Category శీర్షికలు

నేరాభియోగ పరిధి నుంచి కార్మిక చట్టాల తొలగింపు, శ్రమ యోగులకు ఇదే రక్షణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలు గన్న అమృ తకాల భారతదేశం,.. ‘సంపద సృష్టికర్తల’ను గౌరవించేందుకు ఇప్పటికే కొనసాగుతున్న కృషి.., ‘శ్రమయోగులు’ గా పేర్కొనదగిన కార్మికులకోసం జరుగుతున్న నిర్విరామ కృషి,..ఇవన్నీ వాస్తవికంగా పరస్పరం అనుసంధానమైన అంశాలు. ఆ రెండు వర్గాల సంక్షేమం, సౌభాగ్యం ఒకదానితో మరొకటి ముడివడి ఉన్నాయి. వారి సంక్షేమంతోనే భారతదేశం పునాదులు మరింత పటిష్టపడతాయి.…

పోషకాహార లోపం… వ్యాధులకు మూలం

నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నుమొట్టమొదటి సారిగా 2019లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ‘‘ది ఫుచర్‌ ఆఫ్‌ ‌ఫుడ్‌ ‌సేఫ్టి’’ అనే నినాదంతో జెనీవాలోని అడిస్‌ అబాబా కాన్ఫరెన్స్‌లో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రజల్లో ఆహారభద్రత పై మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో…

కీర్తి ప్రతిష్టలను తుడిచి పెట్టేందుకు ఓ చిన్న అపకీర్తి చాలు. దేశ రాజధాని ఢిల్లీలో సరిగ్గా 12 ఏళ్ల క్రితం జరిగిన నిర్భయ కేసు దేశ ప్రతిష్టను ఎంతగానో దిగజార్చింది. బస్సులో ఎక్కిన ఓ ఫిజియోథెరఫి విద్యార్థిణిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అందరిని కలిచి వేసింది. ఈ ఘటనతో  దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు…

‘‘ ‌పచ్చని పర్యావరణం – అవనికి నిండుదనం’’

 నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వర్తమాన పరిస్థితులు పర్యావరణాన్ని ఛిద్రం చేస్తున్నాయి. అభివృద్ది అసలుకే ఎసరు పెడుతున్నది. గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్‌…అనే మాట అక్షర సత్యం. వర్తమాన మానవ చరిత్రను పరిశీలిస్తే గతమే మేలన్న అభిప్రాయం కలగక మానదు. ఆరుబయట ఆకాశంలో అందమైన జాబిల్లిని చూస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించే కాలం కాలగర్భంలో…

పర్యావరణ-పరిరక్షణం

అనంత విశ్వం అందు ఎన్నో గ్రహాలు మనం నివసించేందుకు ఆవాసం ఈ భూగోళం ఇందు చెట్లు, జంతువులు, క్రిమి-కీటకాలకు నిలయం, అందరి మనుగడ కు కావాలి స్వచ్ఛమైన నీరు-గాలి, కానీ సమస్తం నేడు కల్తీమయం.. చెట్లను పెంచక ఉన్న చెట్లను నరికేసి ప్రకృతి వినాశనానికి పురి గొలపుతున్నాం.. వర్షాభావం,అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి లకు దారినిస్తున్నాం.…

ఒడిదొడుకులలో స్టాక్‌ ‌మార్కెట్లు

పెట్టుబడులకు కేంద్ర బిందువైన స్టాక్‌ ‌మార్కెట్‌ ‌గత కొన్ని నెలలుగా భారీ ఒడిదుడుకులకు గురవుతుంది. దేశ ఆర్థికవ్యవస్థకు ప్రతిబింబంలా పనిచేసే భారత స్టాక్‌ ‌మార్కెట్‌ ‌వొలటిలిటీ ( అస్థిరత ) కారణంగా నష్టాలు చవి చూస్తుంది. కొరోనా మహమ్మారితో భారత స్టాక్‌ ‌మార్కెట్‌ ‌లో దాదాపు 5 లక్షల కోట్ల సంపదను మదుపుదారులు కోల్పోవడం జరిగింది.…

విచారణ కమిషన్ల తంతు

మనలో బ్రాహ్మణీయ అవగాహన ఎంతగా దిగిపోయి ఉందంటే, ఆచారాలు, క్రతువులు తంతులు ముఖ్యమనీ, మనుషులు ముఖ్యం కాదనీ బ్రాహ్మణ్యం అనుకుంటుంది. మనుషులను పక్కకు తోసేసి, ఆచార వ్యవహరాలకు, మూర్ఖపు పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా వేర్వేరు ఆచారపు తంతులు నడుపుతూ ఉంటాయి ­. ప్రజలు తిరగబడకుండా, ప్రభుత్వాన్ని విమర్శించకుండా, ప్రభుత్వం చేసేది…

కుల రాజకీయాలకు తోడు శవ రాజకీయాలు…  

ఒకవైపు ఒంగోలులో తెలుగుదేశం మహానాడుకు తోడు తెలంగాణాలో ఎన్టీఆర్‌ ‌శత జయంతి సందర్భంగా ఆయన ఘాట్‌ ‌వద్ద పోటెత్తిన టీఆర్‌యస్‌ ‌రాజకీయ, కుల సమీకరణ నివాళులు ఏ పునరేకీకరణకో తెలంగాణ ఉద్యమకారులు గమనిస్తున్నారు. ఎన్టీఆర్‌ ‌తెలుగుదేశం పార్టీ ఏ విలువలను, అభివృద్దిని, సామాజిక సమీకరణలను తెలంగాణాలో నెలకొల్పిందో భిన్నాభిప్రాయాలతోనైనా చరిత్రగా మిగిలినందున ఆయనకు శ్రద్దాంజలి ఘటించడం…

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతోనే బాల్యానికి స్వేచ్చ

నేడు అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం ఇష్టం లేని పనిని వివిధ కారణాల వల్ల బలవంతంగా చేయిస్తూ శ్రమ దోపిడీకి గురి చేయడమే బానిసత్వం. పిల్లలవద్ద బలవంతంగా పని చేయించుకోవడం, బలవంతపు పెళ్ళిళ్ళు, ఇళ్ళల్లో వెట్టి చాకిరి, వ్యవసాయ కూలీలు, పిల్లలను అమ్మడం, ఇటుక బట్టీలు, బలవంతపు పడుపు వృత్తి, పిల్లల అక్రమ రవాణా లాంటి…