Category ఆంధ్రప్రదేశ్

దసరా ముందు విషాదం

సూర్యలంక బీచ్‌లో ఏడుగురి గల్లంతు ముగ్గురు విద్యార్థుల మృతి.. ఇద్దరిని కాపాడిన జాలర్లు మరో ఇద్దరి కోసం ఎన్టీఆర్‌ఎఫ్‌ ‌సిబ్బంది గాలింపు గుంటూరు,అక్టోబరు 4 : దసరా సెలవులు వారి ఇంట విషాదం నింపాయి. విహారయాత్రకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన బాపట్ల సూర్యలంక తీరంలో చోటుచేసుకుంది. దసరా సెలవుల్లో…

తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

సర్వభూపాల వాహనంపై ఊరేగిన శ్రీవారు తిరుమల,అక్టోబర్‌3: ‌కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు స్వామి వారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. ఆ మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామ స్మరణలతో తిరుమాడవీధులు మార్మోగాయి.సాయంత్రం చందప్రభ వాహనంపై…

ఇం‌ద్రకీలాద్రిపై వేడుకగా శరన్నవరాత్రి

మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ నేడు సరస్వతీదేవిగా అలంకారం విజయవాడ, అక్టోబర్‌ 1 : ‌విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకల్లో ఆరోరోజు శనివారం దుర్గమ్మ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము 4 గంటల నుంచే క్యూలైన్లో నిలబడ్డారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు…

ఏపీలో వైఎస్‌ఆర్‌ ‌కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు

ఆం‌ధ్రప్రదేశ్‌లో మరో సంక్షేమ పథకం అమలు ముహూర్తం సపిస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన జగన్‌ ‌ప్రభుత్వం.. మరో రెండు పథకాలు తీసుకురావాలని నిర్ణయించింది. వైఎస్‌ఆర్‌ ‌కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను సీఎం జగన్‌ ‌శనివారం అక్టోబర్‌ 1‌న ప్రారంభించనున్నారు. కులాంతర వివాహాలు చేసుకునే వారికి రూ.1.2 లక్షలు ప్రభుత్వం అందించనుంది. ఎస్సీ,…

చినశేష వాహనంపై ఊరేగిన శ్రీవారు

ఉదయమే స్వామిని దర్శించుకున్న సిఎం జగన్‌ ‌భారీగా తరలివొచ్చిన భక్తజనం అశేష భక్త జన సందోహం మధ్య.. జయజయధ్వాన నినాదాలతో కలియుగ ప్రత్యక్ష దైవం.. వేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చిన్నశేష వాహన సేవను నిర్వహించారు. ఈ సేవలో శ్రీ మలయప్ప స్వామి చిన శేష వాహనం…

‌బ్రహ్మోత్సవాల్లో గద్వాల పంచెలు

ఏటా ఆనవాయితీగా సమర్పిస్తున్న నేతన్నలు శ్రీ‌వేంకటేశ్వర స్వా వార్లకు మొదటి రోజు కట్టే పంచెలను చేనేత కార్మికులు సమర్పిస్తారు. నెల రోజులపాటు నియమనిష్టలతో నేసిన పంచెల్ని వేంకటేశ్వర స్వా వార్లకు కట్టించే సాంప్రదాయాన్ని గద్వాల రాజులు 350 ఏళ్ల క్రితం కొనసాగిస్తే, వారి వారసులు నేటీకి గద్వాల చేనేత కార్మికులతో పంచెలు నేయించి తిరుమల తిరుమల…

ఇం‌ద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు

స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం అమ్మవారి సేవలో పాల్గొన్న గవర్నర్‌ ‌దంపతులు విజయవాడ, సెప్టెంబర్‌ 26 : ‌విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు పదిరోజుల పాటు కొనసాగనున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని రాష్ట్ర గవర్నర్‌…

నేటి నుండి శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు

అక్టోబర్‌ 5‌న ధ్వజావరోహణంతో పరిసమాప్తి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనగానే భక్త జన ప్రవాహం, తన్మయత్వంతో మిన్నంటేలా వారు చేసే గోవింద నామ స్మరణ, మాడ వీధుల్లో దేవేరులతో స్వామి ఊరేగింపులూ, సాటిలేని వైభవంతో సాగే వాహన సేవలు కళ్ళ ముందు కదులుతాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని వివిధ రూపాల్లో, అవతారాల్లో దర్శనం చేసుకున్న…

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 27న ధ్వజారోహణం

ప్రత్యేక దర్భను తెప్పించిన టిటిడి తిరుమల, సెప్టెంబర్‌ 24 : శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టీటీడీ అటవీ విభాగం ఊరేగింపుగా శ్రీవారి ఆలయ చెంతకు చేర్చారు. ఈనెల 27న నిర్వహించే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగించనున్నారు. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు…