Category ఆంధ్రప్రదేశ్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఆలయం వెలుపలకు ఉగ్ర శ్రీనివాసుడు కైశిక ద్వాదశితో ఏటా బయటకు రాక తిరుమల, నవంబర్‌ 5 : ‌తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఇవాళ ఉగ్ర శ్రీనివాసుడు వెలుపలకు వచ్చారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఉగ్ర శ్రీనివాస ఉత్సవమూర్తి భక్తులకు దర్శనమిస్తారు. కైశిక ద్వాదశి నాడు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం ఉంటుంది. ఇవాళ కైశిక…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ సర్వదర్శనానికి 20గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 70,263 మంది భక్తులు దర్శించుకోగా 28,965 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.53 కోట్లు వచ్చిందని తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు…

1 ‌నుంచి అందుబాటులోకి టైమ్‌స్లాట్‌ ‌టోకెన్లు టీటీడీ చైర్మన్‌ ‌సుబ్బారెడ్డి వెల్లడి

తిరుమల: తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు నవంబర్‌ 1 ‌నుంచి టైమ్‌స్లాట్‌ ‌సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్‌ ‌సుబ్బారెడ్డి తెలిపారు. టోకెన్లు తిరుపతిలో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.డిసెంబర్‌ 1 ‌నుంచి బ్రేక్‌ ‌దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నామని వివరించారు. ఉదయం 8.30 నుంచి బ్రేక్‌దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు తిరుమలలోని టీటీడీ ఉద్యోగులకు…

ఎపిలో స్మార్ట్ ‌ప్రీపెయిడ్‌ ‌మీటర్ల కోసం కసరత్తు

ట్రూ అప్‌ ‌ఛార్జీల భారం తప్పదని నిపుణుల ఆందోళన ప్రజలకు జగన్‌ ‌ప్రభుత్వం గట్టి షాక్‌ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ ‌ప్రీపెయిడ్‌ ‌టర్లు రానున్నాయి. ఆ రెండూ సామాన్యుడి నెత్తిన పిడుగులా మారడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ఈ మీటర్ల కోసం భారీగానే డిస్కంలు పెడుతున్న వ్యయమే… అంటే ట్రూ అప్‌ ‌చార్జీల…

సిఎం జగన్‌తో ఆర్జీవి భేటీ

సమావేశ వివరాలపై గోప్యత దర్శకుడు రాంగోపాల్‌ ‌వర్మ తాడేపల్లిలో ప్రత్యక్షమయ్యారు. సీఎం జగన్‌ను కలిసేందుకు ఆయన క్యాంప్‌ ‌కార్యాలయానికి వెళ్లారు. అరగంటకు పైగా జగన్‌, ‌రాంగోపాల్‌ ‌వర్మ మధ్య సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను అత్యంత రహస్యంగా ఉంచారు. ఆఖరు నిమిషం వరకు ఆయన తాడేపల్లికి వస్తారా.. రారా అనే విషయాన్ని…

పురుగుల మందు తాగిన యువకుడు పబ్జీ గేమ్‌కు బానిసై ఆత్మహత్య

అనంతపురం: ‌సెల్‌ఫోన్‌లో పబ్జీ గేమ్‌ ఓ ‌యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. నార్పల మండల పరిధిలోని జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి నరేందర్‌ ‌రెడ్డి మృతికి పబ్జి ఆటే కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. జంగం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొవ్వూరు రమణారెడ్డి కుమారుడు కొవ్వూరి నరేంద్ర రెడ్డి (19), అనంతపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్‌…

తిరుమలలో ఉద్యానవనాలకు పూర్వ వైభవం

ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటుకు కృషి అధికారులకు సూచించిన ఇవో ధర్మారెడ్డి తిరుమల, అక్టోబర్‌ 20 : ‌తిరుమలలో ఉద్యానవనాలకు పూర్వ వైభవం తీసుకురావాలని టీటీడీ సిబ్బందిని ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా ఉద్యానవనాలను తీర్చిదిద్దాలన్నారు. దాతల సహకారంతో జీఎన్సి టోల్‌ ‌గేట్‌ ‌వద్ద గల గీతోపదేశం పార్కు,…

గ్రహణం రోజు శ్రీవారి ఆలయం మూసివేత

24, 25, 8న బ్రేక్‌ ‌దర్శనాల రద్దు తిరుమలలో కొనసాగుతున్న రద్దీ తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చందగ్రహణం కారణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్‌ ‌దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అక్టోబర్‌ 24‌న దీపావళి ఆస్థానం కారణంగా బ్రేక్‌ ‌దర్శనం రద్దు చేసినందున…

ఎపిలోకి రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర

కాంగ్రెస్‌ ‌పార్టీ నేతల ఘన స్వాగతం రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు సాగనున్న యాత్ర 23న తెలంగాణలోకి.. కర్నూలు: ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో పాదయాత్ర మంగళవారం ఆంధప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఎపి పిసిసి అధ్యక్షులు సాకె శైలజానథ్‌ ‌నేతృత్వంలో పార్టీనేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంగళవారం…