యాత్రను ఆపడానికి సాకులు వెతుకుతున్నారు
కొరోనా నేపథ్యంలో కేంద్ర మంత్రి లేఖపై రాహుల్ హరియానాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 22 : భారత్ జోడో యాత్రను ఆపేందుకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాకులు వెతుకుతుందని రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూక్ మాండవీయ అనేక దేశాల్లో కొరోనా మళ్లీ…
