రూ.332 కోట్ల వ్యయంతో ఫిషరీష్ యూనివర్శిటీ
ఏపీలో దేశంలో 3వ ఫిషరీష్ వర్శిటీ నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన అమరావతి: టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని సీఎం జగన్ విమర్శించారు. ఇక దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని జగన్ మండిపడ్డారు. గతంలో పాలనను చూసిన ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అనుకోబట్టే 2019 ఎన్నికల్లో…
