Category ముఖ్యాంశాలు

గోదావరి జలాలను త‌ర‌లిస్తుంటే ఏం చేస్తున్నారు?

Harish Rao

ఏపీలో బ‌న‌క‌చ‌ర్ల‌కు  అనుమ‌తిచ్చి బీజేపీ తెలంగాణ‌కు ద్రోహం దీనిపై కేంద్రాన్ని రేవంత్ ఎందుకు నిల‌దీయ‌డంలేదు? బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు? మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే24: తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ, గోదావరి జలాలను త‌ర‌లించుకు పోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి (CM Revanth Reddy) ,మంత్రులు ఏం చేస్తున్నట్లని మాజీ…

పార్టీకి న‌ష్టం చేస్తున్న ద‌య్యాలు ఎవ‌రు?

MLC Kavitha

లేఖ అంత‌ర్గ‌త‌మైన‌ప్పుడు చ‌ర్చ ఎందుకు? ద‌య్యాలెవ‌ర‌న్న‌దానిపై పార్టీలో చ‌ర్చ‌ క‌విత అంటే ప‌డ‌నివారెవరు? అంద‌రూ కుటుంబ స‌భ్యులే క‌దా! టీక‌ప్పులో తుఫాన్ సృష్టిస్తున్న క‌విత వ్యాఖ్య‌లు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మే24: కేసీఆర్‌ ‌దేవుడు. కానీ, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చేసిన వ్యాఖ్యలు…

యువ‌త‌కు మూడంచల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

Job Mela

గత పదేళ్లలో యువ‌త‌ను నిర్ల‌క్ష్యం చేసిన పాల‌కులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వైరా నియోజకవర్గంలో జాబ్ మేలా(Job Mela).. వైరా, ప్ర‌జాతంత్ర మే 24: గత పదేళ్లు అధికారంలో ఉన్న పాలకులు ఖాలీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భ‌ర్తీ చేయ‌లేద‌ని ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క ఆరోపించారు.  గత ప‌దేళ్లుగా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు. గత…

అందరికీ నాణ్యమైన విద్య అందించ‌డ‌మే ల‌క్ష్యం – మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 23: అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం హెచ్ఐసీసీలో టీవీ 9, క్యాబ్ కన్సల్టెంట్స్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన “ఎడ్యుకేషన్ ఎక్స్ పో – 2025″ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. విద్య, వైద్యంపై తమ…

కె.వి. ర‌మ‌ణాచారి పాల‌నా సామ‌ర్థ్యం ఎంద‌రికో ఆద‌ర్శం

– టి.డి.డి. ఇ.ఒ.గా ఆయ‌న అనుభ‌వాల సార‌మే హ‌రే శ్రీ‌నివాస పుస్తకం – ప‌ద‌వుల‌కే వ‌న్నె తెచ్చిన గొప్ప అధికారి – పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌లో హ‌రీష్‌రావు ప్ర‌శంస‌లు   రిటైర్డ్ ఐ ఏ ఎస్ డాక్టర్ కె.వి.రమణా చారి ప‌రిపాల‌నా సామ‌ర్థ్యం ఎంద‌రికో ఆద‌ర్శ‌మ‌ని మాజీ మంత్రి బీఆర్ ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు ప్ర‌శంసించారు. శుక్ర‌వారం ఆయ‌న…

రాష్ట్రంలో కొవిడ్‌ కలకలం

హైదరాబాద్‌లో డాక్టర్‌కు పాజిటివ్ ప్రపంచాన్ని కుదిపేసిన కొరోనా మహమ్మారి మ‌ళ్లీ వొచ్చింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తాజాగా ఓ కొవిడ్‌ కేసు నమోదయింది. కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కొవిడ్‌ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. అలాగే ఏపీలోని విశాఖ జిల్లాలో కొవిడ్-19 కేసు నమోదైంది. మద్దిలపాలేనికి చెందిన మహిళకు కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు…

రాష్ట్ర రాజ‌కీయాల‌ను కుదిపేసిన క‌విత లేఖ‌

– వ్య‌క్త‌మ‌వుతున్న  భిన్నాభిప్రాయాలు – బీజేపీ, కాంగ్రెస్‌లు ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు – గంద‌ర‌గోళం సృష్టించిన లేఖాస్త్రం భారత రాష్ట్ర సమితి సీనియర్‌ ‌నాయకురాలు, ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత తన తండ్రి ( పార్టీ అధినేత కెసిఆర్‌)‌ కు రాసినట్లుగా చెబుతున్న లేఖ బ‌హిర్గ‌త‌మ‌వ‌డం తెలంగాణరాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసినట్లైంది. ఈ లేఖ నిజంగానే కవిత రాసిందేనా లేక దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర…

అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి

– మ‌హిళ భ‌ద్ర‌త‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ప్రాధాన్యం – ఆత్మీయ‌త‌, ఆత్మ‌గౌర‌వానికి రాష్ట్రం ప్ర‌తీక‌ – తెలంగాణ‌ను ఆకాశానికెత్తేసిన మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన “హెడ్–టు–హెడ్ చాలెంజ్” ఫినాలే సందర్భంగా, వివిధ ఖండాల నుంచి వచ్చిన అందాల కిరీటధారులు తెలంగాణ రాష్ట్రాన్ని — ముఖ్యంగా హైదరాబాద్‌ను — అభినందనలతో ముంచెత్తారు. ఈ పోటీ సందర్భంగా జడ్జీలు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రతకు…

యుద్ధ ప్రాతిప‌దికన పాలేరు సాగ‌ర్ యూటీ ప‌నులు

– జులై 10లోగా నీటిని విడుద‌ల చేయాలి – అధికారుల‌ను ఆదేశించిన మంత్రి పొంగులేటి  ఖ‌మ్మం జిల్లాలో సుమారు నాలుగు ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీటిని అందించే పాలేరులోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ ప్ర‌ధాన కాల్వ‌ అండ‌ర్ ట‌న్నెల్ ( యూటీ) నిర్మాణ ప‌నుల‌ను యుద్ద‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఎట్టిప‌రిస్ధితుల్లోనూ వ‌చ్చే…