Category ఆంధ్రప్రదేశ్

చలో విజయవాడను వాయిదా వేసిన ఎపి ఉద్యోగులు

తీవ్ర నిర్బంధాలు, అరెస్ట్‌లతో ఆందోళనకు బ్రేక్‌ ‌తిరిగి 11న చలో విజయవాడకు పిలుపు అమరావతి, అగస్ట్ 30 : ‌సీపీఎస్‌ ‌విధానాన్ని ఎత్తివేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది. వచ్చే నెల 1వ తేదీకి బదులుగా 11న నిర్వహించేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వాయిదా నిర్ణయం…

విశాఖతీరం ప్లాస్టిక్‌ ‌రహితంగా మారాలి

సముద్రతీరం క్లీన్‌ ‌కోసం 76 టన్నుల ప్లాస్టిక్‌ ‌సేకరణ పార్లె ఫర్‌ ‌ది ఓషన్‌ ‌సంస్థతో ఒప్పందంతో 16వేల కోట్ల పెట్టుబడులు 2027 కల్ల ప్లాస్టిక్‌ ‌ఫ్రీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ‌సిఎం జగగన్‌ ‌స్పష్టీకరణ విశాఖపట్టణం,అగస్ట్26: ‌విశాఖలో సముద్రతీరాన్ని క్లీన్‌ ‌చేయడం కోసం ఇప్పటివరకు 76 టన్నుల ప్లాస్టిక్‌ను సేకరించామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి తెలిపారు.…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌డొంక తెలుగు రాష్ట్రాల్లో కదుతులున్న తీగ

స్కామ్‌పై స్పందించాలన్న బిజెపి ఎంపి జివిఎల్‌ ‌విశాఖపట్టణం, ఆగస్ట్ 24: ‌లిక్కర్‌ ‌స్కామ్‌పై దిల్లోలో డొంక కదిలితే ఆంధ్రా తెలంగాణాలో మూలాలు వెలుగు చూస్తున్నాయని ఎంపీ జీవీఎల్‌ ‌నరసింహారావు అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీకి సంబంధాలు వున్నట్లు తెలుస్తుందన్నారు. దీనిపై రెండు ప్రభుత్వాలు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.…

జీవితాన్ని ఎలా గడపాలో నేర్పిన గాంధీ

అహిసతో యుద్దాన్నిచేసిన మహాత్ముడు సత్యశోధన పుస్తకావిష్కరణలో జస్టిస్‌ ‌రమణ అమరావతి, ఆగస్ట్ 19 :‌నిజాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో గాంధీజీ నేర్పారని, చెడును ప్రేమతో ఎదుర్కోవడం ఎంతో సాహసోపేతమని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.‌వి.రమణ తెలిపారు. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర సత్యశోధన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీజేఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుస్తకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ…

ఆం‌ధ్రప్రదేశ్‌లో పారిశ్రాకరణకు వేగంగా అడుగులు

పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోంది ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌లో వరుసగా మనమే టాప్‌ ‌స్థానికులకే ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు ఆదానీ, ఆదిత్య బిర్లా లాంటి వారు పరిశ్రమలుపెడుతున్నారు ఆరు పోర్టులకు మరో నాలుగు పోర్టులు జతకానున్నాయి ఏటీసీ టైర్స్ ‌ఫస్ట్‌ఫేజ్‌ను ప్రారంభించి సిఎం జగన్‌ అనకాపల్లి, అగస్టు 16 : రాష్ట్రంలో వేగంగా…

ఆరుగురు ఎపి పోలీసులకు మెడల్స్

‌న్యూ దిల్లీ, అగస్టు 15 : ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రానికి చెందిన ఆరుగురు పోలీసు అధికారులు కేంద్ర హోం శాఖ మెడల్స్ అం‌దుకున్నారు. వీరి జాబితాను కేంద్ర హోం శాఖ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఏటా స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ ఈ పతకాలు ప్రకటిస్తుంది. పోలీస్‌ ‌ట్రైనింగ్‌ ‌విభాగం ఇన్‌స్పెక్టర్‌ ‌జనరల్‌ ‌పీ…

గాలేరు-నగరి నుంచి ఎత్తిపోతలు

అనుమతులు లేవంటూ తెలంగాణ అభ్యంతరం.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ హైదరాబాద్‌,ఆగస్ట్12: ‌గాలేరు నగరి నుంచి హంద్రీ నీవాకు నీటిని తరలించేందుకు ఎత్తిపోతలు చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేఆర్‌ఎం‌బీ, అపెక్స్ ‌కౌన్సిల్‌ అనుమతి లేకుండా పనులు చేయడం తగదని పేర్కొంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ…

ప్రాణం ఉన్నంత వరకు తెలుగు ప్రజల కోసం పాటుపడతా

కరకట్టను ముంపు ప్రాంతాల వరకు పొడిగించాలి భద్రాచలం కరకట్ట ప్రజల్లో చిరస్థాయిగా నిలిచింది భద్రాచలం పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 29 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజల కోసం ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తూనే ఉంటానని ఆంధ్రప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి నారా…

శ్రీ‌శైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద

ఎగువనుంచి కొనసాగుతున్న ప్రవాహం కర్నూలు,జూలై18:  శ్రీశైలం ప్రాజెక్టుకు అంతకంతకూ  వరద తాకిడి పెరుగుతోంది. ఎగువన ఉన్న జూరాల, తుంగభద్ర డ్యాంల నుంచి భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. కర్ణాటకలో వర్షాలు కురుస్తుండడంతో ఆలమట్టి, తుంగభద్ర జలాశయాలకు ఇన్‌లో కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికి చేరువలో ఉండడం.. ఇంకా వరద వచ్చే అవకాశం ఉండడంతో…