Category శీర్షికలు

స్పూఫింగ్‌ మాఫియా…

వ్యక్తిగత రహస్యాలను ఈ మెయిల్‌ సందేశాలు  బ్యాంకు  అకౌంట్‌  వివరాలు ఇలా  ఒకటేమిటి సమాచార సందేశాలను దారి మళ్లించడం  మనకు తెలియకుండా మన సంభాషణల్ని రికార్డు చేయటం  మనం  రిసీవ్‌ చేసుకునే సిగ్నల్‌ కన్నా స్పూఫింగ్‌ సిగ్నల్స్‌ బలమైన ఫ్రీక్వెన్సీ ఉండటం వలన మన సిగ్నల్స్‌ వీక్‌ అయిపోయి ప్రత్యర్థి సిగ్నల్స్‌ మన సిగ్నల్స్‌ పైన…

సేంద్రియ వ్యవసాయ పద్ధతులు విస్తరించాలి!

తెలంగాణలో ఈ ఏడాది   ఆహార ధాన్యాలు అధిక మొత్తంలో ఉత్పత్తి కావడం కూడ అభూత పూర్వ పరిణామం.  దేశం మొత్తం మీద అరవై ఏడు లక్షల టన్నుల మేర సాలుసరి ఉత్పత్తులు పెరగగా తెలంగాణలో మాత్రమే ఇందులో సగానికి పైగా ఉత్పత్తికావడం విశేషం.  దేశం మొత్తం మీద గత ఏడాది కంటె ఈ ఏడు…

రాజ్య హింస మీద మాట్లాడకుండా … సంక్షేమ పథకాల వైపు వెళ్లటం ఏమిటి ..?

ప్రగతిశీల మహిళా సంఘం POW (Progressive Organi sation of Women) 1974 జూన్‌ 22 ‌న ఉస్మానియా యూనివర్సిటీ లో మతతత్వ, పురుషాధిపత్య లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తిరగబడ్డ విద్యార్థినుల చైతన్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ఈ సంస్థ ఆవిర్భావమే ఒక సజీవ సంచలనం. ఆ తర్వాతి కాలంలో భిన్న సమూహాలలోని అణగారిన మహిళల…

స్వదేశీ సంస్థలపై విదేశీయ పెత్తనం!!

ప్రపంచీకరణ మొదలైన తరువాత ప్రతి అధికార పక్షం అనుసరిస్తున్న విధానం ప్రభుత్వరంగ సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో అమ్మివేస్తుండడం. అమ్మకాల  డిస్ ఇన్‌వెస్ట్‌మెంట్  వచ్చిన రాబడిని వార్షిక వ్యయం చేస్తున్నారు.  కొన్నేళ్ల తరువాత అమ్మడానికి వీలుగా ప్రభుత్వ రంగ సంస్థ ఒక్కటి కూడ మిగలదు.  అప్పుడు రాబడిలో ఈ మేరకు ఏర్పడే లోటును ఎలా పూడ్చుకుంటారు,…

అర్ధ శతాబ్ది వార్షికోత్సవాలను జయప్రదం చేద్దాం

కరపత్రం అభ్యుదయ మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ముగింపు సభ:: జూన్‌ 22, 2024, సమయం: ఉ. 11 గం. నుండి సా. 5 గం. వరకు, వేదిక : ప్రెస్‌క్లబ్‌, బషీర్‌బాగ్‌, హైదరాబాద్‌. 1974లో ఉస్మానియా విశ్వ విద్యాలయ విద్యార్ధినుల చొరవతో అభ్యుదయ మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ఏర్పడిరది. ప్రణాళిక స్ఫూర్తితో ఏర్పడిన నాలుగు ప్రగతిశీల…

నాటి ఫిరాయింపులే నేడు బి ఆర్ ఎస్ పై ఫిరంగులు

రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీకి విధేయుడిగా ఉంటూ ఆ రాజకీయ పార్టీ తరపున ఎన్నికలలో నిలబడి గెలిచి పదవులను పొందిన తరువాత అక్రమంగా మరొక పార్టీలో చేరడాన్ని ఫిరాయింపు లేదా పార్టీ ఫిరాయింపు అంటారు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పటి టీ ఆర్ ఎస్  ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లతో 63…

కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు వయా అరుంధతి రాయ్‌

కాశ్మీర్‌ సమస్యపై వివరణ చారిత్రక వాస్తవం   ఆర్టికల్‌ 370 ఉండడం వల్లనే కాశ్మీర్‌ సమస్య ఉత్పన్నమవుతున్నదనీ దాన్ని రద్దు చేస్తే సరిపోతుందనే వాదన అప్పుడు, ఆర్టికల్‌ 370 రద్దు అయిన ఇప్పుడు, మనం తెలుసుకోవాల్సింది.  1947 ఆగస్టు 15 అధికార మార్పిడి వరకు బ్రిటిష్‌ వాళ్లు ఏనాడు భారత ఉపఖండాన్ని మొత్తంగా ప్రత్యక్షంగా పరిపాలించలేదు.…

అవిశ్రాంత కార్మిక ఉద్యోగ హక్కుల శ్రామికుడు

‘‘1969 ‌లో విశ్వవిద్యాలయ విద్యార్థులు కొనసాగించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక మద్దతును కొండపల్లి,శివసాగర్‌ ‌ల నాయకత్వంలో పీపుల్స్ ‌వార్‌ అం‌దించింది. అప్పటికే వ్యవసాయ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ దామోదర్‌ 1969 ‌తెలంగాణ ఉద్యమాని దావానంలా వరంగల్‌ ‌ప్రాంతంలో విస్తరింప చేసాడు. వరంగల్‌ ‌పోస్ట్ ఆఫీసు లో ఉద్యమ అణచివేతకి వ్యతిరేఖంగా వేలాదిమందిని సమీకరించి…

గాడి తప్పిన ప్రజా పంపిణీ వ్యవస్థ!

యథేచ్ఛగా నల్ల బజారుకు రాయితీ బియ్యం  నిత్యకృత్యంగా మారిన బియ్యం అక్రమ రవాణా  గుదిబండగా కిలో రూపాయి బియ్యం పథకం!  ఆదాయం పెరగాలంటే…కిలోబియ్యం పోవాల్సిందే ! ఆదాయ మార్గాలపై అధ్యయనం  చేస్తున్న ప్రభుత్వ పెద్దలు  గుదిబండ లాంటి బియ్యం  పథకాన్ని మాత్రం కదిలించడం లేదు. ఇబ్బడిముబ్బడిగా పెన్షన్లు, రేషన్‌ కార్డులు, కిలో రూపాయి బియ్యం పథకాలను…