కాంగ్రెస్ పార్టీ రైతు రచ్చబండ

కాంగ్రెస్పార్టీ చేపట్టిన రైతు రచ్చబండకు అనూహ్య స్పందన వొస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రైతాంగం ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం గమనార్హం. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను కాంగ్రెస్ నాయకులకు ఏకరువు పెడుతున్నట్లు వార్తలు వొస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన తర్వాత కాంగ్రెస్ ఒక విధంగా దూకుడు పెంచిందనే…
