెలంగాణపై ఎందుకిలా మాట్లాడారో ప్రధాని చెప్పాలి మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు భట్టి, శ్రీధర్‌ ‌బాబు తదితరులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14: ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని కంచ గచ్చిబౌలి భూములను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తిప్పికొట్టింది. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు తెలంగాణ డిప్యూటీ…

అంబేడ్కర్ స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నాం..

ఆయన గౌరవార్థం బిజెపి ఆధ్వర్యంలో పంచతీర్థాల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో అంబేడ్కర్ కు వేధింపులు తన జీవితాంతం కాంగ్రెస్ తోనే పోరాటం చేశారు. కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13:  కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళుతోందని కేంద్ర మంత్రి, బిజెపి…

నేడు భూ భార‌తి చట్టం, పోర్ట‌ల్ జాతికి అంకితం

రాష్ట్రంలో 3 పైల‌ట్ మండ‌లాల ఎంపిక‌ జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమ‌లు శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు భూభారతి రిఫ‌రెండం వొచ్చేనెల మొద‌టివారం గ్రామ‌ప‌రిపాల‌నాధికారులు ధ‌ర‌ణి పేరిట కొల్ల‌గొట్టిన భూముల‌పై ఫోరెన్సిక్ ఆడిట్‌ రెవెన్యూ  శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : రాష్ట్రంలో అంద‌రి భూములకు భద్ర‌త క‌ల్పించ‌డ‌మే ప్ర‌ధాన ధ్యేయంగా…

నెరవేరిన దశాబ్దాల స్వప్నం

నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు అంతా సిద్దం అంబేద్కర్ జయంతి నాడు జీఓ విడుదల క్యాబినెట్ సబ్-కమిటీ తుది ఆమోదం.. సమావేశంలో పాల్గొన్న వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ షమీమ్ అక్తర్ దశాబ్దాల నాటి ఎస్సీ సబ్ కమిటీ డిమాండ్‌ను నెరవేర్చిన కాంగ్రెస్ వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్,…

ఇక కొత్త రెవెన్యూ చట్టం

ధరణి స్థానంలో వొచ్చిన నూతన పోర్టల్‌ చిక్కులు లేకుండా రూపకల్పన సందేహాల పరిష్కారానికి భూమిత్ర చాట్‌బాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: తెలంగాణ కొత్త భూచట్టం రాబోతుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ‘భూ భారతి చట్టాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శాసనసభ ఆమోదముద్ర వేయగా… గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ…

శాంతి చర్చలకు మేం సిద్ధం

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన మావోయిస్టు పార్టీ చర్చల కోసం కమిటీ ఏర్పాటు.. కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ స్పెషల్ జోన్ కమిటీ ఒక లేఖ విడుదల చేసింది. ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి…