Category ముఖ్యాంశాలు

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వరి మ‌ద్ద‌తు ధ‌ర పెంపు

Paddy

వ‌రి మ‌ద్ద‌తు ధ‌ర క్వింటాల్‌కు రూ.69 పెంపు రూ.2.70ల‌క్ష‌ల కోట్లు కేటాయింపు రైతుల వ‌డ్డీ రాయితీకి రూ.15642 కోట్లు కేంద్ర మంత్రి అశ్వ‌ని వైష్ణ‌వ్ వెల్ల‌డి న్యూదిల్లీ, మే 28: కేంద్ర కేబినెట్‌ ‌ రైతులకు శుభవార్త చెప్పింది. వరి (paddy ) మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్‌ ‌సీజన్‌కు వరి…

ఎడ‌వెల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆల‌య అభివృద్ధికి  రూ.4.75 కోట్లు

Edavelli LakshmiNarasimha Swamy Temple

ఆల‌య భ‌వ‌నాల‌కు శంకుస్థాప‌న‌ స్వామి ఆశీస్సులు తీసుకునే ఇక‌ముందు ఎన్నిక‌ల ప్ర‌చారం సంప‌ద సృష్టించేందుకు కొత్త ప‌థ‌కాల అమ‌లు మంచి చేస్తున్నందువ‌ల్ల‌నే  త్వ‌ర‌గా ఋతుప‌వ‌నాలు  ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ ముదిగొండ‌, ప్ర‌జాతంత్ర‌, మే 28: మధిర నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అవకాశంతో ప్రజా ప్రభుత్వంలో కీలక భూమిక  పోషిస్తున్నందున ఈరోజు ఎడవెల్లి శ్రీ యోగానంద…

మహిళ కలను సాకారం చేసిన సీ ఎం రేవంత్ రెడ్డి 

గత 19 ఏళ్లుగా కారుణ్య నియామకం కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళ కలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చింది. హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా నియామక ఉత్తర్వులు ఇచ్చి  ఆ కుటుంబం లో సంతోషం నింపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ బి.భీమ్ సింగ్ సర్వీస్ లో ఉండగా 24.09.1996లో…

అప్రమత్తంగా ఉండాలి..!

రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు  నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా…

తొంభ‌యిశాతం ధాన్య సేక‌ర‌ణ పూర్తి

– సీజ‌న్ ముందుగా రావ‌డంతో కొనుగోళ్ల‌కు అడ్డంకులు -48 గంట‌ల్లో రైతుల ఖాతాల్లోకి నిధులు -క‌లెక్ట‌ర్లు ప్రోయాక్టివ్‌గా వుండాలి – రైతుల‌కు ఎరువులు సిద్ధం – ఇబ్బంది పెట్టే మిల్ల‌ర్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు – భూభార‌తిపై అవ‌గాహ‌నా స‌ద‌స్సులు – జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం ఘ‌నంగా జ‌ర‌పాలి – వీడియో కాన్ఫ‌రెన్స్ లో…

జూన్‌ 2‌న కవిత కొత్త పార్టీ

– పాదయాత్రకు సన్నాహాలు – అంతా కెసిఆర్‌ ‌డైరెక్షన్‌లోనే –  బాంబు పేల్చిన బిజెపి ఎంపి రఘునంద్‌ ‌రావు తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత పాదయాత్ర చేస్తారని, అలాగే జూన్‌ 2‌న కొత్త పార్టీ ప్రకటన చేస్తారని మెదక్‌ ఎం‌పి రఘునందన్‌ ‌రావు జోస్యం చెప్పారు. జూన్‌ 2‌న కవిత కొత్త పార్టీ రాబోతుందని, పార్టీ పెట్టి షర్మిల తరహాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా…

జూన్ 2న యువ‌త‌కు స్వ‌యం ఉపాధి మంజూరు లేఖ‌లు

–ఉపాధి క‌ల్ప‌నే ప్ర‌ధాన ల‌క్ష్యం – అక్టోబ‌ర్ 2 నాటికి ఐదుల‌క్ష‌ల‌మందికి స్వ‌యం ఉపాధి ల‌క్ష్యం – రూ.8వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న ప్ర‌భుత్వం – దేశంలోనే ఇది ప్ర‌థ‌మం – ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం మ‌ల్లు…

కెయు సమగ్రాభివృద్ధికి సమష్టి కృషి

kakatiya university

 కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి  కాళోజీ జంక్షన్/హన్మకొండ ప్రజాతంత్ర మే 27 : అన్ని రంగాల్లో  కాకతీయ విశ్వవిద్యాలయ (kakatiya university) సమగ్రాభివృద్ధికి సమష్ఠిగా కృషి చేస్తున్నామని  కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ కె.ప్రతాపరెడ్డి అన్నారు. మంగళవారం  కెయు సెనెట్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రంతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.…

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాలు

– రాష్ట్రంలో ఘ‌నంగా నిర్వ‌హించాలి – అన్ని చోట్ల జాతీయ‌, పార్టీ ప‌తాకాల‌ను ఆవిష్క‌రించాలి – బీఆర్ ఎస్ శ్రేణుల‌కు కె.టి.ఆర్. పిలుపు   ప‌ధ్నాలుగేళ్ల  అలుపెరగని పోరాటంతో ఉద్యమ రథసారథి కేసిఆర్ గారి సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని తెలంగాణ…