Category శీర్షికలు

సాగునీటి వివక్షత పై ఎలుగెత్తి చాటిన విద్యాసాగర్‌ ‌రావు

నేడు ఆర్‌. ‌విద్యాసాగర్‌రావు వర్ధంతి వలస పాలకుల స్వార్థ పాలనలో, సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టుల్లో మోసంపై గణాంకాలతో తెలంగాణ జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్‌ ‌రావు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం, ,ప్రాజెక్టులపై జరిగిన అన్యాయంపై విద్యాసాగర్‌రావు చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యం. సాగునీటి రంగలో…

నాడు పనిగంటల పొరాటం.. నేడు‘బ్యాక్‌ ‌టు ఆఫీస్‌’ ‌పేరిట ప్రోత్సహాకాలు ..!

‘‘‌కొరోనా భయంతో రెండేళ్లుగా ఉద్యోగులను వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌కే పరిమితం చేసిన కంపెనీలు మళ్లీ ఆఫీసులకు రావాలని కబురు పెడుతున్నాయి. ఇప్పటికే అనేక సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు వస్తుండగా.. మిగిలిన సంస్థలు కూడా ఆఫీసుకు వచ్చేయాలని మెసేజ్‌లు, మెయిల్స్ ‌పంపిస్తున్నాయి. ప్రస్తుతం 15-20 శాతం మంది ఉద్యోగులే మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారు.’’ యాంత్రికయుగం రాక ముందు…

శ్రమ స్వేదం..!

భరతజాతి ప్రగతిరథ చక్రాలు పరి’శ్రమ’లు నడిపిన ‘శ్రమ’లు చెమట చుక్కలేగా రథ కందెనలు !   కండలతో బండల్ని సహితం.. పిండి చేసే శక్తి చెలిమలు.. యంత్ర మర్మమెరిగిన కార్మికులు !   అతనో మండే శ్రమాగ్ని కణం.. బొగ్గు గనుల్లో వెలుగుల దీపం.. యంత్రాల్ని నడిపే ఇంధనం !   శ్రామికుడు సెలవడిగితే.. కార్మికుడు…

ప్రగతి పంచాయతీలు .. గిరిజన తండాలు

‘‘‌లంబాడీ తెగ. ప్రజల నుండి బయట సమాజం చాలా నేర్చుకోవాలి. పూర్వం తండాల్లో లంబాడీలు నైతిక విలువలు, మహనీయ విలువలు పాటించే వారి సంస్కృతిని, సాంప్రదాయాలను పరిరక్షించుకున్నారు. కానీ ఈ గిరిజన ప్రజల గురించి ఏ మత గ్రంథాలు, ఏ చరిత్రకారులు, ఏ పుస్తకాలలో రాయలేదు. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం. గిరిజనులు…

తెలంగాణ సాధనలో తెరాస పాత్ర సింహావలోకనం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఏప్రిల్‌ 27 ‌మరిచి పోలేని రోజు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తే.రా.స పార్టీ ఆవిర్భవించిన రోజు. ఆనాడు కేసీఆర్‌ ‌మరి కొందరి భాగస్వామ్యంతో తె.రా.స ఉద్యమ పార్టీ ఏర్పాటు జరగక పోతే, నేటి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రజల చిర కాల వాంచితంగానే మిగిలి పోయి…

సామాజిక అభద్రత దిశగా పింఛన్‌ ‌పధకాలు…

“పెన్షన్‌’’ ‌బిక్షగాళ్ళకు వేసే ధర్మంలాంటిది కాదు. వయోధిక పౌరులను, వారి వయసుకు తగిన రీతిలో హుందాగా, మర్యాదపూర్వకంగా పరిగణించాల్సిన అవసరం వుంది. పెన్షన్‌ అన్నది వారి చట్టబద్ధమైన, అన్యాక్రాంతానికి తగని, న్యాయపరంగా అమలు పరచాల్సిన హక్కు. అది వారు చమటోడ్చి సాధించుకొన్నది..” భారతదేశంలో సర ళీకృత ఆర్థిక విధానాలు అమలు ప్రారంభమైన 1991 తర్వాత ప్రపంచ…

ఫోర్త్ ‌వేవ్‌ ‌విపత్తు

కనుమరుగైందన్న కొరోనా మరోమారు విజృంభిస్తుంది కడతేరిందన్న వేరియంట్‌ ‌మళ్ళీ జడలు విప్పుతుంది తేలికైందన్న వైరస్‌ ‌వేవ్‌ ‌మరింత విషం కక్కుతుంది తలొగ్గిందన్న మహమ్మారి మలి పోరుకు తెగబడ్తుంది ఇప్పటికే ఉత్పాతం రేపి లక్షల ప్రాణాలు కబళించి ఇంకా రక్త దాహం తీరనట్లు ఎప్పటికపుడు వేషం మార్చి మానవ హననం గావిస్తుంది ఇందుకు రోజు పెరుగుతున్న కోవిద్‌…

ఆద్యంతం ఆ రెండు పార్టీలే కెసిఆర్‌ ‌టార్గెట్‌

‌తెరాస ఇరవై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ఆ పార్టీ ప్లీనరీలో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు ప్రసంగమంతా బిజెపి, కాంగ్రెస్‌ ‌లక్ష్యంగానే సాగింది. భారతదేశం శాంతికాముకమైనది. అలాంటి దేశంలో సంకుచిత, ఇరుకైన విధానాలు  దేశ శ్రేయస్సుకు గొడ్డలిపెట్టుగా మారాయి. దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ 75…

‌నాటి పల్లె పాదముద్రలు

చెరువులో విసిరిన పెంకాసు.. చెంగు చెంగున నీటి అలలపై.. నవ్వుతూ తూలుతూ ఎగిరెగిరి.. తుదకు మునిగి పోవును పాపం జీవిత కాల అలలపై ఊగుతూ.. వయసు ముదిరి అదిరి పోయి.. ముడతల తోలుతో బతుకు బక్కచిక్కి .. మట్టిలో కలవడమే తుదకు పెంకాసులా ! తాటికాయలు నలుపే మరి.. కత్తివాటుతో తీవ్ర గాయం చేయ.. మృదు…